కోటిపల్లి రైల్వే స్టేషను: కూర్పుల మధ్య తేడాలు
JVRKPRASAD (చర్చ | రచనలు) |
JVRKPRASAD (చర్చ | రచనలు) |
||
పంక్తి 46: | పంక్తి 46: | ||
==ప్రాజెక్టు బ్యాలెన్స్== |
==ప్రాజెక్టు బ్యాలెన్స్== |
||
కాకినాడ నుండి కోటిపల్లికి మొదటిది, రెండోది కోటిపల్లి నుండి నరసాపురం వరకు అమలపురం ద్వారా మొత్తం రెండింటిని నిర్మించాలని ప్రాజెక్టు ప్రతిపాదించింది. కోటిపల్లి-నర్సపూర్ లైన్ కోసం 2001-02 అంచనాలు ప్రకారం రూ. 710 కోట్లు (7.1 బిలియన్)గా నిర్ణయించారు. అంచనాలు వ్యయం అధికంగా ఉండటానికి కారణాం; గోదావరి యొక్క మూడు నీటిపాయల పంపిణీ దారులలో మూడు వంతెనలు నిర్మించాల్సిన అవసరం ఉంది. మొదటిది, కోటిపల్లి మరియు ముక్తేశ్వరం మధ్య గౌతమి అంతటా 5 కిలోమీటర్ల పొడవు (3.1 మైళ్ళు),రెండవది బోడసకుర్రు మరియు పాశర్లపూడి మద్య వైనతేయ అంతటా వంతెన, మరియు మూడవది నర్సాపూరం మరియు సఖినేటిపల్లి మధ్య వశిష్ట అంతటా నిర్మించాల్సి ఉంది. <ref name=kotipalli3>{{cite web| url = http://www.hindu.com/2009/05/04/stories/2009050453150300.htm |title = Kotipalli-Narsapur railway line a myth or a reality|last=Bhaskar|first=B.V.S.| publisher= The Hindu, 4 May 2009| accessdate = 25 January 2013}}</ref><ref name=kotipalli4>{{cite web| url = http://www.wattman.net/india/kotipalli/kotipalli0.html |title = The Railway that never was:Narsapur-Kakinada| accessdate = 25 January 2013}}</ref> |
కాకినాడ నుండి కోటిపల్లికి మొదటిది, రెండోది కోటిపల్లి నుండి నరసాపురం వరకు అమలపురం ద్వారా మొత్తం రెండింటిని నిర్మించాలని ప్రాజెక్టు ప్రతిపాదించింది. కోటిపల్లి-నర్సపూర్ లైన్ కోసం 2001-02 అంచనాలు ప్రకారం రూ. 710 కోట్లు (7.1 బిలియన్)గా నిర్ణయించారు. అంచనాలు వ్యయం అధికంగా ఉండటానికి కారణాం; గోదావరి యొక్క మూడు నీటిపాయల పంపిణీ దారులలో మూడు వంతెనలు నిర్మించాల్సిన అవసరం ఉంది. మొదటిది, కోటిపల్లి మరియు ముక్తేశ్వరం మధ్య గౌతమి అంతటా 5 కిలోమీటర్ల పొడవు (3.1 మైళ్ళు),రెండవది బోడసకుర్రు మరియు పాశర్లపూడి మద్య వైనతేయ అంతటా వంతెన, మరియు మూడవది నర్సాపూరం మరియు సఖినేటిపల్లి మధ్య వశిష్ట అంతటా నిర్మించాల్సి ఉంది. <ref name=kotipalli3>{{cite web| url = http://www.hindu.com/2009/05/04/stories/2009050453150300.htm |title = Kotipalli-Narsapur railway line a myth or a reality|last=Bhaskar|first=B.V.S.| publisher= The Hindu, 4 May 2009| accessdate = 25 January 2013}}</ref><ref name=kotipalli4>{{cite web| url = http://www.wattman.net/india/kotipalli/kotipalli0.html |title = The Railway that never was:Narsapur-Kakinada| accessdate = 25 January 2013}}</ref>భారతదేశంలో నిధుల కోసం పరిమిత వనరుల ఉన్న సందర్భంలో, ఇది ఒక భారీమొత్తంలోని పని మరియు నిధులు అతి కొద్దిగా మాత్రమే వస్తున్నాయి, |
||
== ఇవి కూడా చూడండి== |
== ఇవి కూడా చూడండి== |
13:04, 26 డిసెంబరు 2018 నాటి కూర్పు
కోటిపల్లి రైల్వే స్టేషను | |
---|---|
భారతీయ రైల్వేస్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | కోటిపల్లి తూర్పు గోదావరి జిల్లా ఆంధ్ర ప్రదేశ్ భారత దేశము |
Coordinates | 16°06′00″N 82°02′38″E / 16.1001°N 82.04382°E |
Elevation | 14 m (46 ft) |
లైన్లు | కాకినాడ-కోటిపల్లి శాఖా రైలు మార్గము |
ఫ్లాట్ ఫారాలు | 1 |
పట్టాలు | బ్రాడ్ గేజ్ |
నిర్మాణం | |
నిర్మాణ రకం | (గ్రౌండ్ స్టేషను లో) ప్రామాణికం |
పార్కింగ్ | అవసరం లేదు |
ఇతర సమాచారం | |
Status | పనిచేస్తున్నది |
స్టేషను కోడు | KPLH |
జోన్లు | దక్షిణ మధ్య రైల్వే |
డివిజన్లు | విజయవాడ రైల్వే డివిజను |
History | |
Opened | 1928 |
Closed | 1940 |
Rebuilt | 2004 |
కోటిపల్లి రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: KPLH), భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది, తూర్పు గోదావరి జిల్లా లో కోటిపల్లికి సేవలు అందిస్తుంది.
