ఫరూఖాబాద్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 30: పంక్తి 30:
|-
|-
| ఉత్తర సరిహద్దు
| ఉత్తర సరిహద్దు
| [[బదౌన్]] జిల్లా మరియు [[షాజహాన్‌పూర్]] జిల్లా
| [[బదౌన్]] జిల్లా, [[షాజహాన్‌పూర్]] జిల్లా
|-
|-
| తూర్పు సరిహద్దు
| తూర్పు సరిహద్దు
| [[హర్దోయ్]] మరియు గంగానది మరియు రాంగంగా నది
| [[హర్దోయ్]], గంగానది, రాంగంగా నది
|-
|-
| దక్షిణ సరిహద్దు
| దక్షిణ సరిహద్దు
| [[కనౌజ్]] మరియు కాళి నది.
| [[కనౌజ్]], కాళి నది.
|-
|-
| పశ్చిమ సరిహద్దు
| పశ్చిమ సరిహద్దు
| [[ఎతావ]] మరియు [[మణిపురి]]
| [[ఎతావ]], [[మణిపురి]]
|-
|-
| అక్షాంశం
| అక్షాంశం
పంక్తి 47: పంక్తి 47:
| 79° 7' నుండి 80° 2' తూర్పు
| 79° 7' నుండి 80° 2' తూర్పు
|}.
|}.
గతంలో ఫరూఖాబాద్ జిల్లా ప్రాంతం [[కనౌజ్]] జిల్లాలో భాగంగా ఉండేది. [[1997]] సెప్టెంబరు 18న జిల్లా రెండు భాగాలుగా విభజించబడింది. జిల్లాలో 3 తాలూకాలు (ఫరూఖాబాద్, కైంగంజ్, మరియు అమృత్పూర్ (ఉత్తరప్రదేశ్) ఉన్నాయి. [[1997]]లో రాజేపూర్ మండలం నుండి అమృత్పూర్ తాలూకా రూపొందించబడింది..
గతంలో ఫరూఖాబాద్ జిల్లా ప్రాంతం [[కనౌజ్]] జిల్లాలో భాగంగా ఉండేది. [[1997]] సెప్టెంబరు 18న జిల్లా రెండు భాగాలుగా విభజించబడింది. జిల్లాలో 3 తాలూకాలు (ఫరూఖాబాద్, కైంగంజ్, అమృత్పూర్ (ఉత్తరప్రదేశ్) ఉన్నాయి. [[1997]]లో రాజేపూర్ మండలం నుండి అమృత్పూర్ తాలూకా రూపొందించబడింది..


==నైసర్గిక స్వరూపం==
==నైసర్గిక స్వరూపం==
పంక్తి 54: పంక్తి 54:


==వాతావరణం==
==వాతావరణం==
జిల్లాలో వేడి- పొడి వేసవి వాతావరణం మరియు ఆహ్లాదకరమైన శీతాకాలం ఉంటుంది.
జిల్లాలో వేడి- పొడి వేసవి వాతావరణం, ఆహ్లాదకరమైన శీతాకాలం ఉంటుంది.


