మండలం: కూర్పుల మధ్య తేడాలు
యర్రా రామారావు (చర్చ | రచనలు) |
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{విస్తరణ}} |
{{విస్తరణ}} |
||
{{అయోమయం}} |
{{అయోమయం}} |
||
''' |
'''మండలం,''' [[ఆంధ్రప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోని ఒక రెవిన్యూ పరిపాలనా, అభివృద్ధి ప్రణాళికా విభాగం. పరిపాలనా సౌలభ్యము కొరకు ఇదివరకటి [[తాలూకా]] లను రద్దు చేసి [[1985]]లో తెలుగు దేశము ప్రభుత్వ పరిపాలనలో మండలాలను 1985 లో యేర్పాటు చేశారు. ఇవి బ్లాకుల కన్నా కొంచెం చిన్నవి. కొన్ని [[గ్రామ పంచాయతీ]]లను కలిపి మండలాలుగా విభజించబడ్డాయి.అలాగే పట్టణ ప్రాంతపు జిల్లాని కూడా కొన్ని మండలాలుగా విభజించబడ్డాయి. [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 1128 మండలాలు, 110 మునిసిపాలిటీలు, 21943 గ్రామ పంచాయితీలు, 28124 గ్రామాలు ఉన్నాయి. ఒక్కొక్క మండలం యొక్క జనాభా 35,000 నుండి 5,00,000 దాకా ఉంది. 7 నుండి 15 మండలాలు కలిపి ఒక [[ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు|రెవిన్యూ డివిజన్లుగా]] ఏర్పడినవి.ఆంధ్రప్రదేశ్లో రెవిన్యూ డివిజన్లు మొత్తం 82 ఉన్నాయి. మొత్తం రాష్ట్రం 6 జోనులుగా విడగొట్టబడింది.ఇప్పుడు మళ్ళీ మండలాల పేర్లను [[తాలూకా]]లు గా మార్చి [[మండల రెవిన్యూ అధికారి]] [[ఎం.ఆర్.వో]] పేరును తిరిగి [[తహసీల్దారు]]గా మార్చారు.ఇప్పుడున్న 1128 మండలాలకు అదనంగా పట్టణాలలో 51 అర్బన్ మండలాలను ఏర్పాటు చేస్తున్నారు. |
||
{|border=1px align="right" |
{|border=1px align="right" |
16:20, 7 డిసెంబరు 2019 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక రెవిన్యూ పరిపాలనా, అభివృద్ధి ప్రణాళికా విభాగం. పరిపాలనా సౌలభ్యము కొరకు ఇదివరకటి తాలూకా లను రద్దు చేసి 1985లో తెలుగు దేశము ప్రభుత్వ పరిపాలనలో మండలాలను 1985 లో యేర్పాటు చేశారు. ఇవి బ్లాకుల కన్నా కొంచెం చిన్నవి. కొన్ని గ్రామ పంచాయతీలను కలిపి మండలాలుగా విభజించబడ్డాయి.అలాగే పట్టణ ప్రాంతపు జిల్లాని కూడా కొన్ని మండలాలుగా విభజించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 1128 మండలాలు, 110 మునిసిపాలిటీలు, 21943 గ్రామ పంచాయితీలు, 28124 గ్రామాలు ఉన్నాయి. ఒక్కొక్క మండలం యొక్క జనాభా 35,000 నుండి 5,00,000 దాకా ఉంది. 7 నుండి 15 మండలాలు కలిపి ఒక రెవిన్యూ డివిజన్లుగా ఏర్పడినవి.ఆంధ్రప్రదేశ్లో రెవిన్యూ డివిజన్లు మొత్తం 82 ఉన్నాయి. మొత్తం రాష్ట్రం 6 జోనులుగా విడగొట్టబడింది.ఇప్పుడు మళ్ళీ మండలాల పేర్లను తాలూకాలు గా మార్చి మండల రెవిన్యూ అధికారి ఎం.ఆర్.వో పేరును తిరిగి తహసీల్దారుగా మార్చారు.ఇప్పుడున్న 1128 మండలాలకు అదనంగా పట్టణాలలో 51 అర్బన్ మండలాలను ఏర్పాటు చేస్తున్నారు.
1985 కు ముందు | 1985 తర్వాత |
జిల్లా | జిల్లా |
డివిజన్ | డివిజన్ |
తాలూకా | మండలము/తాలూకా |
బ్లాకు | |
గ్రామము | గ్రామము |
జిల్లా వారిగా మండలముల సంఖ్య
మన రాష్ట్రంలో అత్యధిక మండలాలు గల జిల్లా చిత్తూరు (66), అతి తక్కువ మండలాలు గల జిల్లా హైదరాబాదు (16).
జిల్లా | డివిజన్లు | మండలములు | గ్రామాలు |
అదిలాబాదు | 3 | 52 | 1743 |
అనంతపురం | 3 | 63 | 866 |
చిత్తూరు | 3 | 66 | |
వైఎస్ఆర్ జిల్లా | 3 | 51 | |
తూర్పు గోదావరి | 5 | 61 | 1379 |
గుంటూరు | 3 | 57 | |
హైదరాబాదు | 2 | 32 | |
కరీంనగర్ | 4 | 56 | |
ఖమ్మం | 4 | 46 | |
కృష్ణ | 4 | 51 | |
కర్నూలు | 3 | 54 | |
మహబూబ్ నగర్ | 5 | 64 | |
మెదక్ | 3 | 45 | |
నల్గొండ | 4 | 59 | |
నెల్లూరు | 3 | 46 | |
నిజామాబాదు | 3 | 36 | |
ప్రకాశం | 3 | 56 | |
రంగారెడ్డి | 3 | 41 | |
శ్రీకాకుళం | 3 | 38 | |
విశాఖపట్నం | 3 | 45 | |
విజయనగరం | 2 | 34 | |
వరంగల్ | 5 | 52 | |
పశ్చిమ గోదావరి | 4 | 46 | |
మొత్తము | ' 82 | 1128 | 28124 |