శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి clean up, replaced: వర్గం:ఆంధ్ర ప్రదేశ్ విశ్వవిద్యాలయాలు → వర్గం:ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలు, typos fixed: వు ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
K.Venkataramana (చర్చ | రచనలు) చి →ఇక్కడ విద్యనభ్యసించిన ప్రముఖులు: clean up, replaced: మరియు → , (4) ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 18: | పంక్తి 18: | ||
==ఇక్కడ విద్యనభ్యసించిన ప్రముఖులు== |
==ఇక్కడ విద్యనభ్యసించిన ప్రముఖులు== |
||
*[[కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె]] - ప్రముఖ పండితుడు |
*[[కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె]] - ప్రముఖ పండితుడు, సంస్కృతాంధ్ర కవి |
||
*[[బండి నారాయణస్వామి]] - బండి నారాయణస్వామి అనంతపురం జిల్లాకు చెందిన కథారచయిత, నవలాకారుడు. 'స్వామి' పేరుతో సుప్రసిద్ధుడు. |
*[[బండి నారాయణస్వామి]] - బండి నారాయణస్వామి అనంతపురం జిల్లాకు చెందిన కథారచయిత, నవలాకారుడు. 'స్వామి' పేరుతో సుప్రసిద్ధుడు. |
||
*[[పొంగూరు నారాయణ]] - నారాయణ విద్యా సంస్థల యజమాని |
*[[పొంగూరు నారాయణ]] - నారాయణ విద్యా సంస్థల యజమాని, తెలుగుదేశం పార్టీ నాయకుడు |
||
*[[వెంకయ్య నాయుడు]] - బిజెపి నాయకుడు |
*[[వెంకయ్య నాయుడు]] - బిజెపి నాయకుడు, కేంద్ర మంత్రి |
||
*[[నారా చంద్రబాబు నాయుడు]] - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి |
*[[నారా చంద్రబాబు నాయుడు]] - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి |
||
*[[సాకం నాగరాజ]] ప్రముఖ తెలుగు కవి, తెలుగు భాషోద్యమ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు |
*[[సాకం నాగరాజ]] ప్రముఖ తెలుగు కవి, తెలుగు భాషోద్యమ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగు భాషోద్యమానికి పాటు పడుతున్న వ్యక్తి. |
||
==ఇవి కూడా చూడండి== |
==ఇవి కూడా చూడండి== |
16:42, 7 మార్చి 2020 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (Sri Venkateswara University) చిత్తూరు జిల్లా తిరుపతి లోగల విశ్వవిద్యాలయం.
దీనిని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహాయంతో 1954లో ప్రారంభించారు. మొదటగా రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రం, జీవ శాస్త్రం, వృక్ష శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, తత్వ శాస్త్రం మొదలైన ఆరు విభాగాలతో ప్రారంభమై ఇప్పుడు దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా వెలుగొందుతోంది.
1,000 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో తిరుమల వెంకటేశ్వరుని పాదాలచెంత అందమైన భవనాలతో రమణీయంగా ఉంటుంది. మొదట్లో ఇక్కడి భవనాలను ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య రూపొందించడం విశేషం.
ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతుల జాబితా
ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతులు |
---|
శాఖలు
తెలుగు శాఖ
తెలుగు శాఖ విద్యార్థుల సిద్ధాంతగ్రంథాలు శోధగంగలో అందుబాటులో ఉన్నాయి.[1]
ఇక్కడ విద్యనభ్యసించిన ప్రముఖులు
- కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె - ప్రముఖ పండితుడు, సంస్కృతాంధ్ర కవి
- బండి నారాయణస్వామి - బండి నారాయణస్వామి అనంతపురం జిల్లాకు చెందిన కథారచయిత, నవలాకారుడు. 'స్వామి' పేరుతో సుప్రసిద్ధుడు.
- పొంగూరు నారాయణ - నారాయణ విద్యా సంస్థల యజమాని, తెలుగుదేశం పార్టీ నాయకుడు
- వెంకయ్య నాయుడు - బిజెపి నాయకుడు, కేంద్ర మంత్రి
- నారా చంద్రబాబు నాయుడు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
- సాకం నాగరాజ ప్రముఖ తెలుగు కవి, తెలుగు భాషోద్యమ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగు భాషోద్యమానికి పాటు పడుతున్న వ్యక్తి.
ఇవి కూడా చూడండి
- మనరాయలసీమ
- ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల జాబితా
- ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాసంస్థల జాబితా
- విశ్వవిద్యాలయము
బయటి లింకులు
వికీమీడియా కామన్స్లో
కి సంబంధించిన మీడియా ఉంది.
మూలాలు
- ↑ "శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తెలుగు అధ్యయన శాఖ సిద్ధాంత గ్రంథాలు". Retrieved 2018-12-18.