చిత్రావతి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో "మరియు" ల తొలగింపు |
చి →top: clean up, replaced: వర్గం:ఆంధ్ర ప్రదేశ్ నదులు → వర్గం:ఆంధ్రప్రదేశ్ నదులు |
||
పంక్తి 8: | పంక్తి 8: | ||
{{ఆంధ్ర ప్రదేశ్ నదులు}} |
{{ఆంధ్ర ప్రదేశ్ నదులు}} |
||
[[వర్గం: |
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ నదులు]] |
||
[[వర్గం:అనంతపురం జిల్లా నదులు]] |
[[వర్గం:అనంతపురం జిల్లా నదులు]] |
16:54, 5 ఏప్రిల్ 2020 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
చిత్రావతి ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక ల గుండా ప్రవహించే అంతర్రాష్ట్ర నది. ఆంధ్ర ప్రదేశ్లో ఈ నది అనంతపురం జిల్లా గుండా ప్రవహిస్తుంది. జిల్లాలోని తాడిమర్రి వద్ద ఒక బాలెన్సింగు జలాశయాన్ని నిర్మించారు. కర్ణాటక ప్రభుత్వం కోలారు జిల్లా బాగేపల్లి వద్ద నిర్మించిన ఆనకట్ట రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసింది.
సత్యసాయి బాబా గారి ప్రశాంతి నిలయం ఈ నది ఒడ్డున ఉంది. ప్రారంభ దశలో బాబా గారు ఈ నదీ తీరంలో ఉపన్యాసాలు భక్తులకు వినిపించేవారు, భజన కార్యక్రమాలు నిర్వహించేవారు.