కోటిపల్లి రైల్వే స్టేషను: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
JVRKPRASAD (చర్చ | రచనలు) చి →చరిత్ర |
JVRKPRASAD (చర్చ | రచనలు) చి →భౌగోళికం |
||
పంక్తి 40: | పంక్తి 40: | ||
'''కోటిపల్లి రైల్వే స్టేషను ''' (స్టేషన్ కోడ్: KPLH), [[భారతదేశం]]లోని [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలో ఉంది, [[తూర్పు గోదావరి జిల్లా]] లో కోటిపల్లికి సేవలు అందిస్తుంది. |
'''కోటిపల్లి రైల్వే స్టేషను ''' (స్టేషన్ కోడ్: KPLH), [[భారతదేశం]]లోని [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలో ఉంది, [[తూర్పు గోదావరి జిల్లా]] లో కోటిపల్లికి సేవలు అందిస్తుంది. |
||
==భౌగోళికం== |
==భౌగోళికం== |
||
కోటిపల్లి రైల్వే స్టేషను గోదావరి డెల్టా మీద కొనసీమ ప్రాంతంలోని అంచులలో ఉంది |
కోటిపల్లి రైల్వే స్టేషను గోదావరి డెల్టా మీద కొనసీమ ప్రాంతంలోని అంచులలో ఉంది. <ref>{{cite web| url = http://www.aptourism.in/index.php/k2-separator/k2/item/62-konaseema#.UQdWFfIkPCA|title = Konaseema| publisher= Andhra Pradesh Tourism| accessdate = 25 January 2013}}</ref> |
||
==చరిత్ర== |
==చరిత్ర== |
||
కాకినాడ-కోటిపల్లి బ్రాంచ్ లైనును 1928 లో మొదట నిర్మించారు, కాని 1940 లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభంతో తొలగించారు. భారతదేశంలో పాలించిన బ్రిటీష్ పాలకులు ఉక్కు కొరత ఎదుర్కొంటున్న సమయంలో, వారు ఎక్కడైనా వీటిని ఉపయోగించేందుకు ట్రాకులను తొలగించారు. తదుపరి 45 కిలోమీటర్ల పొడవు (28 మైళ్ళ) రైలు మార్గము రూ. 67 కోట్లు (670 మిలియన్లు) ఖర్చుతో నిర్మించారు. ఇది నవంబర్ 2004 లో అధికారికంగా ప్రారంభించబడింది. అయితే, ఇది పాక్షికంగా పూర్తయిన ప్రాజెక్ట్ మాత్రమే. |
కాకినాడ-కోటిపల్లి బ్రాంచ్ లైనును 1928 లో మొదట నిర్మించారు, కాని 1940 లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభంతో తొలగించారు. భారతదేశంలో పాలించిన బ్రిటీష్ పాలకులు ఉక్కు కొరత ఎదుర్కొంటున్న సమయంలో, వారు ఎక్కడైనా వీటిని ఉపయోగించేందుకు ట్రాకులను తొలగించారు. తదుపరి 45 కిలోమీటర్ల పొడవు (28 మైళ్ళ) రైలు మార్గము రూ. 67 కోట్లు (670 మిలియన్లు) ఖర్చుతో నిర్మించారు. ఇది నవంబర్ 2004 లో అధికారికంగా ప్రారంభించబడింది. అయితే, ఇది పాక్షికంగా పూర్తయిన ప్రాజెక్ట్ మాత్రమే. |
08:11, 26 డిసెంబరు 2018 నాటి కూర్పు
Kotipalli | |
---|---|
Indian Railway Station | |
సాధారణ సమాచారం | |
Location | Kotipalli, East Godavari distt., Andhra Pradesh India |
Coordinates | 16°42′36″N 82°02′38″E / 16.71001°N 82.04382°E |
Elevation | 14 m (46 ft) |
లైన్లు | Kakinada-Kotipally branch line |
ఫ్లాట్ ఫారాలు | 1 (at ground level) |
పట్టాలు | Broad gauge 1,676 mm (5 ft 6 in) |
నిర్మాణం | |
నిర్మాణ రకం | Standard (on ground station) |
పార్కింగ్ | Not required |
ఇతర సమాచారం | |
Status | Functioning |
స్టేషను కోడు | KPLH |
జోన్లు | South Central Railway |
డివిజన్లు | Vijayawada |
History | |
Opened | 1928 |
Closed | 1940 |
Rebuilt | 2004 |
కోటిపల్లి రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: KPLH), భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది, తూర్పు గోదావరి జిల్లా లో కోటిపల్లికి సేవలు అందిస్తుంది.
భౌగోళికం
కోటిపల్లి రైల్వే స్టేషను గోదావరి డెల్టా మీద కొనసీమ ప్రాంతంలోని అంచులలో ఉంది. [1]
చరిత్ర
కాకినాడ-కోటిపల్లి బ్రాంచ్ లైనును 1928 లో మొదట నిర్మించారు, కాని 1940 లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభంతో తొలగించారు. భారతదేశంలో పాలించిన బ్రిటీష్ పాలకులు ఉక్కు కొరత ఎదుర్కొంటున్న సమయంలో, వారు ఎక్కడైనా వీటిని ఉపయోగించేందుకు ట్రాకులను తొలగించారు. తదుపరి 45 కిలోమీటర్ల పొడవు (28 మైళ్ళ) రైలు మార్గము రూ. 67 కోట్లు (670 మిలియన్లు) ఖర్చుతో నిర్మించారు. ఇది నవంబర్ 2004 లో అధికారికంగా ప్రారంభించబడింది. అయితే, ఇది పాక్షికంగా పూర్తయిన ప్రాజెక్ట్ మాత్రమే.
- ↑ "Konaseema". Andhra Pradesh Tourism. Retrieved 25 January 2013.