ఆలూరి భుజంగరావు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
కొత్త పేజీ: గుడివాడకు చెందిన ఆలూరు భుజంగరావు గారు రాహుల్ సాహిత్య సదనం ను స... |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
గుడివాడకు చెందిన ఆలూరు భుజంగరావు గారు రాహుల్ సాహిత్య సదనం ను స్థాపించి, అనేక రాహుల్ సాంకృత్యాయన్ రచనలను తెనిగించారు. భగత్ సింగ్, చంద్రశేఖర ఆజాద్,సుఖదేవ్, మరెంతమందో దేశభక్తులతో కలసి పని చేసినటువంటి శ్రీ యశ్ పాల్ గారు రచించిన - అప్పటి సంగతులతో కూడిన స్వాతంత్ర్య పోరాట గాధ 'సింహావలోకన్'నూ, మరెంతో విమర్శనాత్మక విప్లవ సాహిత్యాన్నీ తెనిగించారు. |
గుడివాడకు చెందిన ఆలూరు భుజంగరావు గారు రాహుల్ సాహిత్య సదనం ను స్థాపించి, అనేక రాహుల్ సాంకృత్యాయన్ రచనలను తెనిగించారు. భగత్ సింగ్, చంద్రశేఖర ఆజాద్,సుఖదేవ్, మరెంతమందో దేశభక్తులతో కలసి పని చేసినటువంటి శ్రీ యశ్ పాల్ గారు రచించిన - అప్పటి సంగతులతో కూడిన స్వాతంత్ర్య పోరాట గాధ 'సింహావలోకన్'నూ, మరెంతో విమర్శనాత్మక విప్లవ సాహిత్యాన్నీ తెనిగించారు. |
||
ఇంకా ఈ వ్యాసాన్ని పెంచవలసి ఉంది. |
ఇంకా ఈ వ్యాసాన్ని పెంచవలసి ఉంది. |
||
[[వర్గం:తెలుగు సాహితీకారులు]] |
05:51, 20 ఫిబ్రవరి 2008 నాటి కూర్పు
గుడివాడకు చెందిన ఆలూరు భుజంగరావు గారు రాహుల్ సాహిత్య సదనం ను స్థాపించి, అనేక రాహుల్ సాంకృత్యాయన్ రచనలను తెనిగించారు. భగత్ సింగ్, చంద్రశేఖర ఆజాద్,సుఖదేవ్, మరెంతమందో దేశభక్తులతో కలసి పని చేసినటువంటి శ్రీ యశ్ పాల్ గారు రచించిన - అప్పటి సంగతులతో కూడిన స్వాతంత్ర్య పోరాట గాధ 'సింహావలోకన్'నూ, మరెంతో విమర్శనాత్మక విప్లవ సాహిత్యాన్నీ తెనిగించారు. ఇంకా ఈ వ్యాసాన్ని పెంచవలసి ఉంది.