ఉట్నూరు: కూర్పుల మధ్య తేడాలు
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
యర్రా రామారావు (చర్చ | రచనలు) |
||
పంక్తి 56: | పంక్తి 56: | ||
# [[బాలంపూర్ (ఉట్నూరు)|బాలంపూర్]] |
# [[బాలంపూర్ (ఉట్నూరు)|బాలంపూర్]] |
||
# [[బిర్సాయిపేట్]] |
# [[బిర్సాయిపేట్]] |
||
గమనిక:నిర్జన గ్రామాలు పరిగణనలోకి తీసుకోలేదు. |
|||
==సకలజనుల సమ్మె== |
==సకలజనుల సమ్మె== |
14:25, 8 సెప్టెంబరు 2018 నాటి కూర్పు
ఉట్నూరు (ఆంగ్లం: Utnoor or Utnur), తెలంగాణ రాష్ట్రములోని ఆదిలాబాదు జిల్లాకు చెందిన ఒక మండలం,[1] గ్రామం.
ఉట్నూరు | |
— మండలం — | |
తెలంగాణ పటంలో అదిలాబాదు, ఉట్నూరు స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 19°22′00″N 78°46′00″E / 19.3667°N 78.7667°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | అదిలాబాదు |
మండల కేంద్రం | ఉట్నూరు |
గ్రామాలు | 38 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 63,465 |
- పురుషులు | 32,358 |
- స్త్రీలు | 31,107 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 56.08% |
- పురుషులు | 68.51% |
- స్త్రీలు | 43.01% |
పిన్కోడ్ | {{{pincode}}} |
ఈ ప్ర్రాంతంలోని అడవుల్లో నివసించే వారు ఆదివాసులు గోండ్లు, కొలాములు, నాయకపోడులు
గణాంకాల వివరాలు
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 63,465 - పురుషులు 32,358 - స్త్రీలు 31,107
వ్యవసాయం, పంటలు
ఉట్నూరు మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్లో 14601 హెక్టార్లు మరియు రబీలో 695 హెక్టార్లు. ప్రధాన పంటలు జొన్నలు.[2]
రవాణా సదుపాయాలు
ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుస్టేషను లేదు.దగ్గరలో 55 కిలోమీటర్ల దూరంలో గల ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్టేషను ఉంది.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
- చింతకర్ర
- నర్సాపూర్ (బుజుర్గ్)
- ఘట్టి
- వాదోని
- చందూర్
- హస్నాపూర్
- యెంక
- ఉమ్రి
- సఖేర
- అంధోలి
- పులిమడుగు
- యెండ
- షాంపూర్
- సాలెవాడ (బుజుర్గ్)
- సాలెవాడ (ఖుర్ద్)
- కోపర్గఢ్
- వడ్గల్పూర్ (ఖుర్ద్)
- వడ్గల్పూర్ (బుజుర్గ్)
- తాండ్ర
- లక్సెట్టిపేట
- నాగాపూర్
- హీరాపూర్ - j
- రామలింగంపేట్
- దుర్గాపూర్
- రాంపూర్ (ఖుర్ద్)
- లక్కారం
- గంగంపేట్
- ఉట్నూరు
- గంగాపూర్
- కామ్నిపేట్
- హీరాపూర్
- తేజాపూర్ - j
- దంతన్పల్లి
- ఘన్పూర్
- నర్సాపూర్ (కొత్త)
- భూపేట్
- బాలంపూర్
- బిర్సాయిపేట్
గమనిక:నిర్జన గ్రామాలు పరిగణనలోకి తీసుకోలేదు.
సకలజనుల సమ్మె
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.