పాలమూరు గోస: కూర్పుల మధ్య తేడాలు
చి →విషయసూచిక |
చి →విషయసూచిక |
||
పంక్తి 34: | పంక్తి 34: | ||
# చిరునామాలు. |
# చిరునామాలు. |
||
విషయ సూచికలోని మొదటి పది అంశాలు సంపాదక వర్గపు తొలిపలుకులు, నాటి సభలోని ప్రధాన వక్తల ఉపన్యాసాలు, సభపై మరుసటి రోజు పత్రికల్లో వచ్చిన కథనాలు చోటుచేసుకున్నాయి. కరువు వ్యతిరేక పోరాట కమిటి, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు జి. హరగోపాల్ ''కవిత్వంలో పాలమూరు గోస, రాజకీయ ఆర్థిక నేపథ్యం'' అంటూ సంపాదకీయం రాయగా,కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్కు చెందిన ప్రొ. డి. నరసింహరెడ్డి ''కరువు రాజకీయనాయకుల పుణ్యమే'' అంటూ ముందు మాట రాశారు. ''పాలమూరు లేబర్ (రూం)'' పేరిటి [[పెండ్యాల వరవరరావు]] సుదిర్ఘ వ్యాసం రాశాడు. ''పాలమూరు గోసలో ప్రతిధ్వనించిన కరువు'' అంటూ [[ఆంధ్రజ్యోతి]] రాయగా<ref>ఆంధ్రజ్యోతి, దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా అనుబంధం, తేది:03.03.2003</ref>, ''ఇది పాలమూరు గొస, ఇక చూపిస్తారా ధ్యాస?'' అంటూ [[ఈనాడు]] సంపాదకీయంతో పాటు, ''జిల్లా సాహిత్య చరిత్రలో ఇది అపూర్వ''మంటూ ఈనాడు జిల్లా అనుబంధంలోనూ ప్రచురించిన వార్తను ఈ పుస్తకంలో పొందుపరిచారు. ''పాలమూరు గెలుస్తంది'' అని పత్రికా సంపాదకుడు కె. శ్రీనివాస్ రాశాడు. |
|||
== అంకితం == |
|||
కరువు వ్యతిరేక పోరాట కమిటి, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు జి. హరగోపాల్ కవిత్వంలో పాలమూరు గోస, రాజకీయ ఆర్థిక నేపథ్యం అంటూ సంపాదకీయం రాయగా,కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్కు చెందిన ప్రొ. డి. నరసింహరెడ్డి కరువు రాజకీయనాయకుల పుణ్యమే అంటూ ముందు మాట రాశారు. పాలమూరు లేబర్ (రూం) పేరిటి [[పెండ్యాల వరవరరావు]] సుదిర్ఘ వ్యాసం రాశాడు. పాలమూరు గోసలో ప్రతిధ్వనించిన కరువు అంటూ [[ఆంధ్రజ్యోతి]] రాయగా<ref>ఆంధ్రజ్యోతి, దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా అనుబంధం, తేది:03.03.2003</ref>, ఇది పాలమూరు గొస, ఇక చూపిస్తారా ధ్యాస? అంటూ [[ఈనాడు]] సంపాదకీయంతో పాటు, జిల్లా సాహిత్య చరిత్రలో ఇది అపూర్వమంటూ ఈనాడు జిల్లా అనుబంధంలోనూ ప్రచురించిన వార్తను ఈ పుస్తకంలో పొందుపరిచారు. పాలమూరు గెలుస్తంది అని పత్రికా సంపాదకులు కె. శ్రీనివాస్ రాశాడు. |
|||
"పుట్టిన గడ్డ మీద బతుకు దుర్భరమై, బతకడానికే బలైన పాలమూరు లేబరుకు... |
|||
అత్యాచారాల హత్యాచారాలకు బలైన పాలమూరు తల్లులకు... |
|||
అసహజ మరణాల కొలిమైన పాలమూరులో ఆత్మహత్యలు చేసుకున్న రైతులు, నేత కార్మికులు, పేదలకు... |
|||
పీడనకు వ్యధాభరిత జీవనానికి సాక్ష్యంగా నిస్సహాయంగా ఆకలిచావుల పాలైన వారికి... |
|||
== అంకితం == |
|||
పుట్టిన గడ్డకు, కన్న బిడ్డలకు కాకుండా కనిపించకుండా పోయిన వారికి... |
|||
== పాటలు - కవులు == |
|||
ఈ లోకం ప్రజలదే ప్రజలకే చెందాలని ఆశలు పల్లవించే పోరాటంలో అమరులైన వారికి... |
|||
వినమ్రంగా...అంకితం" అంటూ సంపాదక వర్గం పేర్కొంది. |
|||
== పాటలు - కవులు == |
|||
