ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం: కూర్పుల మధ్య తేడాలు
Arjunaraoc (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
Arjunaraoc (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 21: | పంక్తి 21: | ||
[[బొమ్మ:Secretariat14.jpg|thumbnail|right|250px|[[వెలగపూడి]]లో తాత్కాలిక సచివాలయ భవన సముదాయం]] |
[[బొమ్మ:Secretariat14.jpg|thumbnail|right|250px|[[వెలగపూడి]]లో తాత్కాలిక సచివాలయ భవన సముదాయం]] |
||
[[ఆంధ్రప్రదేశ్|ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి]] <ref>{{Cite web |title= ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ గవాక్షము|url=http://www.ap.gov.in/}}</ref><ref>{{Cite web |title=ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆన్లైన్ (ఈ) సేవల గవాక్షము |http://www.aponline.gov.in/ }}</ref> అధినేత [[ముఖ్యమంత్రి]] కాగా, రాష్ట్ర పరిపాలన [[గవర్నరు]] పేరున జరుగుతుంది. |
[[ఆంధ్రప్రదేశ్|ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి]] <ref>{{Cite web |title= ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ గవాక్షము|url=http://www.ap.gov.in/}}</ref><ref>{{Cite web |title=ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆన్లైన్ (ఈ) సేవల గవాక్షము |url=http://www.aponline.gov.in/ }}</ref> అధినేత [[ముఖ్యమంత్రి]] కాగా, రాష్ట్ర పరిపాలన [[గవర్నరు]] పేరున జరుగుతుంది. |
||
==గవర్నర్ == |
==గవర్నర్ == |
||
[[ఈ.ఎస్.ఎల్.నరసింహన్]] డిసెంబరు 28, 2009 గవర్నర్ గా బాధ్యతలు చేపట్టాడు. గవర్నర్ కార్యాలయము<ref>[http://governor.ap.nic.in/ గవర్నర్ కార్యాలయము]</ref> గవర్నర్ కార్యక్రమాలను సమన్వయంచేస్తుంది. |
[[ఈ.ఎస్.ఎల్.నరసింహన్]] డిసెంబరు 28, 2009 గవర్నర్ గా బాధ్యతలు చేపట్టాడు. గవర్నర్ కార్యాలయము<ref>[http://governor.ap.nic.in/ గవర్నర్ కార్యాలయము]</ref> గవర్నర్ కార్యక్రమాలను సమన్వయంచేస్తుంది. |
13:07, 15 జూన్ 2019 నాటి కూర్పు
పరిపాలనా కేంద్రం | అమరావతి |
---|---|
కార్యనిర్వహణ | |
గవర్నర్ | ఈ.ఎస్.ఎల్.నరసింహన్ |
ముఖ్యమంత్రి | వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి |
చట్ట సభలు | |
శాసనసభ |
|
సభాపతి | తమ్మినేని సీతారాం |
ఉప సభాపతి | [[]] |
శాసనసభ్యులు | 175 |
శాసన మండలి | శాసనమండలి |
అధ్యక్షుడు | షరీఫ్ మహమ్మద్ అహ్మద్ |
శాసన మండలి సభ్యులు | 58 |
న్యాయవ్యవస్థ | |
హైకోర్టు | ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు |
ప్రధాన న్యాయమూర్తి | సి ప్రవీణ్ కుమార్ |
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి [1][2] అధినేత ముఖ్యమంత్రి కాగా, రాష్ట్ర పరిపాలన గవర్నరు పేరున జరుగుతుంది.
గవర్నర్
ఈ.ఎస్.ఎల్.నరసింహన్ డిసెంబరు 28, 2009 గవర్నర్ గా బాధ్యతలు చేపట్టాడు. గవర్నర్ కార్యాలయము[3] గవర్నర్ కార్యక్రమాలను సమన్వయంచేస్తుంది.
ముఖ్యమంత్రి
వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, 2019, మే 30 న రెండవ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ముఖ్యమంత్రి కార్యాలయము [4] ముఖ్యమంత్రి కార్యాక్రమాలను సమన్వయంచేస్తుంది.
ప్రధాన న్యాయమూర్తి
సి ప్రవీణ్ కుమార్ ఆంధ్ర ప్రదేశ్ (విభజన తర్వాత) ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తొలి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డాడు[5]
మంత్రివర్గం
ప్రధాన వ్యాసం:ఆంధ్ర ప్రదేశ్ మంత్రి మండలి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
ఎల్ వి సుబ్రమణ్యం ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డాడు. [6]
ప్రధాన ఎన్నికల అధికారి
తొలి ప్రధాన ఎన్నికల అధికారి గా పి.సిసోడియా పనిచేశాడు. 17 జనవరి 2019న గోపాలకృష్ణ ద్వివేది ప్రధాన ఎన్నికల అధికారిగా నియమించబడ్డాడు.[7]13జూన్ 2019న ద్వివేది స్థానంలో కె విజయానంద్ నియమించబడ్డాడు.
ప్రభుత్వ శాఖలు
ప్రధాన వ్యాసం: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ శాఖలు
30 పైగా శాఖలు, మొత్తం 253 సంస్థలు ఉన్నాయి.
శాసనసభ
చూడండి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ, ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2019)
శాసనమండలి
శాసనమండలి [8] 30 మార్చి 2007న పునరుద్ధరించబడింది.
పార్లమెంట్ సభ్యులు
చూడండి: లోక్ సభ[9], రాజ్యసభ [10]
జిల్లా స్ధాయి పరిపాలన
జిల్లా కలెక్టరు కార్యాలయం జిల్లా స్థాయిలో పరిపాలనకు కేంద్ర స్థానం. జిల్లా పరిషత్ అధికారులు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టటంలో జిల్లా కలెక్టరుతో సమన్వయం చేసుకుంటారు. చూడండి:జిల్లాకలెక్టర్ల వివరాలు[11]
రాజ పత్రము
శాసనాలు, పరిపాలన పత్రాలు రాజపత్రము (గెజెట్) [12]లో ముద్రించుతారు.
సామాజిక, ఆర్థిక సర్వే
బడ్జెట్
వనరులు
- ↑ "ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ గవాక్షము".
- ↑ "ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆన్లైన్ (ఈ) సేవల గవాక్షము".
- ↑ గవర్నర్ కార్యాలయము
- ↑ ముఖ్యమంత్రి కార్యాలయము
- ↑ "కొలువుదీరిన కొత్త హైకోర్ట్.. న్యాయమూర్తులతో ప్రమాణం చేయించిన గవర్నర్". BBC. 1 January 2019. Retrieved 7 April 2019.
- ↑ "ఎన్నికల సంఘం మరో సంచలన నిర్ణయం : సీయస్ పై వేటు..కొత్త సీయస్ గా ఎల్వీ: అసలు కారణం ఇదే..!". One India. Retrieved 7 April 2019.
- ↑ "AP CEO: ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిగా గోపాలకృష్ణ ద్వివేది". Samayam. 17 January 2019. Archived from the original on 7 April 2019.
- ↑ శాసనమండలి
- ↑ సభ సభ్యుల వివరాలు
- ↑ రాజ్యసభ సభ్యుల వివరాలు
- ↑ జిల్లాకలెక్టర్ల వివరాలు
- ↑ రాజపత్రము (గెజెట్) జాలస్థలమ