హైదరాబాదు మెట్రో: కూర్పుల మధ్య తేడాలు
Arjunaraoc (చర్చ | రచనలు) చి updated map |
Pashanizam (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 46: | పంక్తి 46: | ||
== మెట్రో రైలు ప్రయోజనాలు == |
== మెట్రో రైలు ప్రయోజనాలు == |
||
[[File:Narendra Modi taking a ride in Hyderabad Metro along with the Governor of Andhra Pradesh and Telangana, Shri E.S.L. Narasimhan, the Chief Minister of Telangana.jpg|thumb|250px|ప్రధాని [[నరేంద్ర మోడీ]] 2017 లో హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు]] |
|||
⚫ | |||
* అతి సమర్థవంతంగా తక్కువ శక్తిని మరియు స్థలమును వినియోగిస్తుందని నిరూపించబడింది. |
* అతి సమర్థవంతంగా తక్కువ శక్తిని మరియు స్థలమును వినియోగిస్తుందని నిరూపించబడింది. |
||
* పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది. శబ్ద కాలుష్యాన్ని కూడా తగిస్తుంది. |
* పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది. శబ్ద కాలుష్యాన్ని కూడా తగిస్తుంది. |
||
పంక్తి 59: | పంక్తి 59: | ||
== ప్రాజెక్టు వివరాలు == |
== ప్రాజెక్టు వివరాలు == |
||
⚫ | |||
⚫ | |||
చాలా ట్రాఫిక్ మరియు రవాణా అధ్యయనాల ఆధారంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి దశలో మూడు కారిడార్లను ఆమోదించింది. ఢిల్లీ మెట్రో రైలు కార్పరేషన్ వారు ఈ అధ్యయన పత్రాలు తయారుచేసారు. |
చాలా ట్రాఫిక్ మరియు రవాణా అధ్యయనాల ఆధారంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి దశలో మూడు కారిడార్లను ఆమోదించింది. ఢిల్లీ మెట్రో రైలు కార్పరేషన్ వారు ఈ అధ్యయన పత్రాలు తయారుచేసారు. |
||
* మూడు కారిడార్లు: |
* మూడు కారిడార్లు: |
||
పంక్తి 71: | పంక్తి 71: | ||
|నాగోలు నుండి శిల్పారామం ||28 కి.మీ. ||23 ||30 ని. |
|నాగోలు నుండి శిల్పారామం ||28 కి.మీ. ||23 ||30 ని. |
||
|} |
|} |
||
⚫ | |||
* |
*విద్యుత్ సరఫరా 25kV AC, 50 Hz ఓవర్ హెడ్ ట్రాక్షన్ వ్యవస్థ ద్వారా జరపబడుతుంది. |
||
* ఈ వ్యవస్థ కారిడార్ 1 మరియు 3 లకు 50,000 PHPDT (Peak Hour Peak Direction Traffic) మరియు కారిడార్ 2 కు 35,000 PHPDT అవసరాలు తీర్చడానికి రూపొందించబడింది. |
* ఈ వ్యవస్థ కారిడార్ 1 మరియు 3 లకు 50,000 PHPDT (Peak Hour Peak Direction Traffic) మరియు కారిడార్ 2 కు 35,000 PHPDT అవసరాలు తీర్చడానికి రూపొందించబడింది. |
||
* ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో నిర్మిస్తున్న మెట్రొ రైలు ప్రాజెక్టులలో ప్రపంచంలోనె అతి పెద్దది. |
* ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో నిర్మిస్తున్న మెట్రొ రైలు ప్రాజెక్టులలో ప్రపంచంలోనె అతి పెద్దది. |
11:41, 18 ఆగస్టు 2019 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
హైదరాబాదు మెట్రో రైలు | |||
---|---|---|---|
ముఖ్య వివరాలు | |||
స్థానిక ప్రదేశం | హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం | ||
ట్రాన్సిట్ రకం | మెట్రోరైలు | ||
లైన్ల సంఖ్య | 3 (Phase I) | ||
స్టేషన్ల సంఖ్య | 66 (Phase I) | ||
ముఖ్య కార్యనిర్వహణాధికారి | NVS Reddy, MD[1] | ||
ప్రధానకార్యాలయం | Metro Bhawan, సైఫాబాద్, హైదరాబాదు | ||
వెబ్ సైటు | |||
నిర్వహణ | |||
ప్రారంభమైన కార్యాచరణ | 29 November 2017 | ||
నిర్వహించేవారు | హైదరాబాద్ మెట్రో రైల్ లి. (HMRL) | ||
సాంకేతిక అంశాలు | |||
వ్యవస్థ పొడవు | 72.16 km (44.84 mi) (Phase I)[2] 97 km (60 mi) (Phase II) | ||
ట్రాక్ గేజ్ | 1,435 mm (4 ft 8+1⁄2 in) standard gauge | ||
విద్యుదీకరణ | 25kV, 50Hz AC overhead catenary | ||
సరాసరి వడి | 34 km/h (21 mph) | ||
అత్యధిక వడి | 80 km/h (50 mph) | ||
|
హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణం పూర్తి అయింది. ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్యంతో దీని నిర్మాణం చేపట్టారు. ఈ దశలో దాదాపుగా ప్రతి కిలోమీటరుకు ఒక స్టేషనుతో 72 కిలోమీటర్ల దూరాన్ని కలుపుతుంది. ఇది హైదరాబాదు రవాణాకు ఒక కొత్త నిర్వచనం ఇవ్వబోతుంది. 2016-2017 కల్లా 15 లక్షల ప్రయాణీకులను వారి గమ్యాలకు చేర్చుతుందని అంచనా.[1][ఆధారం చూపాలి] మెట్రో రైలు వినియోగంలోకి వస్తే ఇది ప్రపంచంలో అతి ఎత్తైన మెట్రో రైలుగా పేరు సంపాదిస్తుంది.[ఆధారం చూపాలి] ఇది హైదరాబాదును ఆధునికంగా మరియు గ్రీన్ సిటీగా మారుస్తుంది. [2]
ప్రాజెక్టు ప్రత్యేకతలు
- రోడ్డు రవాణాను భగ్నపరచకుండా, రోడ్డు మధ్యలో ఎత్తుగా స్తంభాలతో రెండు లైన్లలో రవాణా జరపబడుతుంది.
