రాముడు భీముడు (1964 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 10: పంక్తి 10:
ఇది 1964లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు ,సురేష్ ప్రొడుక్షన్స్ పతాకంపై నిర్మించిన తొలి చిత్రం. చిత్రం విజయవంతమై అనేక చిత్రాలకు మాతృక అయ్యింది. ఎన్.టి.ఆర్ ద్విపాత్రాభినయం చేసిన తొలిచిత్రం.
ఇది 1964లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు ,సురేష్ ప్రొడుక్షన్స్ పతాకంపై నిర్మించిన తొలి చిత్రం. చిత్రం విజయవంతమై అనేక చిత్రాలకు మాతృక అయ్యింది. ఎన్.టి.ఆర్ ద్విపాత్రాభినయం చేసిన తొలిచిత్రం.
==సంక్షిప్త చిత్రకథ==
==సంక్షిప్త చిత్రకథ==
చిన్నతనంలోనే దూరమైన ఇద్దరు అన్నదమ్ముల కథ. రాముడు శాంతకుమారి కొడుకు. తండ్రిలేడు. మేనమామ(రాజనాల) ఆస్తి అజమాయిషీ చేస్తూ రాముడ్ని చాలా హీనంగా చూస్తుంటాడు. అమాయకుడైన రాముడు మేనమామ చే కొరడా దెబ్బలు తింటుంటాడు. భీముడు పల్లెటూర్లో నాటకాలరాయుడిలా తిరుగుతూ పెంపుడుతల్లి మాట వినకుండా అల్లరి పనులు చేస్తుంటాడు.మేనమామ ఏర్పాటు చేసిన పెళ్ళి చూపుల్లో రాముడు అవమాన పడతాడు. మేనమామ మీద భయంతో ఇంటినుండి వెళ్ళిపోతాడు. అదే సమయానికి భీముడు పల్లెటూరినుండి పారిపోయి పట్నం వస్తాడు. కొన్ని పరిస్తితుల్లో ఒకరి స్థానం లో ఒకరు ప్రవేశిస్తారు.మేనమామ కి రాముడిస్థానంలో ఉన్న భీముడు బుద్ధిచెబుతాడు.
చిన్నతనంలోనే దూరమైన ఇద్దరు అన్నదమ్ముల కథ. రాముడు శాంతకుమారి కొడుకు. తండ్రిలేడు. మేనమామ(రాజనాల) ఆస్తి అజమాయిషీ చేస్తూ రాముడ్ని చాలా హీనంగా చూస్తుంటాడు. అమాయకుడైన రాముడు మేనమామ చే కొరడా దెబ్బలు తింటుంటాడు. భీముడు పల్లెటూర్లో నాటకాలరాయుడిలా తిరుగుతూ పెంపుడుతల్లి మాట వినకుండా అల్లరి పనులు చేస్తుంటాడు.మేనమామ ఏర్పాటు చేసిన పెళ్ళి చూపుల్లో రాముడు అవమాన పడతాడు. మేనమామ మీద భయంతో ఇంటినుండి వెళ్ళిపోతాడు. అదే సమయానికి భీముడు పల్లెటూరినుండి పారిపోయి పట్నం వస్తాడు. కొన్ని పరిస్తితుల్లో ఒకరి స్థానం లో ఒకరు ప్రవేశిస్తారు.మేనమామ కి రాముడిస్థానంలో ఉన్న భీముడు బుద్ధిచెబుతాడు. రాముడు భీముడు రాముడు పల్లె పడుచు ఎల్.విజయలక్ష్మి ని భీముడు పట్నంపిల్ల జమున ను పెళ్ళాడతారు.

==పాటలు==
==పాటలు==
{| class="wikitable"
{| class="wikitable"

12:28, 17 ఏప్రిల్ 2008 నాటి కూర్పు

రాముడు భీముడు
(1964 తెలుగు సినిమా)
దర్శకత్వం తాపీ చాణక్య
తారాగణం నందమూరి తారక రామారావు,
జమున
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

ఇది 1964లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు ,సురేష్ ప్రొడుక్షన్స్ పతాకంపై నిర్మించిన తొలి చిత్రం. చిత్రం విజయవంతమై అనేక చిత్రాలకు మాతృక అయ్యింది. ఎన్.టి.ఆర్ ద్విపాత్రాభినయం చేసిన తొలిచిత్రం.

సంక్షిప్త చిత్రకథ

చిన్నతనంలోనే దూరమైన ఇద్దరు అన్నదమ్ముల కథ. రాముడు శాంతకుమారి కొడుకు. తండ్రిలేడు. మేనమామ(రాజనాల) ఆస్తి అజమాయిషీ చేస్తూ రాముడ్ని చాలా హీనంగా చూస్తుంటాడు. అమాయకుడైన రాముడు మేనమామ చే కొరడా దెబ్బలు తింటుంటాడు. భీముడు పల్లెటూర్లో నాటకాలరాయుడిలా తిరుగుతూ పెంపుడుతల్లి మాట వినకుండా అల్లరి పనులు చేస్తుంటాడు.మేనమామ ఏర్పాటు చేసిన పెళ్ళి చూపుల్లో రాముడు అవమాన పడతాడు. మేనమామ మీద భయంతో ఇంటినుండి వెళ్ళిపోతాడు. అదే సమయానికి భీముడు పల్లెటూరినుండి పారిపోయి పట్నం వస్తాడు. కొన్ని పరిస్తితుల్లో ఒకరి స్థానం లో ఒకరు ప్రవేశిస్తారు.మేనమామ కి రాముడిస్థానంలో ఉన్న భీముడు బుద్ధిచెబుతాడు. రాముడు భీముడు రాముడు పల్లె పడుచు ఎల్.విజయలక్ష్మి ని భీముడు పట్నంపిల్ల జమున ను పెళ్ళాడతారు.

పాటలు

పాట రచయిత సంగీతం గాయకులు
అదే నాకు అంతు తెలియకున్నది : ఏదో లాగు మనసు లాగుతున్నది సి.నారాయణరెడ్డి పెండ్యాల నాగేశ్వరరావు ఘంటసాల, పి.సుశీల
తెలిసిందిలే తెలిసిందిలే, నెలరాజ నీ రూపు తెలిసిందిలే సి.నారాయణరెడ్డి పెండ్యాల నాగేశ్వరరావు ఘంటసాల, పి.సుశీల

మూలాలు

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.