అనంతకుమార్: కూర్పుల మధ్య తేడాలు
సమాచార పెట్టె చేర్పు ట్యాగు: 2017 source edit |
చి →మూలాలు |
||
పంక్తి 59: | పంక్తి 59: | ||
[[వర్గం:1959 జననాలు]] |
[[వర్గం:1959 జననాలు]] |
||
[[వర్గం:2018 మరణాలు]] |
|||
[[వర్గం:15వ లోక్సభ సభ్యులు]] |
[[వర్గం:15వ లోక్సభ సభ్యులు]] |
||
[[వర్గం:భారతీయ జనతా పార్టీ రాజకీయ నాయకులు]] |
[[వర్గం:భారతీయ జనతా పార్టీ రాజకీయ నాయకులు]] |
07:42, 12 నవంబరు 2018 నాటి కూర్పు
అనంత్ కుమార్ | |
---|---|
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ | |
Assumed office 5 జులై 2016 | |
ప్రథాన మంత్రి | నరేంద్ర మోదీ |
అంతకు ముందు వారు | ముప్పవరపు వెంకయ్య నాయుడు |
తరువాత వారు | ఖాళీ |
రసాయనిక, ఎరువుల శాఖ | |
Assumed office 26 మే 2014 | |
ప్రథాన మంత్రి | నరేంద్ర మోదీ |
అంతకు ముందు వారు | శ్రీకాంత్ కుమార్ జెనా |
తరువాత వారు | ఖాళీ |
Member of the Indian Parliament for బెంగళూరు దక్షిణ | |
Assumed office 1996 | |
అంతకు ముందు వారు | కె. వెంకటగిరి గౌడ |
పౌర విమానయాన శాఖ | |
In office 19 మార్చి 1998 – 13 అక్టోబరు 1999 | |
ప్రథాన మంత్రి | అటల్ బిహారీ వాజపేయి |
అంతకు ముందు వారు | సి. ఎం. ఇబ్రహీమ్ |
తరువాత వారు | శరద్ యాదవ్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | [Bengaluru]Mysore State (now Karnataka) India | 1959 జూలై 22
మరణం | 2018 నవంబరు 12[1] Bengaluru, Karnataka India | (వయసు 59)
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
జీవిత భాగస్వామి | తేజస్విని కుమార్ |
సంతానం | 2 కూతుర్లు |
కళాశాల | కర్ణాటక విశ్వవిద్యాలయం |
అనంత కుమార్ (kannada:ಅನಂತ ಕುಮಾರ್) దక్షిణ బెంగళూరు పార్ల మెంటరీ నియోజిక వర్గం నుండు భారతీయ జనతా పార్టీ తరపున ప్రస్తుత 15వ లోక్ సభలో సభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
బాల్యము
అనంత రమేష్ కుమార్ బెంగలూరులో 1959 జూలై 22 లో శ్రీ హెచ్.ఎన్.శాస్త్రి, శ్రీమతి గిరిజ దంపతులకు జన్మించారు.
విద్య
వీరు కె.ఎస్.ఆర్ట్స్ కళాశాల హుబ్లిలో బి.ఎ. ఎల్.ఎల్.బి చదివారు.
రాజకీయ ప్రస్తావనము
శ్రీ అనంత రమేష్ గారు 1988 నుండి 1995 వరకు కర్ణాటక రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్య దర్శిగా ఉన్నారు. 1995 నుండి 1998 వరకు భారతీయ జనతాపార్టీ జాతీయ కార్య దర్శిగా ఉన్నారు. 1996 లో 11 వ లోక్ సభకు ఎన్నికయి పరిశ్రమల మంత్రిగా పనిచేశారు.. 1998 లో 12 వ లోక్ సభకు తిరిగి ఎన్నికయి కేంద్ర కాబినెట్ లో ప్రవేశించి విమాన యాన శాఖను నిర్వహించారు.ఆ తర్వాత పర్యాటక శాఖను, గ్రామీణాభివృద్ధి మంత్రిగాను పనిచేసారు.
మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఈయన మైసూర్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయవిద్యలో పట్టా పొందారు. ఏబీవీపీలో జాతీయస్థాయిలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. భారతీయ జనతా పార్టీ యువమోర్చా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవులు చేపట్టి, 1996లో తొలిసారిగా ఎన్నికల్లో గెలిచాక, వెనుదిరిగి చూసుకోలేదు. దక్షిణ బెంగళూరు నుంచి ఆరోసారి ఎంపీగా గెలిచారు. ఈసారి ఐటీ దిగ్గజం నందన్ నీలేకనిపై భారీ మెజారిటీతో గెలిచారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చిన అనంతకుమార్ ఒకప్పుడు అద్వానీకి అత్యంత సన్నిహిత అనుయాయిగా పేరొందారు. వాజ్పేయి మంత్రివర్గంలో పలు శాఖలు చేపట్టారు. పార్టీ అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలు నెరుపుతారు. కర్ణాటకలో పార్టీ వ్యవహారాల విషయంలో మాత్రం యడ్యూరప్పతో విభేదాలున్నాయి.
ఇతర దేశాల పర్యటన
వీరు బ్రెజిల్, ఫ్రాన్సు, జెర్మనీ, ఇటలీ, జపాన్, మలేసియా, సింగపూరు, స్విట్జర్లాండు, బ్రిటన్, అమెరికామొదలగు దేశాలను పర్యటించారు.
మూలాలు
http://164.100.47.132/LssNew/Members/Statewiselist.aspx
- ↑ "Ananth Kumar: Union Minister Ananth Kumar passes away". K R Balasubramanyam. The Economic Times. 12 November 2018. Retrieved 12 November 2018.