==ఫరూఖాబాద్ నగరం ==
==ఫరూఖాబాద్ నగరం ==
పంక్తి 105: పంక్తి 105:
[[File:All Souls Memorial Church.jpg|thumb|All Souls Memorial Church]]
[[File:All Souls Memorial Church.jpg|thumb|All Souls Memorial Church]]
===ఫతేఘర్ కంటోన్మెంటు===
===ఫతేఘర్ కంటోన్మెంటు===
ఫతేగర్ కంటోన్మెంట్ గంగానదీ తీరంలో ఉంది. ఇందులో 3 రెజిమెంట్లు ( రాజ్పుత్ రెజిమెంటు, సిఖ్ లైట్ ఇంఫాంటరి మరియు టెర్రిటోరియల్ ఆర్మీ) ఉన్నాయి. జిల్లా సివిల్ అడ్మినిస్ట్రేషన్ కేంద్రం ఫతేగర్‌లో ఉంది. ఫతేగర్‌లో అత్యధికభాగాన్ని కంటోన్మెంటు ఆక్రమించి ఉంది.
ఫతేగర్ కంటోన్మెంట్ గంగానదీ తీరంలో ఉంది. ఇందులో 3 రెజిమెంట్లు ( రాజ్పుత్ రెజిమెంటు, సిఖ్ లైట్ ఇంఫాంటరి, టెర్రిటోరియల్ ఆర్మీ) ఉన్నాయి. జిల్లా సివిల్ అడ్మినిస్ట్రేషన్ కేంద్రం ఫతేగర్‌లో ఉంది. ఫతేగర్‌లో అత్యధికభాగాన్ని కంటోన్మెంటు ఆక్రమించి ఉంది.
.
.


పంక్తి 112: పంక్తి 112:


===కంపిల్===
===కంపిల్===
ఫరూఖాబాద్ నగరానికి 45 కి.మీ దూరంలో ఉన్న కంపిల్ చిన్న పట్టణం. ఇది చారిత్రక మరియు పౌరాణిక ప్రాధాన్యత కలిగిన నగరం. ఇది 13వ తీర్ధంకర్ బ్రహ్లన్ విమల్నాథ్ జన్మస్థానం.
ఫరూఖాబాద్ నగరానికి 45 కి.మీ దూరంలో ఉన్న కంపిల్ చిన్న పట్టణం. ఇది చారిత్రక, పౌరాణిక ప్రాధాన్యత కలిగిన నగరం. ఇది 13వ తీర్ధంకర్ బ్రహ్లన్ విమల్నాథ్ జన్మస్థానం.
ఇది 4 కల్యాణకాల జన్మస్థానం. ఇది 1008 వ భగవాన్ విమల్నాథ్ జి తీర్ర్ధనాథ్ తీర్ధంకర జన్మస్థానం. ఇక్కడకు జైనమత స్థాపకుడు మహావీరుడు విజయం చేసాడని విశ్వసిస్తున్నారు.
ఇది 4 కల్యాణకాల జన్మస్థానం. ఇది 1008 వ భగవాన్ విమల్నాథ్ జి తీర్ర్ధనాథ్ తీర్ధంకర జన్మస్థానం. ఇక్కడకు జైనమత స్థాపకుడు మహావీరుడు విజయం చేసాడని విశ్వసిస్తున్నారు.
13 వ తీర్ధంకర్ ఆలయాలు 2 (శ్వేతాంబర్ మరియు దిగంబర్) ఉన్నాయి. దిగంబర్ జైన ఆలయంలో 60 సెంటీమీటర్ల నల్లరాతి విగ్రహం ఉంది. శ్వేతాంబర్ ఆలయంలో భగవాన్ విమల్నాథుని 45 సెంటీమీటర్ల ఎత్తున్న పద్మాసనంలో కూర్చున్న పాలరాతి విగ్రహం ఉంది. ఇవే కాక ఇక్కడ పలు ఇతర ఆలయాలు ఉన్నాయి.
13 వ తీర్ధంకర్ ఆలయాలు 2 (శ్వేతాంబర్, దిగంబర్) ఉన్నాయి. దిగంబర్ జైన ఆలయంలో 60 సెంటీమీటర్ల నల్లరాతి విగ్రహం ఉంది. శ్వేతాంబర్ ఆలయంలో భగవాన్ విమల్నాథుని 45 సెంటీమీటర్ల ఎత్తున్న పద్మాసనంలో కూర్చున్న పాలరాతి విగ్రహం ఉంది. ఇవే కాక ఇక్కడ పలు ఇతర ఆలయాలు ఉన్నాయి.


