అచ్చంపేట (నాగర్‌కర్నూల్ జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండల సమాచారం తరలింపు.
చి →‎బయటి లింకులు: మండలంలోని గ్రామాలు మూస ఎక్కించాను
పంక్తి 41: పంక్తి 41:


==బయటి లింకులు==
==బయటి లింకులు==
[3] ఈనాడు తీర్ధయాత్ర, నవంబరు,2013. 10వ పేజీ.{{నాగర్‌కర్నూల్ జిల్లాకు సంబంధించిన విషయాలు|state=collapsed}}
[3] ఈనాడు తీర్ధయాత్ర, నవంబరు,2013. 10వ పేజీ.
{{అచ్చంపేట (నాగర్‌కర్నూల్ జిల్లా) మండలంలోని గ్రామాలు}}{{నాగర్‌కర్నూల్ జిల్లాకు సంబంధించిన విషయాలు|state=collapsed}}
{{తెలంగాణ పురపాలక సంఘాలు}}
{{తెలంగాణ పురపాలక సంఘాలు}}
[[వర్గం:నాగర్‌కర్నూల్ జిల్లా మండలాలు]]
[[వర్గం:నాగర్‌కర్నూల్ జిల్లా మండలాలు]]

16:37, 23 డిసెంబరు 2018 నాటి కూర్పు

అచ్చంపేట, తెలంగాణ రాష్ట్రములోని నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఒక మండలం, పట్టణము.[1]

ఈ పట్టణము నల్లమల అడవులకు సమీపంలో ఉంది. హైదరాబాదు, శ్రీశైలం, మహబూబ్ నగర్‌ల నుంచి ఇది సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. రవాణాపరంగా ఈ పట్టణం మంచి సౌకర్యాలను కలిగిఉంది. వ్యాపారంలో కూడా ఈ పట్టణము అభివృద్ధిలో ఉంది. బస్సు డిపో కూడా ఈ పట్టణంలో ఉంది. విద్యాపరంగా మంచి పాఠశాలలు, కళాశాలలు డిగ్రీ వరకు బోధన సాగిస్తున్నాయి.

గణాంకాలు

ఉమామహేశ్వరాలయం

మండల జనాభా:2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 69,875 - పురుషులు 36,019 - స్త్రీలు 33,856. అక్షరాస్యుల సంఖ్య 35883.[2] పిన్ కోడ్ నం. 509 375 ., ఎస్.టి.డి.కోడ్ = 08541.

పట్టణ జనాభా: 2011 భారత జనాభా గణాxకాల ప్రకారం మొత్తం - 28384, గ్రామీణ జనాభా 40504.

విద్యాసంస్థలు

  • ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల (స్థాపన:1970-71)
  • ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల (స్థాపన:1993-94)
  • త్రివేణి జూనియర్ కళాశాల (స్థాపన:1992-93)
  • ప్రగతి జూనియర్ కళాశాల (స్థాపన:2002-03)
  • ప్రగతి డిగ్రీ కళాశాల
  • తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (స్థాపన:1996-97), ఫోను నెం:08541-272040

పర్యాటక ప్రదేశాలు

అచ్చంపేటలోని ఒక సువిశాల ప్రాంగణంలో నెలకొని ఉంది. 2001లో రాజస్థానులోని జైపూరు నుండి తెప్పించి ప్రతిష్ఠ గావించిన దివ్యమందిరముగా పేరుగాంచింది.

నీటిపారుదల భూమి

2337 హెక్టార్ల ఆయకట్టు వ్యవసాయ భూములున్నాయి.[3]

సకలజనుల సమ్మె

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13 నుంచి 2011 అక్టోబరు 23 వరకు మండలంలోని ప్రభుతోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.127
  3. Handbook of Statistics, Mahabubnagar, 2008, Page No 79

బయటి లింకులు

[3] ఈనాడు తీర్ధయాత్ర, నవంబరు,2013. 10వ పేజీ.