చిన్నచింతకుంట: కూర్పుల మధ్య తేడాలు
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి వర్గం:మహబూబ్ నగర్ జిల్లా గ్రామాలు తొలగించబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి →సకలజనుల సమ్మె: సముదాయం నిర్ణయం మేరకు సకలజనుల సమ్మె విభాగం తొలగించాను |
||
పంక్తి 23: | పంక్తి 23: | ||
[[File:Kurumurthy swamy temple.jpg|thumb|కురుమూర్తిస్వామి దేవాలయం]] |
[[File:Kurumurthy swamy temple.jpg|thumb|కురుమూర్తిస్వామి దేవాలయం]] |
||
ఈ మండలంలో జిల్లాలోని ప్రముఖ దేవాలయాలలో ఒకటైన [[కురుమూర్తి ]]ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని పేదల తిరుపతిగా పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ నెలరోజుల పాటు ఉత్సవాలు, జాతర జరుగుతాయి. |
ఈ మండలంలో జిల్లాలోని ప్రముఖ దేవాలయాలలో ఒకటైన [[కురుమూర్తి ]]ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని పేదల తిరుపతిగా పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ నెలరోజుల పాటు ఉత్సవాలు, జాతర జరుగుతాయి. |
||
==సకలజనుల సమ్మె== |
|||
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుతోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి. |
|||
==మూలాలు== |
==మూలాలు== |
||
{{Reflist}} |
{{Reflist}} |
16:11, 8 జూన్ 2019 నాటి కూర్పు
చిన్నచింతకుంట, తెలంగాణ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లా, చిన్నచింతకుంట మండలానికి చెందిన జనగణన పట్టణం.
ఈ మండలం గుండా మహబూబ్ నగర్ - రాయచూరు ప్రధాన రహదారి వెళుతుంది. మండలం నారాయణపేట డివిజన్లో పరిధిలోని భాగము.మండలం గుండా రైల్వేలైన్ లేకున్ననూ సరిహద్దు గుండా వెళుతుంది. కురుమూర్తి గ్రామానికి 4 కిమీ దూరంలో కురుమూర్తి గ్రామ పేరుతో రైల్వేస్టేషన్ ఉంది.
గణాంకాలు
2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలో - మొత్తం జనాభా 50,341 - పురుషులు 24,819 - స్త్రీలు 25,522.
2001 జనాభా లెక్కల ప్రకారం మండలంలో - మొత్తం 44548 జనాభా ఉంది.10180 కుటుంబాలు.[1] అందులో పురుషుల సంఖ్య 21853, స్త్రీల సంఖ్య 22695. జనసాంద్రత 239. స్త్రీ-పురుష నిష్పత్తి 1000: 1034. జనాభా మొత్తం గ్రామీణ జనాభా కిందికే వస్తుంది. మండలంలో పట్టణాలు కాని, మేజర్ గ్రామపంచాయతీలు కాని లేవు.అక్షరాస్యుల సంఖ్య 23132.[2]పిన్ కోడ్: 509131.
ఇతర విశేషాలు
తెలంగాణ విమోచనోద్యమంలో జిల్లాలోనే ప్రసిద్దిగాంచిన సంఘటన మండలంలోని అప్పంపలి గ్రామంలో జరిగింది.
సంఘటనలు
- 2011, ఆగస్టు 15: చిన్నచింతకుంట గ్రామానికి చెందిన కె.అరుణ్ కుమార్ ఉత్తమ సేవలకుగాను రాష్ట్రపతిచే ఉత్తమ పోలీస్ సేవా పతకం పొందాడు.[3]
రాజకీయాలు
2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా మానస ఎన్నికయింది.[4]
మండలంలోని ప్రముఖ ఆలయాలు
ఈ మండలంలో జిల్లాలోని ప్రముఖ దేవాలయాలలో ఒకటైన కురుమూర్తి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని పేదల తిరుపతిగా పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ నెలరోజుల పాటు ఉత్సవాలు, జాతర జరుగుతాయి.
మూలాలు
- ↑ Hand Book of Statistics, Mahabubnagar Dist, 2009, Published by CPO Mahabubnagar, Page No. 4
- ↑ Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.128
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 15-08-2011, మహబూబ్ నగర్ జిల్లా టాబ్లాయిడ్, పేజీ 2
- ↑ నమస్తే తెలంగాణ దినపత్రిక, మహబూబ్నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 24-07-2013