మహాభారత కాలంలో ఇది ద్రుపదమహరాజుకు రాజధానిగా ఉందని విశ్వసిస్తున్నారు. ఇప్పుడు కంపిల్‌లో ద్రౌపది జన్మించిన యఙకుండం ఉనికిలో ఉంది.ఇక్కడ కపిల మహర్షి తపమాచరించిన
మహాభారత కాలంలో ఇది ద్రుపదమహరాజుకు రాజధానిగా ఉందని విశ్వసిస్తున్నారు. ఇప్పుడు కంపిల్‌లో ద్రౌపది జన్మించిన యఙకుండం ఉనికిలో ఉంది.ఇక్కడ కపిల మహర్షి తపమాచరించిన
పంక్తి 126: పంక్తి 126:


=== పంచల్ ఘాట్===
=== పంచల్ ఘాట్===
పంచల్ ఘాట్ ప్రధాన నగరానికి 4 కి.మీ దూరంలో గంగా నది తీరంలో నిర్మించబడింది. ఇక్కడ అధికంగా చిన్న ఆలయాలు, షాపులు మరియు నివాసాలు ఉన్నాయి.
పంచల్ ఘాట్ ప్రధాన నగరానికి 4 కి.మీ దూరంలో గంగా నది తీరంలో నిర్మించబడింది. ఇక్కడ అధికంగా చిన్న ఆలయాలు, షాపులు, నివాసాలు ఉన్నాయి.
ప్రతి సంవత్సరం మాఘమాసంలో " రామనగరియా " ఉత్సవం నిర్వహించబడుతుంది.
ప్రతి సంవత్సరం మాఘమాసంలో " రామనగరియా " ఉత్సవం నిర్వహించబడుతుంది.


పంక్తి 133: పంక్తి 133:


=== ఫరూకాబాద్ యువ మహోత్సవ్ సమితి===
=== ఫరూకాబాద్ యువ మహోత్సవ్ సమితి===
ఫరూఖాబాద్ జిల్లాలో [[2005]]లో ప్రారంభించిన ఫరూకాబాద్ యువ మహోత్సవ్" మిస్ ఫరూఖాబాద్, మిస్టర్ ఫరూఖాబాద్, మిస్ ఉత్తరప్రదేశ్, ప్రెటీ ఇండియా పోటీ మరియు మిస్టర్ వంటి పోటీలను నిర్వహించింది. శ్రీ సురేంద్ర సింగ్ సోంవంశి-అడ్వొకేట్ (కన్వీనర్),డాక్టర్ సందీప్ శర్మ (ఛైర్మన్), Srichandra మిశ్రా (ఆర్గనైజింగ్ కార్యదర్శి) ఫరూకాబాద్ యువ మహోత్సవ్ ప్రధాన సభ్యులుగా ఉన్నారు.
ఫరూఖాబాద్ జిల్లాలో [[2005]]లో ప్రారంభించిన ఫరూకాబాద్ యువ మహోత్సవ్" మిస్ ఫరూఖాబాద్, మిస్టర్ ఫరూఖాబాద్, మిస్ ఉత్తరప్రదేశ్, ప్రెటీ ఇండియా పోటీ, మిస్టర్ వంటి పోటీలను నిర్వహించింది. శ్రీ సురేంద్ర సింగ్ సోంవంశి-అడ్వొకేట్ (కన్వీనర్),డాక్టర్ సందీప్ శర్మ (ఛైర్మన్), Srichandra మిశ్రా (ఆర్గనైజింగ్ కార్యదర్శి) ఫరూకాబాద్ యువ మహోత్సవ్ ప్రధాన సభ్యులుగా ఉన్నారు.


