విస్సా అప్పారావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎రచనలు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
పంక్తి 4: పంక్తి 4:
వీరు [[తూర్పు గోదావరి జిల్లా]] [[పెద్దాపురం]]లో [[1884]] [[ఏప్రిల్ 24]] తేదీన రామచంద్రుడు మరియు మాణిక్యాంబ దంపతులకు జన్మించారు. తండ్రి పెద్దాపురం సంస్థానంలో ఉన్నతోద్యోగిగా పనిచేశారు. వీరు పెద్దాపురం, అమలాపురంలో ప్రాథమిక విద్యను పూర్తిచేసి; రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో ఎఫ్.ఏ;, బి.ఎ. (1900-04) చదివి, [[మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల]]లో ఎం.ఎ.ను భౌతికశాస్త్రం ప్రధానాంశంగా 1906లో చదివి; 1907 లో ఎల్.టి.ని పూర్తిచేశారు. అంతట రాజమండ్రిలోనే స్కూలు అసిస్టెంటుగా కొంతకాలం పనిచేసి; తదుపరి 1909లో [[మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల]]లో భౌతికశాస్త్ర అసిస్టెంటు ప్రొఫెసర్ గా నియమితులై ఆనర్సు విద్యార్థులకు బోధించారు. 1914 నుండి రాజమండ్రి, అనంతపురం కళాశాలలో పనిచేసి; 1927లో తిరిగి [[మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల]]లో చేరారు. అక్కడ 1936 వరకు పనిచేసి ఉత్తమ ఆచార్యులుగా, పరిపాలకులుగా ప్రఖ్యాతిచెందారు. 1936-38 మధ్య రాజమండ్రి ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేసి, తర్వాత కొంతకాలం [[ఆంధ్ర విశ్వకళా పరిషత్తు]] కళాశాల ప్రిన్సిపాల్ గా కూడా పనిచేసి; 1941 పదవీ విరమణ చేశారు.
వీరు [[తూర్పు గోదావరి జిల్లా]] [[పెద్దాపురం]]లో [[1884]] [[ఏప్రిల్ 24]] తేదీన రామచంద్రుడు మరియు మాణిక్యాంబ దంపతులకు జన్మించారు. తండ్రి పెద్దాపురం సంస్థానంలో ఉన్నతోద్యోగిగా పనిచేశారు. వీరు పెద్దాపురం, అమలాపురంలో ప్రాథమిక విద్యను పూర్తిచేసి; రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో ఎఫ్.ఏ;, బి.ఎ. (1900-04) చదివి, [[మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల]]లో ఎం.ఎ.ను భౌతికశాస్త్రం ప్రధానాంశంగా 1906లో చదివి; 1907 లో ఎల్.టి.ని పూర్తిచేశారు. అంతట రాజమండ్రిలోనే స్కూలు అసిస్టెంటుగా కొంతకాలం పనిచేసి; తదుపరి 1909లో [[మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల]]లో భౌతికశాస్త్ర అసిస్టెంటు ప్రొఫెసర్ గా నియమితులై ఆనర్సు విద్యార్థులకు బోధించారు. 1914 నుండి రాజమండ్రి, అనంతపురం కళాశాలలో పనిచేసి; 1927లో తిరిగి [[మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల]]లో చేరారు. అక్కడ 1936 వరకు పనిచేసి ఉత్తమ ఆచార్యులుగా, పరిపాలకులుగా ప్రఖ్యాతిచెందారు. 1936-38 మధ్య రాజమండ్రి ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేసి, తర్వాత కొంతకాలం [[ఆంధ్ర విశ్వకళా పరిషత్తు]] కళాశాల ప్రిన్సిపాల్ గా కూడా పనిచేసి; 1941 పదవీ విరమణ చేశారు.