భౌగోళికం
కోటిపల్లి రైల్వే స్టేషను గోదావరి డెల్టా మీద కొనసీమ ప్రాంతంలోని అంచులలో ఉంది. [1]
చరిత్ర
కాకినాడ-కోటిపల్లి బ్రాంచ్ లైనును 1928 లో మొదట నిర్మించారు, కాని 1940 లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభంతో తొలగించారు. భారతదేశంలో పాలించిన బ్రిటీష్ పాలకులు ఉక్కు కొరత ఎదుర్కొంటున్న సమయంలో, వారు ఎక్కడైనా వీటిని ఉపయోగించేందుకు ట్రాకులను తొలగించారు. [2] తదుపరి 45 కిలోమీటర్ల పొడవు (28 మైళ్ళ) రైలు మార్గము రూ. 67 కోట్లు (670 మిలియన్లు) ఖర్చుతో నిర్మించారు. ఇది నవంబర్ 2004 లో అధికారికంగా ప్రారంభించబడింది. అయితే, ఇది పాక్షికంగా పూర్తయిన ప్రాజెక్ట్ మాత్రమే. [3]
ప్రాజెక్టు బ్యాలెన్స్
కాకినాడ నుండి కోటిపల్లికి మొదటిది, రెండోది కోటిపల్లి నుండి నరసాపురం వరకు అమలపురం ద్వారా మొత్తం రెండింటిని నిర్మించాలని ప్రాజెక్టు ప్రతిపాదించింది. కోటిపల్లి-నర్సపూర్ లైన్ కోసం 2001-02 అంచనాలు ప్రకారం రూ. 710 కోట్లు (7.1 బిలియన్)గా నిర్ణయించారు. అంచనాలు వ్యయం అధికంగా ఉండటానికి కారణాం; గోదావరి యొక్క మూడు నీటిపాయల పంపిణీ దారులలో మూడు వంతెనలు నిర్మించాల్సిన అవసరం ఉంది. మొదటిది, కోటిపల్లి మరియు ముక్తేశ్వరం మధ్య గౌతమి అంతటా 5 కిలోమీటర్ల పొడవు (3.1 మైళ్ళు),రెండవది బోడసకుర్రు మరియు పాశర్లపూడి మద్య వైనతేయ అంతటా వంతెన, మరియు మూడవది నర్సాపూరం మరియు సఖినేటిపల్లి మధ్య వశిష్ట అంతటా నిర్మించాల్సి ఉంది. [4][5]భారతదేశంలో నిధుల కోసం పరిమిత వనరుల ఉన్న సందర్భంలో, ఇది ఒక భారీమొత్తంలోని పని మరియు నిధులు అతి కొద్దిగా మాత్రమే వస్తున్నాయి,
ఇవి కూడా చూడండి
మూలాలు
- ↑ "Konaseema". Andhra Pradesh Tourism. Retrieved 25 January 2013.
- ↑ Kamath, K.V. "Kakinada-Kotipalli rail line evokes memories". The Hindu Business Line, 26 July 2004. Retrieved 25 January 2013.
- ↑ "Minister inaugurates Kakinada-Kotipalli rail line". The Hindu, 14 November 2004. Retrieved 25 January 2013.
- ↑ Bhaskar, B.V.S. "Kotipalli-Narsapur railway line a myth or a reality". The Hindu, 4 May 2009. Retrieved 25 January 2013.
- ↑ "The Railway that never was:Narsapur-Kakinada". Retrieved 25 January 2013.
బయటి లింకులు
అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
దక్షిణ మధ్య రైల్వే |