== జిల్లా పరిపాలన ==
== జిల్లా పరిపాలన ==
పంక్తి 147: పంక్తి 147:


== వ్యవసాయం ==
== వ్యవసాయం ==
ఫరూఖాబాద్ జిల్లా ఉర్లగడ్డలు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్న జిల్లాలలో ఒకటిగా గుర్తించబడుతుంది. జిల్లాలో అదనంగా గోధుమ, పుచ్చకాయలు, పప్పుధాన్యాలు మరియు నూనె గింజలు అధికంగా పండించబడుతున్నాయి. జిల్లా వ్యవసాయ భూముల నీటిసరఫరాకు గంగానది ప్రముఖ పాత్ర వహిస్తుంది. జిల్లాలో అత్యధిక భాగం వ్యవసాయ భూములు వార్షికంగా మూడు పంటలు పండించడానికి అనుకూలంగా ఉన్నాయి. జిల్లాలో వ్యయసాయ ఉత్పత్తి శాతం అధికంగా ఉంటుంది. కైంగజ్ తాలూకాలో మామిడి మరియు జామ అధికంగా పండించబడుతుంది.
ఫరూఖాబాద్ జిల్లా ఉర్లగడ్డలు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్న జిల్లాలలో ఒకటిగా గుర్తించబడుతుంది. జిల్లాలో అదనంగా గోధుమ, పుచ్చకాయలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు అధికంగా పండించబడుతున్నాయి. జిల్లా వ్యవసాయ భూముల నీటిసరఫరాకు గంగానది ప్రముఖ పాత్ర వహిస్తుంది. జిల్లాలో అత్యధిక భాగం వ్యవసాయ భూములు వార్షికంగా మూడు పంటలు పండించడానికి అనుకూలంగా ఉన్నాయి. జిల్లాలో వ్యయసాయ ఉత్పత్తి శాతం అధికంగా ఉంటుంది. కైంగజ్ తాలూకాలో మామిడి, జామ అధికంగా పండించబడుతుంది.


==మూలాలు ==
==మూలాలు ==

02:41, 25 ఫిబ్రవరి 2020 నాటి కూర్పు

Farrukhabad జిల్లా
फ़र्रुख़ाबाद ज़िला

فرّخ آباد ضلع
Uttar Pradesh పటంలో Farrukhabad జిల్లా స్థానం
Uttar Pradesh పటంలో Farrukhabad జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంUttar Pradesh
డివిజనుKanpur
ముఖ్య పట్టణంFatehgarh
మండలాలు3
Government
 • లోకసభ నియోజకవర్గాలుFarrukhabad
Area
 • మొత్తం2,279 km2 (880 sq mi)
Population
 (2001)
 • మొత్తం15,77,239
 • Density690/km2 (1,800/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత72%
ప్రధాన రహదార్లు3
Websiteఅధికారిక జాలస్థలి

ఫరూఖాబాద్ రాష్ట్ర 72 జిల్లాలలో ఫరూఖాబాద్ జిల్లా ఒకటి. ఫరూఖాబాద్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. ఫరూఖాబాద్ జిల్లా కాంపూర్ డివిషన్‌లో భాగంగా ఉంది.

సరిహద్దులు

సరిహద్దు వివరణ జిల్లా
ఉత్తర సరిహద్దు బదౌన్ జిల్లా, షాజహాన్‌పూర్ జిల్లా
తూర్పు సరిహద్దు హర్దోయ్, గంగానది, రాంగంగా నది
దక్షిణ సరిహద్దు కనౌజ్, కాళి నది.
పశ్చిమ సరిహద్దు ఎతావ, మణిపురి
అక్షాంశం 26° 46' నుండి 27° 43' డిగ్రీల ఉత్తర
రేఖాంశం 79° 7' నుండి 80° 2' తూర్పు

.

గతంలో ఫరూఖాబాద్ జిల్లా ప్రాంతం కనౌజ్ జిల్లాలో భాగంగా ఉండేది. 1997 సెప్టెంబరు 18న జిల్లా రెండు భాగాలుగా విభజించబడింది. జిల్లాలో 3 తాలూకాలు (ఫరూఖాబాద్, కైంగంజ్, అమృత్పూర్ (ఉత్తరప్రదేశ్) ఉన్నాయి. 1997లో రాజేపూర్ మండలం నుండి అమృత్పూర్ తాలూకా రూపొందించబడింది..

