వీణా టాండన్: కూర్పుల మధ్య తేడాలు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit |
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit |
||
పంక్తి 25: | పంక్తి 25: | ||
==తొలినాళ్ళ జీవితం== |
==తొలినాళ్ళ జీవితం== |
||
ఈమె 1949 సెప్టెంబర్ 7 న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కాశీపూర్ లో జన్మించింది. ఈమె 1967 లో చండీఘర్ లోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి జువాలజీ (బిఎస్సి-హోన్స్) లో డిగ్రీ విద్యను పూర్తిచేసింది. ఈమె 1968 లో మాస్టర్స్ డిగ్రీ (ఎంఎస్సి) పూర్తి చేసింది. 1973 లో పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి తన పి.హెచ్.డి ని పూర్తిచేసింది. ఈమె హిమాచల్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా తన వృత్తిని ప్రారంభించింది. తరువాత షిల్లాంగ్లోని నార్త్ ఈస్టర్న్ హిల్ విశ్వవిద్యాలయంలో తన పదవి విరమణ వరకు జువాలజీ విభాగానికి అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసింది. తన పదవీ విరమణ తరువాత, లక్నోలోని బయోటెక్ పార్కులో చేరారు. ఈమె నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సీనియర్ శాస్త్రవేత్తగా ప్లాటినం జూబ్లీ ఫెలోషిప్ పై హెల్మిన్థాలజికల్ పరిశోధనలను కొనసాగించారు. ఈమె ఈశాన్య భారతదేశం హెల్మిన్త్ పరాన్నజీవి సమాచార డేటాబేస్ (NEIHPID) తయారీలో పాల్గొన్న DIT - నార్త్-ఈస్ట్ పరాన్నజీవి సమాచార విశ్లేషణ కేంద్రం యొక్క ప్రధాన పరిశోధకురాలు. ఈమె |
ఈమె 1949 సెప్టెంబర్ 7 న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కాశీపూర్ లో జన్మించింది. ఈమె 1967 లో చండీఘర్ లోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి జువాలజీ (బిఎస్సి-హోన్స్) లో డిగ్రీ విద్యను పూర్తిచేసింది. ఈమె 1968 లో మాస్టర్స్ డిగ్రీ (ఎంఎస్సి) పూర్తి చేసింది. 1973 లో పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి తన పి.హెచ్.డి ని పూర్తిచేసింది. ఈమె హిమాచల్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా తన వృత్తిని ప్రారంభించింది. తరువాత షిల్లాంగ్లోని నార్త్ ఈస్టర్న్ హిల్ విశ్వవిద్యాలయంలో తన పదవి విరమణ వరకు జువాలజీ విభాగానికి అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసింది. తన పదవీ విరమణ తరువాత, లక్నోలోని బయోటెక్ పార్కులో చేరారు. ఈమె నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సీనియర్ శాస్త్రవేత్తగా ప్లాటినం జూబ్లీ ఫెలోషిప్ పై హెల్మిన్థాలజికల్ పరిశోధనలను కొనసాగించారు. ఈమె ఈశాన్య భారతదేశం హెల్మిన్త్ పరాన్నజీవి సమాచార డేటాబేస్ (NEIHPID) తయారీలో పాల్గొన్న DIT - నార్త్-ఈస్ట్ పరాన్నజీవి సమాచార విశ్లేషణ కేంద్రం యొక్క ప్రధాన పరిశోధకురాలు. ఈమె పిక్టోరియల్ గైడ్ టు ట్రెమాటోడ్స్ ఆఫ్ లైవ్స్టాక్ అండ్ పౌల్ట్రీ ఇన్ ఇండియా, వెదురు పుష్పించే మరియు ఎలుకల నియంత్రణ అనే రెండు పుస్తకాలను ఆమె రచించారు. ఈమె పరిశోధనలు 340 కి పైగా వ్యాసాలు జాతీయ మరియు అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఆమె ఈశాన్య భారతదేశం హెల్మిన్త్ పరాన్నజీవి సమాచార డేటాబేస్ (NEIHPID) యొక్క సహ రచయిత: హెల్మిన్త్ పరాన్నజీవుల కొరకు నాలెడ్జ్ బేస్, ఈ ప్రాంతం యొక్క పరాన్నజీవి జీవవైవిధ్యానికి సంబంధించిన డేటాబేస్, మరియు ప్రభుత్వానికి శాస్త్రీయ సలహా కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. |
||
==పురస్కారాలు మరియు గుర్తింపులు== |
==పురస్కారాలు మరియు గుర్తింపులు== |
||
ఈమెను 1998లో నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెలోగా ఎన్నుకుంది. ఈమెను 2005 లో ఇండియన్ సొసైటీ ఫర్ పారాసిటాలజీకి ఫెలో ఎన్నికైంది. ఈ.కె జానకి అమల్ పురస్కార గ్రహీత. ఈమెకు 2011 లో ఇండియన్ సొసైటీ ఫర్ పారాసిటాలజీ యొక్క జీవితకాల సాఫల్య పురస్కారం. ఈమెకు భారత ప్రభుత్వం నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. |