ఈ పుస్తకంలో సుమారు యాబై (50) మంది కవులు రాసిన పాటలను పొందుపరిచారు. వారి పాటల శీర్షిక, వాటిని రాసిన కవుల వివరాలు ఇలా ఉన్నాయి. |
|||
{| class="wikitable" |
|||
|+ |
|||
!క్రమ సంఖ్య |
|||
!పాట శీర్షిక |
|||
!పాట రాసిన కవి పేరు |
|||
!చిరునామా |
|||
|- |
|||
|1 |
|||
|పాలమూరు కరువు పాట |
|||
|కడుదాసు వెంకటదాసు |
|||
| |
|||
|- |
|||
|2 |
|||
|కరువు కీర్తన |
|||
|కస్తూరు పంతులు సాయన్న |
|||
| |
|||
|- |
|||
|3 |
|||
|రాగులరాంరెడ్డన్నా! |
|||
|జి. మురళీధర్ రావు |
|||
| |
|||
|- |
|||
|4 |
|||
|లేబరన్నాల్లారా! |
|||
|గాజుల లక్ష్మీనారాయణ |
|||
| |
|||
|- |
|||
|5 |
|||
|పాలమూరు దండం |
|||
|ఎన్. యాదగిరి |
|||
| |
|||
|- |
|||
|6 |
|||
|ఒక్క పూట తిండికి |
|||
|[[గోరటి వెంకన్న]] |
|||
| |
|||
|- |
|||
|7 |
|||
|మబ్బుల్లారా వచ్చిపోరా |
|||
|జక్క గోపాల్ |
|||
| |
|||
|- |
|||
|8 |
|||
|బతుకంతా భారమాయె |
|||
|కె. సల్మాన్ |
|||
| |
|||
|- |
|||
|9. |
|||
|మహబూబ్ నగరం చెల్లో |
|||
|ఎం.ఎ. గఫార్ |
|||
| |
|||
|- |
|||
|10 |
|||
|పాలమూరు గోస |
|||
|[[డా. ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్]] |
|||
| |
|||
|- |
|||
|11 |
|||
|పాలమూరి గొస |
|||
|జాలం సత్తయ్య |
|||
| |
|||
|- |
|||
|12 |
|||
|అగ్గజూడ లచ్చమా |
|||
|బి. జనార్థన్ |
|||
| |
|||
|- |
|||
|13 |
|||
|మాయమ్మ పాలమూరు |
|||
|సి. కృష్ణయ్య |
|||
| |
|||
|- |
|||
|14 |
|||
|వలసపాట |
|||
|కిందింటి కిరణ్ |
|||
| |
|||
|- |
|||
|15 |
|||
|పాలమూరి కరువు గోస |
|||
|వి. వెంకట్రాములు |
|||
| |
|||
|- |
|||
|16 |
|||
|కరువు బతుకు పోవాలన్నరో |
|||
|ఎన్. శ్రీనివాస్ |
|||
| |
|||
|- |
|||
|17 |
|||
|పాలమూరు గొస |
|||
|డా. ఎస్వీ. సత్యనారాయణ |
|||
| |
|||
|- |
|||
|18 |
|||
|ఉద్యమించరా |
|||
|బి. కాళిదాసు |
|||
| |
|||
|- |
|||
|19 |
|||
|పాలమూరి లొల్లి |
|||
|బూస జంగయ్య |
|||
| |
|||
|- |
|||
|20 |
|||
|గోదాములే నిండివుండగ |
|||
|హారతి వాగీశ్ |
|||
| |
|||
|- |
|||
|21 |
|||
|నేలమ్మ లాలనకు దూరమా |
|||
|ఆనంద్ |
|||
| |
|||
|- |
|||
|22 |
|||
|పాలమూరు రైతు |
|||
|[[మల్లేపల్లి శేఖర్ రెడ్డి]] |
|||
| |
|||
|- |
|||
|23 |
|||
|వచ్చేరో కరువొచ్చేరో |
|||
|ఔటస్వామి |
|||
| |
|||
|- |
|||
|24 |
|||
|ఇది ఏమి కరువన్నో |
|||
|మరికంటి బాలస్వామి |
|||
| |
|||
|- |
|||
|25 |
|||
|కరువుకేక |
|||
|[[పల్లెర్ల రామ్మోహనరావు]] |
|||
| |
|||
|- |
|||
|26 |
|||
|రైతు వేదన |
|||
|[[గట్టు మనోహర్ రెడ్డి]] |
|||
| |
|||
|- |
|||
|27 |
|||
|పాలమూరు జిల్లా పాట |
|||
|జెట్టి కురుమూర్తి |
|||
| |
|||
|- |
|||
|28 |
|||
|జనం బాధ |
|||
|పి. మంతటి కృష్ణపద్మ |
|||
| |
|||
|- |
|||
|29 |
|||
|కరువు రోదన |
|||
|కె. బాల్రెడ్డి |
|||
| |
|||
|- |
|||
|30 |
|||
|కరువుమీద మన్ను బొయ్య |
|||
|కె. శ్రీనివాస్ |
|||
| |
|||
|- |
|||
|31 |
|||
|అన్నదాత |