నైసర్గిక స్వరూపం

జిల్లా చదరంగా ఉంటుంది. కొంత భూభాగం మాత్రమే ఎగుడుదిగుడుగా ఉంటుంది. కొంతభూభాగంలో నదీలోయల ప్రాంతంలో కొంత దిగుడుగా ఉంటుంది. జిల్లాలో ఎత్తైన భూభాగం మొహమ్మదాబాద్ వద్ద సముద్రమట్టానికి 167 మీ ఎత్తున ఉంది. లోతైన మౌ రసూల్‌పూర్ వద్ద భూభాగం 145.69 మీ లోతు ఉంటుంది. ఫరూఖాబాద్ వద్ద గంగామైదానం ఉంటుంది. .

వాతావరణం

జిల్లాలో వేడి- పొడి వేసవి వాతావరణం, ఆహ్లాదకరమైన శీతాకాలం ఉంటుంది.

ఫరూఖాబాద్ నగరం

జిల్లా కేంద్రం ఫతేగర్ వద్ద ఉంది. జిల్లా వైశాల్యం 2,28,830 చ.కి.మీ.జిల్లాలో 3 తాలూకాలు, 7 మండలాలు, 511 గ్రామపంచాయితీలు, 1010 గ్రామాలు, 13 పోలీస్ స్టేషన్లు, 2 నగర పాలితాలు, 4నగర పంచాయితీలు, ఒక కంటోన్మెంట్ బోర్డు ఉన్నాయి. 1714లో ఫరూఖాబాద్ నగరాన్ని నవాబ్ మొహమ్మద్ ఖాన్ బంగాష్ స్థాపించాడు. నగరానికి ముగల్ చక్రవర్తి ఫరీఖ్‌సియర్ పేరును నిర్ణయించాడు.

2001 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,887,577,[1]
ఇది దాదాపు. లెసొతొ దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. వెస్ట్ వర్జీనియా నగర జనసంఖ్యకు సమం..[3]
640 భారతదేశ జిల్లాలలో. 250 వ స్థానంలో ఉంది..[1]
1చ.కి.మీ జనసాంద్రత. 865 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 20.2%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 874:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 70.57%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

పర్యాటక ఆకర్షణలు

All Souls Memorial Church

ఫతేఘర్ కంటోన్మెంటు

ఫతేగర్ కంటోన్మెంట్ గంగానదీ తీరంలో ఉంది. ఇందులో 3 రెజిమెంట్లు ( రాజ్పుత్ రెజిమెంటు, సిఖ్ లైట్ ఇంఫాంటరి, టెర్రిటోరియల్ ఆర్మీ) ఉన్నాయి. జిల్లా సివిల్ అడ్మినిస్ట్రేషన్ కేంద్రం ఫతేగర్‌లో ఉంది. ఫతేగర్‌లో అత్యధికభాగాన్ని కంటోన్మెంటు ఆక్రమించి ఉంది. .

స్వర్గ్‌ద్వారి

రాధోర్ రాజవంశానికి చెందిన 5 రాజవంశాలలో ఒకరైన గర్వార్లకు స్వర్గ్‌ద్వారి రాజధానిగా ఉంది. ఇది కైంగంజ్ తాలూకాలో ఉంది. ఈ నగరాన్ని చివరగా కుంవర్ రాయ్ సింగ్ (ఖోరా) పాలించాడు. 12-13 చారిత్రక సాహిత్యంలో ఆయన పేరు ఖొరాగా ప్రస్తావించబడింది. కుంవర్ రాయ్ సింగ్ బదౌన్ గవర్నర్ షాంస్- ఉద్- దిన్ ఇల్తుమిష్ క్రీ.శ 1212 దాడి చేసేవరకు ఈ ప్రాంతాన్ని పాలించాడు. ఈ దాడి తరువాత ఈ నగరం పేరు దాడి దారుని పేరు (షంసాబాద్) నిర్ణయించబడింది.

