అల్లాబక్షి బేగ్ షేక్: కూర్పుల మధ్య తేడాలు
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
SatyaShanthi (చర్చ | రచనలు) చి →మూలాలు |
||
పంక్తి 21: | పంక్తి 21: | ||
[[సయ్యద్ నశీర్ అహమ్మద్]] రచించిన [[అక్షర శిల్పులు]] అనేగ్రంథము అక్షరశిల్పులు గ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010 |
[[సయ్యద్ నశీర్ అహమ్మద్]] రచించిన [[అక్షర శిల్పులు]] అనేగ్రంథము అక్షరశిల్పులు గ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010 |
||
ప్రచురణకర్త-- ఆజాద్ హౌస్ ఆఫ్ పబ్లికేషన్స్ .. చిరునామా వినుకొండ - 522647. పుట 43 |
ప్రచురణకర్త-- ఆజాద్ హౌస్ ఆఫ్ పబ్లికేషన్స్ .. చిరునామా వినుకొండ - 522647. పుట 43 |
||
* [http://telugurachayita.org/details/#/5c5c4f2842573a18b72ebb2a తెలుగు రచయిత. ఆర్గ్ లో అల్లాబక్షి బేగ్ షేక్ పేజీ] |
|||
[[వర్గం:ముస్లిం రచయితలు]] |
[[వర్గం:ముస్లిం రచయితలు]] |
16:10, 14 ఫిబ్రవరి 2019 నాటి కూర్పు
అల్లా బక్షి బేగ్ షేక్ ప్రముఖ రంగస్థల రచయిత, నటుడు,
బాల్యము
అల్లా బక్షి బేగ్ షేక్ .... గుంటూరు జిల్లా బాపట్లలో 1952 సెప్టెంబర్ 12న జన్మించారు. వీరి తల్లితండ్రులు: షేక్ మస్తాన్ బీ, ఖాశిం బేగ్. చదువు: బి.ఏ.
వృత్తి
జర్నలిస్ట్, నాటక రచయిత-నటుడు.
కలంపేరు: ఆనంద బక్షి. డా|| కొర్రపాటి గంగాధార రావు, కె.యస్టి శాయిల ప్రేరణ, ప్రోత్సాహంతో 1978 నుండి నాటకాలు రాయడం, నటించడం, ఆరంభం.
రచనా వ్యాసంగము
1980లో తొలిసారిగా రాసిన 'సంఘర్షణ' (నాటకం) 1983 ఆగస్టు 2న 16 భాషల్లోకి అనువాద మై ఆకాశ వాణిద్వారా జాతీయ నాటకంగా ప్రసారమైంది. కవితలు, వ్యాసాలు, కథానికలు వివిధ పత్రికలలో ప్రచురితం. కవితల్లో స్నేహదీపం, ఎవరు దేవుడు? గుర్తింపు తెచ్చాయి. 1994లో రాసిన 'కార్మికులారా ఏకంకండి' నాటకం ప్రజాదారణ పొందింది. తీరం చేరని కెరటాలు, ఛైర్మన్ చంద్రయ్య ఉత్తమ నాటికలుగా ఎంపికయ్యాయి. 23 రేడియో నాటికలు, 8 నాటకాలు రాశారు. అన్ని ప్రదర్శనలు, ప్రసారం అయ్యాయి.
పురస్కారాలు
వీరు ఉత్తమ రచయితగా, నటుడిగా పలు విజయాలను నమోదు చేసుకున్నారు. నటుడిగా, నాటక రచయితగా సాహితీ-సాంస్కృతిక సంస్థలచే సత్కరించ బడ్డాడు.
లక్ష్యము
సామాజిక రుగ్మతలకు పరిష్కారాలు చూపడం వీరి లక్ష్యము.
మూలాలు
సయ్యద్ నశీర్ అహమ్మద్ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులు గ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010 ప్రచురణకర్త-- ఆజాద్ హౌస్ ఆఫ్ పబ్లికేషన్స్ .. చిరునామా వినుకొండ - 522647. పుట 43