 [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[చాగల్లు]] మండలానికి చెందిన గ్రామము [[మార్కొండపాడు]]లో ఉమా మార్కండేయస్వామవారి దేవస్థానమునకు 16 ఎకరాల భూమిని దానం చేసినట్లు తెలుస్తుంది. రాజమండ్రిలోని గానకళా పరిషత్తు, రామారావు ఆర్టు గేలరీ, చిత్రకళాశాల మొదలైన సంస్థలను స్థాపించారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్తు పాలన మండలిలోను, ఆంధ్రప్రదేశ్ సంగీత, నాటక అకాడమీలోను, రేడియో మొదలైన సంస్థల సలహాసంఘాల సభ్యులుగా పనిచేశారు. మద్రాసు సంగీత అకాడమి మూలస్తంభాలలో వీరు ఒకరు.
 [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[చాగల్లు]] మండలానికి చెందిన గ్రామము [[మార్కొండపాడు]]లో ఉమా మార్కండేయస్వామవారి దేవస్థానమునకు 16 ఎకరాల భూమిని దానం చేసినట్లు తెలుస్తుంది. రాజమండ్రిలోని గానకళా పరిషత్తు, రామారావు ఆర్టు గేలరీ, చిత్రకళాశాల మొదలైన సంస్థలను స్థాపించారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్తు పాలన మండలిలోను, ఆంధ్రప్రదేశ్ సంగీత, నాటక అకాడమీలోను, రేడియో మొదలైన సంస్థల సలహాసంఘాల సభ్యులుగా పనిచేశారు. మద్రాసు సంగీత అకాడమి మూలస్తంభాలలో వీరు ఒకరు.
వీరు [[1966]] [[జూలై 30]] తేదీన [[హైదరాబాద్|హైదరాబాదులో]] పరమపదించారు.
వీరు [[1966]] [[జూలై 30]] తేదీన [[హైదరాబాద్|హైదరాబాదులో]] పరమపదించారు.


పంక్తి 20: పంక్తి 20:
[[వర్గం:1884 జననాలు]]
[[వర్గం:1884 జననాలు]]
[[వర్గం:1966 మరణాలు]]
[[వర్గం:1966 మరణాలు]]
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా వ్యక్తులు]]
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా రచయితలు]]
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా ఉపాధ్యాయులు]]

06:21, 1 జూన్ 2019 నాటి కూర్పు

విస్సా అప్పారావు

విస్సా అప్పారావు (1884 - 1966) ప్రముఖ భౌతిక శాస్త్రాచార్యులు.

వీరు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో 1884 ఏప్రిల్ 24 తేదీన రామచంద్రుడు మరియు మాణిక్యాంబ దంపతులకు జన్మించారు. తండ్రి పెద్దాపురం సంస్థానంలో ఉన్నతోద్యోగిగా పనిచేశారు. వీరు పెద్దాపురం, అమలాపురంలో ప్రాథమిక విద్యను పూర్తిచేసి; రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో ఎఫ్.ఏ;, బి.ఎ. (1900-04) చదివి, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ఎం.ఎ.ను భౌతికశాస్త్రం ప్రధానాంశంగా 1906లో చదివి; 1907 లో ఎల్.టి.ని పూర్తిచేశారు. అంతట రాజమండ్రిలోనే స్కూలు అసిస్టెంటుగా కొంతకాలం పనిచేసి; తదుపరి 1909లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో భౌతికశాస్త్ర అసిస్టెంటు ప్రొఫెసర్ గా నియమితులై ఆనర్సు విద్యార్థులకు బోధించారు. 1914 నుండి రాజమండ్రి, అనంతపురం కళాశాలలో పనిచేసి; 1927లో తిరిగి మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చేరారు. అక్కడ 1936 వరకు పనిచేసి ఉత్తమ ఆచార్యులుగా, పరిపాలకులుగా ప్రఖ్యాతిచెందారు. 1936-38 మధ్య రాజమండ్రి ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేసి, తర్వాత కొంతకాలం ఆంధ్ర విశ్వకళా పరిషత్తు కళాశాల ప్రిన్సిపాల్ గా కూడా పనిచేసి; 1941 పదవీ విరమణ చేశారు.

 పశ్చిమ గోదావరి జిల్లా, చాగల్లు మండలానికి చెందిన గ్రామము మార్కొండపాడులో ఉమా మార్కండేయస్వామవారి దేవస్థానమునకు 16 ఎకరాల భూమిని దానం చేసినట్లు తెలుస్తుంది. రాజమండ్రిలోని గానకళా పరిషత్తు, రామారావు ఆర్టు గేలరీ, చిత్రకళాశాల మొదలైన సంస్థలను స్థాపించారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్తు పాలన మండలిలోను, ఆంధ్రప్రదేశ్ సంగీత, నాటక అకాడమీలోను, రేడియో మొదలైన సంస్థల సలహాసంఘాల సభ్యులుగా పనిచేశారు. మద్రాసు సంగీత అకాడమి మూలస్తంభాలలో వీరు ఒకరు. వీరు 1966 జూలై 30 తేదీన హైదరాబాదులో పరమపదించారు.

రచనలు

  • త్యాగరాజ కీర్తనలు (1947)
  • క్షేత్రయ్య పదాలు (1950)
  • పరమాణు శక్తి (1952)
  • వ్యాసావళి (1956)
  • ఆకాశం (1960)
  • విజ్ఞానం విశేషాలు (1964)
  • నృత్య సంగీత వ్యాసరత్నావళి (1966)
  • ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు (1962)
  • రామదాసు కీర్తనలు