కంపిల్

ఫరూఖాబాద్ నగరానికి 45 కి.మీ దూరంలో ఉన్న కంపిల్ చిన్న పట్టణం. ఇది చారిత్రక, పౌరాణిక ప్రాధాన్యత కలిగిన నగరం. ఇది 13వ తీర్ధంకర్ బ్రహ్లన్ విమల్నాథ్ జన్మస్థానం. ఇది 4 కల్యాణకాల జన్మస్థానం. ఇది 1008 వ భగవాన్ విమల్నాథ్ జి తీర్ర్ధనాథ్ తీర్ధంకర జన్మస్థానం. ఇక్కడకు జైనమత స్థాపకుడు మహావీరుడు విజయం చేసాడని విశ్వసిస్తున్నారు. 13 వ తీర్ధంకర్ ఆలయాలు 2 (శ్వేతాంబర్, దిగంబర్) ఉన్నాయి. దిగంబర్ జైన ఆలయంలో 60 సెంటీమీటర్ల నల్లరాతి విగ్రహం ఉంది. శ్వేతాంబర్ ఆలయంలో భగవాన్ విమల్నాథుని 45 సెంటీమీటర్ల ఎత్తున్న పద్మాసనంలో కూర్చున్న పాలరాతి విగ్రహం ఉంది. ఇవే కాక ఇక్కడ పలు ఇతర ఆలయాలు ఉన్నాయి.

మహాభారత కాలంలో ఇది ద్రుపదమహరాజుకు రాజధానిగా ఉందని విశ్వసిస్తున్నారు. ఇప్పుడు కంపిల్‌లో ద్రౌపది జన్మించిన యఙకుండం ఉనికిలో ఉంది.ఇక్కడ కపిల మహర్షి తపమాచరించిన పవిత్రప్రదేశం ఉంది. రామాయణ కాలంలో శత్రుఙడు పూజించిన " రామేశ్వరనాథ్ మహాదేవ్ " ఆకయం ఉంది. శత్రుఙడు లంకలో రావణాసురుని చెరలో సీతమ్మ పూజించిన శివలింగాన్ని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి ఆరాధించాడని విశ్వసిస్తున్నారు.

సంకిస

సంకిస ఫరూఖాబాద్‌కు 47 కి.మీ దూరంలో ఉంది. గౌతమ బుద్ధుడు ఇక్కడ తన శిష్యులతో ప్రసంగించాడని విశ్వసిస్తున్నారు. ఇక్కడ బుద్ధుడు వాడుకున్న పక్కి ఇటుకలతో నిర్మించిన పెద్ద ఆసనం ఉంది. ప్రజలు ఇక్కడ చిన్న ఆలయాన్ని నిర్మించారు. అందులో బిసరి దేవి ఆలయం ఉంది. ఇక్కడ త్రవాకాలలో లభించిన అశోక స్తంభం ఉంది. ఇక్కడ శివలింగం కూడా ఉంది. బుద్ధుని వైశాఖ పౌర్ణమి నాడు జన్మదినం రోజు ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవం నిర్వహించబడుతుంది. శ్రీలంక, వియత్నాం, మాయన్మార్ మొదలైన దేశాలనుండి బౌద్ధమతస్థులు ఇక్కడకు వద్తుంటారు. ఇక్కడ బుద్ధుని విశాలమైన ఆలయం నిర్మిస్తే ఇది ప్రాముఖ్యత సంతరించుకుంటుందని ప్రజలు విశ్వసిస్తున్నారు.

