భక్త ప్రహ్లాద (1967 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
B.K.Viswanadh (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
B.K.Viswanadh (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 30: | పంక్తి 30: | ||
వైకుంటము వాకిలి వద్ద కావలి ఉండే జయవిజయులు తపోదనులైన మునులను లోనికి వెళ్ళనీయక అడ్డుకొని అపహాస్యం చేయడంతో వారు కోపించి రాక్షసులు కమ్మని శపిస్తారు. విష్ణువును శరణు వేడిన జయవిజయులకు శ్రీహరి మూడు జన్మలు నావిరోదులుగా పుట్టి నా చేతిలో మరణించి తిరిగి నావద్దకు వస్తారని చెపుతాడు. |
వైకుంటము వాకిలి వద్ద కావలి ఉండే జయవిజయులు తపోదనులైన మునులను లోనికి వెళ్ళనీయక అడ్డుకొని అపహాస్యం చేయడంతో వారు కోపించి రాక్షసులు కమ్మని శపిస్తారు. విష్ణువును శరణు వేడిన జయవిజయులకు శ్రీహరి మూడు జన్మలు నావిరోదులుగా పుట్టి నా చేతిలో మరణించి తిరిగి నావద్దకు వస్తారని చెపుతాడు. |
||
==కధాగమనం== |
|||
హిరణ్యాక్షుడు శ్రీహరి చేతిలో వరాహరూపం ద్వారా మరణించినట్లు తెలుసుకొన్న హిరణ్యకశిపుడు శ్రీహరిని మట్టుపెట్టాలంటే కొన్ని శక్తులు కావాలని బ్రహ్మ కోసమై ఘోర తపస్సు చేసి తనకు పగలు కాని, రాత్రి కాని- బయటా, లోపలా కాని- మనిషి వలన కాని, జంతువువలన కాని మరణం లేకుండా వరం పొందుతాడు. |
|||
హిరణ్యకశిపుడు తపస్సు చేయుచున్నపుడు ఇంద్రుడు ఆమె భార్యను అపహరించి తీసుకొని పొతున్నపుడు నారదుడు అడ్డుకొని ఆమెను తన ఆశ్రమమునకు తీసుకొని వెళతాడు. అక్కడ ఆమెకు శ్రీహరి గురించి జ్ఞానభోద చేయుచున్నపుడు ఆమె కడుపున కల ప్రహ్లాదుడు వింటుంటాడు. |
05:17, 24 జనవరి 2008 నాటి కూర్పు
భక్త ప్రహ్లాద (1967 సినిమా) (1967 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | చిత్రపు నారాయణమూర్తి |
---|---|
నిర్మాణం | ఏ.వి.మెయ్యప్పన్ |
చిత్రానువాదం | డి.వి.నరసరాజు |
తారాగణం | బేబి రోజారమణి , ఎస్వీ రంగారావు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, రేలంగి, పద్మనాభం, హరనాథ్, ధూళిపాళ, రమణారెడ్డి, చిత్తూరు నాగయ్య, అంజలీదేవి, జయంతి, కనకం, ఎల్.విజయలక్ష్మి, గీతాంజలి, వాణిశ్రీ, నిర్మల, శాంత, విజయలలిత, మినాదేవి, మంజుల, సునీత, సుశీల |
సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
నేపథ్య గానం | మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, పి.సుశీల, ఎస్.జానకి, సూలమంగళం రాజలక్ష్మి, ఎల్.ఆర్.ఈశ్వరి |
నృత్యాలు | వెంపటి సత్యం |
గీతరచన | సముద్రాల, దాశరధీ, కొసరాజు, ఆరుద్ర, పాలగుమ్మి పద్మరాజు, సముద్రాల జూనియర్ |
సంభాషణలు | డి.వి.నరసరాజు |
ఛాయాగ్రహణం | విన్సెంట్ |
కళ | ఏ.కె.శేఖర్ |
కూర్పు | ఆర్.విఠల్ |
నిర్మాణ సంస్థ | ఏ.వి.ఎం.ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
ఈ చిత్రము విష్ణు భక్తుడైన ప్రహ్లాదుని కధకు సంభందించినది.
వైకుంటము వాకిలి వద్ద కావలి ఉండే జయవిజయులు తపోదనులైన మునులను లోనికి వెళ్ళనీయక అడ్డుకొని అపహాస్యం చేయడంతో వారు కోపించి రాక్షసులు కమ్మని శపిస్తారు. విష్ణువును శరణు వేడిన జయవిజయులకు శ్రీహరి మూడు జన్మలు నావిరోదులుగా పుట్టి నా చేతిలో మరణించి తిరిగి నావద్దకు వస్తారని చెపుతాడు.
కధాగమనం
హిరణ్యాక్షుడు శ్రీహరి చేతిలో వరాహరూపం ద్వారా మరణించినట్లు తెలుసుకొన్న హిరణ్యకశిపుడు శ్రీహరిని మట్టుపెట్టాలంటే కొన్ని శక్తులు కావాలని బ్రహ్మ కోసమై ఘోర తపస్సు చేసి తనకు పగలు కాని, రాత్రి కాని- బయటా, లోపలా కాని- మనిషి వలన కాని, జంతువువలన కాని మరణం లేకుండా వరం పొందుతాడు.
హిరణ్యకశిపుడు తపస్సు చేయుచున్నపుడు ఇంద్రుడు ఆమె భార్యను అపహరించి తీసుకొని పొతున్నపుడు నారదుడు అడ్డుకొని ఆమెను తన ఆశ్రమమునకు తీసుకొని వెళతాడు. అక్కడ ఆమెకు శ్రీహరి గురించి జ్ఞానభోద చేయుచున్నపుడు ఆమె కడుపున కల ప్రహ్లాదుడు వింటుంటాడు.