ఈమెను 1998లో నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెలోగా ఎన్నుకుంది. ఈమెను 2005 లో ఇండియన్ సొసైటీ ఫర్ పారాసిటాలజీకి ఫెలో ఎన్నికైంది. ఈ.కె జానకి అమల్ పురస్కార గ్రహీత. ఈమెకు 2011 లో ఇండియన్ సొసైటీ ఫర్ పారాసిటాలజీ యొక్క జీవితకాల సాఫల్య పురస్కారం. ఈమెకు భారత ప్రభుత్వం నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. |
12:16, 11 జనవరి 2020 నాటి కూర్పు
వీణా టాండన్ | |
---|---|
జననం | కాశీపూర్, ఉత్తరాఖండ్, భారతదేశం | 1949 సెప్టెంబరు 7
వృత్తి | పరాన్నజీవుల శాస్త్రవేత్త విద్యావేత్త |
క్రియాశీల సంవత్సరాలు | Since 1978 |
జీవిత భాగస్వామి | ప్రమోద్ టాండన్ |
పిల్లలు | 1 కుమారుడు |
పురస్కారాలు | పద్మశ్రీ ఇ. కె. జానకి అమ్మల్ పురస్కారం ఇండియన్ సొసైటీ ఫర్ పారాసిటాలజీ వారి జీవిత సాఫల్య పురస్కారం |
వీణా టాండన్ (జననం: సెప్టెంబర్ 7, 1949) ఈమె పరాన్నజీవుల శాస్త్రవేత్త మరియు విద్యావేత్త. ఈమె పద్మశ్రీ పురస్కార గ్రహీత.[1]
తొలినాళ్ళ జీవితం
ఈమె 1949 సెప్టెంబర్ 7 న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కాశీపూర్ లో జన్మించింది. ఈమె 1967 లో చండీఘర్ లోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి జువాలజీ (బిఎస్సి-హోన్స్) లో డిగ్రీ విద్యను పూర్తిచేసింది. ఈమె 1968 లో మాస్టర్స్ డిగ్రీ (ఎంఎస్సి) పూర్తి చేసింది. 1973 లో పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి తన పి.హెచ్.డి ని పూర్తిచేసింది. ఈమె హిమాచల్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా తన వృత్తిని ప్రారంభించింది. తరువాత షిల్లాంగ్లోని నార్త్ ఈస్టర్న్ హిల్ విశ్వవిద్యాలయంలో తన పదవి విరమణ వరకు జువాలజీ విభాగానికి అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసింది. తన పదవీ విరమణ తరువాత, లక్నోలోని బయోటెక్ పార్కులో చేరారు. ఈమె నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సీనియర్ శాస్త్రవేత్తగా ప్లాటినం జూబ్లీ ఫెలోషిప్ పై హెల్మిన్థాలజికల్ పరిశోధనలను కొనసాగించారు. ఈమె ఈశాన్య భారతదేశం హెల్మిన్త్ పరాన్నజీవి సమాచార డేటాబేస్ (NEIHPID) తయారీలో పాల్గొన్న DIT - నార్త్-ఈస్ట్ పరాన్నజీవి సమాచార విశ్లేషణ కేంద్రం యొక్క ప్రధాన పరిశోధకురాలు. ఈమె పిక్టోరియల్ గైడ్ టు ట్రెమాటోడ్స్ ఆఫ్ లైవ్స్టాక్ అండ్ పౌల్ట్రీ ఇన్ ఇండియా, వెదురు పుష్పించే మరియు ఎలుకల నియంత్రణ అనే రెండు పుస్తకాలను ఆమె రచించారు. ఈమె పరిశోధనలు 340 కి పైగా వ్యాసాలు జాతీయ మరియు అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఆమె ఈశాన్య భారతదేశం హెల్మిన్త్ పరాన్నజీవి సమాచార డేటాబేస్ (NEIHPID) యొక్క సహ రచయిత: హెల్మిన్త్ పరాన్నజీవుల కొరకు నాలెడ్జ్ బేస్, ఈ ప్రాంతం యొక్క పరాన్నజీవి జీవవైవిధ్యానికి సంబంధించిన డేటాబేస్, మరియు ప్రభుత్వానికి శాస్త్రీయ సలహా కమిటీ సభ్యురాలిగా పనిచేశారు.
పురస్కారాలు మరియు గుర్తింపులు
ఈమెను 1998లో నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెలోగా ఎన్నుకుంది. ఈమెను 2005 లో ఇండియన్ సొసైటీ ఫర్ పారాసిటాలజీకి ఫెలో ఎన్నికైంది. ఈ.కె జానకి అమల్ పురస్కార గ్రహీత. ఈమెకు 2011 లో ఇండియన్ సొసైటీ ఫర్ పారాసిటాలజీ యొక్క జీవితకాల సాఫల్య పురస్కారం. ఈమెకు భారత ప్రభుత్వం నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
మరిన్ని విశేషాలు
ఈమె నార్త్ ఈస్టర్న్ హిల్ విశ్వవిద్యాలయంలో జువాలజీ విభాగంలో మాజీ ప్రొఫెసర్. ఈమె హెల్మిన్త్ పరాన్నజీవి సమాచార డేటాబేస్కు ప్రధాన ప్రేరేపకురాలిగా పనిచేసింది. ఈమె ఆహార విలువ కలిగిన జంతువులను ప్రభావితం చేసే పురుగు అంటువ్యాధులపై అనేక పరిశోధనలు చేసింది. ఈమె పరాన్నజీవి శాస్త్రంపై రెండు పుస్తకాలు మరియు అనేక వ్యాసాలను ప్రచురించారు.
వ్యక్తిగత జీవితం
ఈమె నార్త్ ఈస్టర్న్ హిల్ విశ్వవిద్యాలయం యొక్క మాజీ వైస్ ఛాన్సలర్ ప్రమోద్ టాండన్ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కంప్యూటర్ ఇంజనీర్ మరియు రచయిత ప్రతీక్ టాండన్ కుమారుడు.
మూలాలు
- ↑ "Distinguished Scientists". Biotech Park. 2016. Retrieved 25 December 2019.