నీబ్కరోరి

ఇది పురాతన షంకిస సమీపంలో ఉన్న చిన్న గ్రామం. ఇది 20వ శతాబ్ధపు ఋషి " లక్ష్మణ బాబా " (బాబా నీం కరోలి) స్వస్థలం.

పంచల్ ఘాట్

పంచల్ ఘాట్ ప్రధాన నగరానికి 4 కి.మీ దూరంలో గంగా నది తీరంలో నిర్మించబడింది. ఇక్కడ అధికంగా చిన్న ఆలయాలు, షాపులు, నివాసాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం మాఘమాసంలో " రామనగరియా " ఉత్సవం నిర్వహించబడుతుంది.

పాండవేశ్వర్ మహాదేవ్

పాండవేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని పాండవులు తమ అఙాతవాస సమయంలో నిర్మించారని విశ్వసిస్తున్నారు.

ఫరూకాబాద్ యువ మహోత్సవ్ సమితి

ఫరూఖాబాద్ జిల్లాలో 2005లో ప్రారంభించిన ఫరూకాబాద్ యువ మహోత్సవ్" మిస్ ఫరూఖాబాద్, మిస్టర్ ఫరూఖాబాద్, మిస్ ఉత్తరప్రదేశ్, ప్రెటీ ఇండియా పోటీ, మిస్టర్ వంటి పోటీలను నిర్వహించింది. శ్రీ సురేంద్ర సింగ్ సోంవంశి-అడ్వొకేట్ (కన్వీనర్),డాక్టర్ సందీప్ శర్మ (ఛైర్మన్), Srichandra మిశ్రా (ఆర్గనైజింగ్ కార్యదర్శి) ఫరూకాబాద్ యువ మహోత్సవ్ ప్రధాన సభ్యులుగా ఉన్నారు.

జిల్లా పరిపాలన

ప్రస్తుతం,

  • శ్రీ ఎన్.కె.ఎస్ చౌహాన్, ఐ.ఏ.యస్ జిల్లా మేజిస్ట్రేట్ ఉంది.
  • శ్రీ విజయ్ యాదవ్, ఐ.పి.ఎస్, పోలీస్ సూపరింటెండెంట్ ఉంది.
  • శ్రీ రాజేంద్ర చౌదరి, హెచ్.జె.ఎస్. జిల్లా న్యాయాధిపతి.
  • మనోజ్ కుమార్ సింఘాల్, పి.సి.ఎస్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఉంది.
  • మెహ్ముద్ ఆలం అన్సారీ, పి.సి.ఎస్. సిటీ మెజిస్ట్రేట్ ఉంది.

ఆర్ధికం

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో ... జిల్లా ఒకటి అని గుర్తించింది.[4] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర 34 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[4]

వ్యవసాయం

ఫరూఖాబాద్ జిల్లా ఉర్లగడ్డలు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్న జిల్లాలలో ఒకటిగా గుర్తించబడుతుంది. జిల్లాలో అదనంగా గోధుమ, పుచ్చకాయలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు అధికంగా పండించబడుతున్నాయి. జిల్లా వ్యవసాయ భూముల నీటిసరఫరాకు గంగానది ప్రముఖ పాత్ర వహిస్తుంది. జిల్లాలో అత్యధిక భాగం వ్యవసాయ భూములు వార్షికంగా మూడు పంటలు పండించడానికి అనుకూలంగా ఉన్నాయి. జిల్లాలో వ్యయసాయ ఉత్పత్తి శాతం అధికంగా ఉంటుంది. కైంగజ్ తాలూకాలో మామిడి, జామ అధికంగా పండించబడుతుంది.

మూలాలు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Lesotho 1,924,886 {{cite web}}: line feed character in |quote= at position 8 (help)
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. West Virginia 1,852,994 {{cite web}}: line feed character in |quote= at position 14 (help)
  4. 4.0 4.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.

బయటి లింకులు

వెలుపలి లింకులు