- ఈ రైలు అత్యధికంగా గంటకు 80కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. సుమారుగా గంటకు 34 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని ప్రతిపాదించారు - MRT వ్యవస్థలకు అంతర్జాతీయ ప్రమాణం.
- ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో నిర్మిస్తున్న మెట్రొ రైలు ప్రాజెక్టులలో ప్రపంచంలోనె అతి పెద్దది.
- అత్యాధునిక సిగ్నలింగ్ వ్వవస్థతో భారత దేశములో మొదటిసారిగా కమ్యూనికేషన్ అధారిత రైలు నియంత్రణ సాంకేతిక పరిజ్ఞానం.
- భద్రత కొరకు కోచ్ లలో వీడియో కెమారలు, స్టేషను లలో సి.సి.టి.వి.లు ఏర్పాటు.
- తమంతట తామె తెరుచుకునే తలుపులతోకూడిన సౌకర్యవంతమైన ఎయిర్ కండిషన్ బోగీలు.
- ఒక గంటకు ఒక దిశలో సుమారు 50,000 ప్రయాణికులు ప్రయాణించ వచ్చు.
- రైలు వేగం గంటకు సరాసరిన 34 కిలో మీటర్లు. ఎంతగానీ కలిసి వచ్చే ప్రయాణ కాలము.
- రద్దీ సమయాలలో రెండు నుండి ఐదు నిముషాలలి ఒక రైలు.
- టికెట్ ధర ₹10 నుండి ₹60 వరకు.
- ప్రతి స్టేషను జంక్షనుకు బస్సుల ఏర్పాట్లు.
మెట్రో రైలు ప్రయోజనాలు
- అతి సమర్థవంతంగా తక్కువ శక్తిని మరియు స్థలమును వినియోగిస్తుందని నిరూపించబడింది.
- పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది. శబ్ద కాలుష్యాన్ని కూడా తగిస్తుంది.
- రోడ్డు రవాణాతో పోలిస్తే ఒక ప్రయాణీకుడికి 50% తక్కువ శక్తిని వినియోగిస్తుంది.
- ఎక్కువ సామర్థ్యంగల రవాణా వ్యవస్థ ఏర్పడుతుంది.
- 50-75% ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది.
- ఎల్.బి.నగర్ నుండి మియాపూరు వరకు 29 కిలో మీటర్లు దూరం. మొత్తం స్టేషన్లు 27. ప్రయాసమయము 45 నిముషాలు.
- జె.బి.ఎస్ నుండి ఫలక్ నుమా వరకు 15 కిలోమీటర్ల దూరం . మొత్తం స్టేషన్లు 16. ప్రయాణ సమయం 22 నిముషాలు.
- నాగోలు నుండి శిల్పారామం వరకు దూరము 28 కిలో మీటర్లు. మొత్తం స్టేషన్లు 23. ప్రయాణ సమయము 30 నిముషాలు.
- మెట్రో రైలు వలన ఆయా పరిసర ప్రాంతాలలో వెలసే అనుబంధ పరిశ్రమల ద్వారా సుమారు 50 వేల మందికి ఉద్యోగవకాశాలు.
- సురక్షిత ప్రయాణం.
ప్రాజెక్టు వివరాలు
చాలా ట్రాఫిక్ మరియు రవాణా అధ్యయనాల ఆధారంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి దశలో మూడు కారిడార్లను ఆమోదించింది. ఢిల్లీ మెట్రో రైలు కార్పరేషన్ వారు ఈ అధ్యయన పత్రాలు తయారుచేసారు.
