ఆర్టికల్ 370 రద్దు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{విస్తరణ}}
{{విస్తరణ}}
{{శుద్ధి}}
{{శుద్ధి}}
{{విలీనము|ఆర్టికల్‌ 370}}
{{విలీనము|ఆర్టికల్ 370}}
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ను రద్దుఅయింది . ఆర్టికల్ 370ఎ జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పిస్తే.. ఆర్టికల్ 35-A అక్కడి ప్రజలకు కొన్ని ప్రత్యేక హక్కులను కల్పిస్తోంది. ముఖ్యంగా కశ్మీర్‌లో శాశ్వత నివాసులు ఎవరో నిర్ణయించే అధికారాన్ని ఆ ఆర్టికల్ ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఇచ్చింది.జమ్మూ కాశ్మీర్ ను పూర్తిస్థాయిలో భారతదేశంలో అంతర్భాగంగా మార్చివేసింది.జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం మూడు ముక్కలు అయింది.జమ్మూ, కాశ్మీర్, లడాఖ్ మూడూ మూడు భాగాలుగా చెలామణీలోకి వస్తాయి. వీటిలో జమ్మూ మరియు కాశ్మీర్ మాత్రం అసెంబ్లీని కూడా కలిగి ఉండే కేంద్ర పాలిత ప్రాంతాలుగా చెలామణీ అవుతాయి.అదే సమయంలో లడాఖ్.. కేవలం కేంద్ర ప్రభుత్వ పాలన మాత్రమే ఉండే, అసెంబ్లీ లేని ప్రాంతంగా ఉంటుంది.5 ఆగస్టు 2019 న, భారత రాష్ట్రపతి ,1954 ఉత్తర్వులను ఉపసంహరించుకుని, భారత రాజ్యాంగంలోని అన్ని నిబంధనలను జమ్మూ కాశ్మీర్‌కు వర్తించేలా రాజ్యాంగ ఉత్తర్వులు జారీ చేశారు.
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ను రద్దుఅయింది . ఆర్టికల్ 370ఎ జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పిస్తే.. ఆర్టికల్ 35-A అక్కడి ప్రజలకు కొన్ని ప్రత్యేక హక్కులను కల్పిస్తోంది. ముఖ్యంగా కశ్మీర్‌లో శాశ్వత నివాసులు ఎవరో నిర్ణయించే అధికారాన్ని ఆ ఆర్టికల్ ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఇచ్చింది.జమ్మూ కాశ్మీర్ ను పూర్తిస్థాయిలో భారతదేశంలో అంతర్భాగంగా మార్చివేసింది.జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం మూడు ముక్కలు అయింది.జమ్మూ, కాశ్మీర్, లడాఖ్ మూడూ మూడు భాగాలుగా చెలామణీలోకి వస్తాయి. వీటిలో జమ్మూ మరియు కాశ్మీర్ మాత్రం అసెంబ్లీని కూడా కలిగి ఉండే కేంద్ర పాలిత ప్రాంతాలుగా చెలామణీ అవుతాయి.అదే సమయంలో లడాఖ్.. కేవలం కేంద్ర ప్రభుత్వ పాలన మాత్రమే ఉండే, అసెంబ్లీ లేని ప్రాంతంగా ఉంటుంది.5 ఆగస్టు 2019 న, భారత రాష్ట్రపతి ,1954 ఉత్తర్వులను ఉపసంహరించుకుని, భారత రాజ్యాంగంలోని అన్ని నిబంధనలను జమ్మూ కాశ్మీర్‌కు వర్తించేలా రాజ్యాంగ ఉత్తర్వులు జారీ చేశారు.



15:37, 5 సెప్టెంబరు 2019 నాటి కూర్పు

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ను రద్దుఅయింది . ఆర్టికల్ 370ఎ జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పిస్తే.. ఆర్టికల్ 35-A అక్కడి ప్రజలకు కొన్ని ప్రత్యేక హక్కులను కల్పిస్తోంది. ముఖ్యంగా కశ్మీర్‌లో శాశ్వత నివాసులు ఎవరో నిర్ణయించే అధికారాన్ని ఆ ఆర్టికల్ ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఇచ్చింది.జమ్మూ కాశ్మీర్ ను పూర్తిస్థాయిలో భారతదేశంలో అంతర్భాగంగా మార్చివేసింది.జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం మూడు ముక్కలు అయింది.జమ్మూ, కాశ్మీర్, లడాఖ్ మూడూ మూడు భాగాలుగా చెలామణీలోకి వస్తాయి. వీటిలో జమ్మూ మరియు కాశ్మీర్ మాత్రం అసెంబ్లీని కూడా కలిగి ఉండే కేంద్ర పాలిత ప్రాంతాలుగా చెలామణీ అవుతాయి.అదే సమయంలో లడాఖ్.. కేవలం కేంద్ర ప్రభుత్వ పాలన మాత్రమే ఉండే, అసెంబ్లీ లేని ప్రాంతంగా ఉంటుంది.5 ఆగస్టు 2019 న, భారత రాష్ట్రపతి ,1954 ఉత్తర్వులను ఉపసంహరించుకుని, భారత రాజ్యాంగంలోని అన్ని నిబంధనలను జమ్మూ కాశ్మీర్‌కు వర్తించేలా రాజ్యాంగ ఉత్తర్వులు జారీ చేశారు.


మూలాలు