- మూడు కారిడార్లు:
కారిడార్ | దూరం | స్టేషన్లు | ప్రయాణ సమయం |
---|---|---|---|
ఎల్.బి.నగర్ నుండి మియాపూరు | 29 కి.మీ. | 27 | 45 ని. |
జె.బి.ఎస్ నుండి ఫలక్ నుమా | 15 కి.మీ. | 16 | 22 ని. |
నాగోలు నుండి శిల్పారామం | 28 కి.మీ. | 23 | 30 ని. |
- విద్యుత్ సరఫరా 25kV AC, 50 Hz ఓవర్ హెడ్ ట్రాక్షన్ వ్యవస్థ ద్వారా జరపబడుతుంది.
- ఈ వ్యవస్థ కారిడార్ 1 మరియు 3 లకు 50,000 PHPDT (Peak Hour Peak Direction Traffic) మరియు కారిడార్ 2 కు 35,000 PHPDT అవసరాలు తీర్చడానికి రూపొందించబడింది.
- ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో నిర్మిస్తున్న మెట్రొ రైలు ప్రాజెక్టులలో ప్రపంచంలోనె అతి పెద్దది.
- అత్యాధునిక సిగ్నలింగ్ వ్వవస్థతో భారత దేశములో మొదటిసారిగా కమ్యూనికేషన్ అధారిత రైలు నియంత్రణ సాంకేతిక పరిజ్ఞానం.
- భద్రత కొరకు కోచ్ లలో వీడియో కెమెరాలు, స్టేషను లలో సి.సి.టి.వి.లు ఏర్పాటు.
- తమంతట తామే తెరుచుకునే తలుపులతోకూడిన సౌకర్యవంతమైన ఎయిర్ కండిషన్ బోగీలు.
- ఒక గంటకు ఒక దిశలో సుమారు 50,000 ప్రయాణికులు ప్రయాణించ వచ్చు.
- రైలు వేగం గంటకు సరాసరిన 34 కిలో మీటర్లు. ఎంతగానీ కలిసి వచ్చే ప్రయాణ కాలము.
- రద్దీ సమయాలలో రెండు నుండి ఐదు నిముషాలలి ఒక రైలు.
- అత్యంత సరసమైన టికెట్ ధర. 8 రూపాయల నుండి 19 రూపాయల వరకు .
- మెట్రో రైలు వలన ఆయా పరిసర ప్రాంతాలలో వెలసే అనుబంధ పరిశ్రమల ద్వారా సుమారు 50 వేల మందికి ఉధ్యోగావకాశాలు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే వెలువరించబడిన "వివరాలు మరియు ప్రమాణాల మాన్యువల్"లో పనితీరు వివరాలు మరియు భద్రతా ప్రమాణముల గురించి క్లుప్తంగా ప్రచురించబడింది.
మియాపూర్ నాగోలు కారిడార్
మెట్రో రైలు మొదటి దశ నాగోలు- మియాపూర్ మధ్య 27.6 కి.మీ. మెట్రో రైలు మార్గంలో 24 స్టేషన్లు ఉన్నాయి ఈ మొదటి దశ 27.6 కిలోమీటర్ల లైనులో 18 రైళ్లను నడపాలని నిర్ణయించారు ఒక్కో రైలులో మూడు కోచ్లుంటాయి . ప్రతి పది నిముషాలకు ఒక రైలు నడపాలన్నది యోచన. మెట్రో రైళ్ల వ్యవస్థను పర్యవేక్షించే అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఉప్పల్ డిపోలో ఏర్పాటు చేశారు. మొత్తం 72 కిలోమీటర్ల పొడవున నడిచే రైళ్లను ఇక్కడి నుంచే నియంత్రిస్తారు. ఈ సెంటర్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కంప్యూటర్ వ్యవస్థ ఉంది.
స్టేషను ప్రణాళిక
స్టేషను రూపకల్పన
- స్టేషనును స్థానిక సంస్కృతి ప్రతిబింబించేలా నిర్మిస్తున్నారు.
- ఫ్లాట్ఫారంకు, ఎస్కలేటరుకు మాత్రమే పైకప్పు నిర్మించబడుతుంది.
ప్రయాణికునికి సౌకర్యాలు
- ప్రతి చోట టిక్కెట్టు అమ్మే మెషీన్లను అందిస్తున్నారు.
- స్టేషనులో అనుకూలవంతమైన ప్రదేశాలలో టెలిఫోన్లను ఏర్పాటు చేస్తున్నరు.
- ప్రయాణికులకు అనుకూలంగా స్టేషను మాస్టరు ఉండే చోటును నిర్మిస్తారు.
- సామాను పరిశీలనా పరికరాలు మరియు ప్రాథమిక చికిత్సా పరికరాలను అందుబాటులో ఉంచుతారు.
మూలాలు
- ↑ "Metro rail projects: Four new metromen and their challenges". The Times Of India. 18 December 2011.
- ↑ "L&T set to bag Rs 12,132-cr Hyderabad metro rail project". The Hindu. 14 July 2010. Retrieved 2010-05-17.