|||
|హన్మంత్ రెడ్డి |
|||
| |
|||
|- |
|||
|32 |
|||
|నా పల్లె |
|||
|నాయుడు గారి జయన్న |
|||
| |
|||
|- |
|||
|33 |
|||
|పాలమూరు వలసబతుకు |
|||
|నర్సింహ |
|||
| |
|||
|- |
|||
|34 |
|||
|పల్లెల్లో చీకట్లు కమ్మెరా |
|||
|మూలమల్ల మీనాప్రభాకర్ |
|||
| |
|||
|- |
|||
|35 |
|||
|కరువు కరువోరన్నా |
|||
|జనజ్వాల |
|||
| |
|||
|- |
|||
|36 |
|||
|చదరంగంలో పావులు |
|||
|డా. భూమిగోపాల్ |
|||
| |
|||
|- |
|||
|37 |
|||
|వలసజీవులు |
|||
|లాడెసాని బాలస్వామి |
|||
| |
|||
|- |
|||
|38 |
|||
|ఓ పాలమూరి కూలి రైతా! |
|||
|ఎ. మహేశ్ |
|||
| |
|||
|- |
|||
|39 |
|||
|ఇది ఏమి కాలం? |
|||
|ఎం. సత్యనారాయణ |
|||
| |
|||
|- |
|||
|40 |
|||
|బువ్వనీళ్ళు కావాలి |
|||
|వై. దేవదానం |
|||
| |
|||
|- |
|||
|41 |
|||
|పాలమూరు ప్రజల గోడు |
|||
|బి. వెంకటేశ్వర్లు |
|||
| |
|||
|- |
|||
|42 |
|||
|రైతు బ్రతుకు |
|||
|కె. ఉదయ్ కుమార్ |
|||
| |
|||
|- |
|||
|43 |
|||
|పాలమూరు రైతు గోస |
|||
|కె. వి. యాదగిరి |
|||
| |
|||
|- |
|||
|44 |
|||
|పాలమూరి ముద్దుబిడ్డ ఆకలి ఘోష |
|||
|ఎం.డి. ఇద్రిష్ |
|||
| |
|||
|- |
|||
|45 |
|||
|పాలమూరు గొస |
|||
|బాదేపల్లి వెంకటయ్య గౌడు |
|||
| |
|||
|- |
|||
|46 |
|||
|ఆకలి కేకలు |
|||
|జన్ను రాఘవులు |
|||
| |
|||
|- |
|||
|47 |
|||
|బతుకు రాత మార్చుకోవయా |
|||
|గొంది శివారెడ్డి |
|||
| |
|||
|- |
|||
|48 |
|||
|కరువు పోరాటం |
|||
|ఆర్తం గురునాథం |
|||
| |
|||
|- |
|||
|49 |
|||
|కరువు గోస |
|||
|గన్నోజు శ్రీనివాసాచారి |
|||
| |
|||
|- |
|||
|50 |
|||
|పాలమూరు బిడ్డలం |
|||
|రేపల్లి ఖాజా హఫీజుద్దీన్ |
|||
| |
|||
|} |
|||
<br /> |
|||
== కవితలు - కవులు == |
== కవితలు - కవులు == |
||
17:28, 16 మే 2020 నాటి కూర్పు
పాలమూరు గోస | |
కృతికర్త: | సం. ప్రొ. జి. హరగోపాల్ |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | కవిత్వం (పాటలు, వచన కవితలు) |
ప్రచురణ: | కరువు వ్యతిరేక పోరాట కమిటి, మహబూబ్ నగర్ జిల్లా |
విడుదల: | జూలై, 2004 |
పేజీలు: | 260 |
పాలమూరు గోస మహబూబ్ నగర్ జిల్లా కరువు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో జూలై, 2004 లో వెలువడిన పుస్తకం. పాలమూరు జిల్లాలోని కరువు అంశంపై జిల్లా కవులు తెలుగు, ఉర్దూ భాషలలోరాసిన పాటలు, వచన కవితలు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు జిల్లాకు చెందిన చిత్రకారులు కరువు అంశంపై గీసిన చిత్రాలు కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు.
నేపథ్యం
మార్చి 2, 2003 రోజు మహబూబ్ నగర్ పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాలులో పాలమూరు కరువుపై జిల్లాకు చెందిన కరువు వ్యతిరేక పోరాట కమిటి ఒక సదస్సును నిర్వహించింది. ఈ సదస్సుకు జిల్లా నలుమూల నుండి సుమారు 160 మంది కవులు, రచయితలు, చిత్రకారులు, కళాకారులు హజరయ్యారు[1]. కరువుపై నాటి సభలో వారు పాటలు, కవితలు గానం చేశారు. కళారూపాలు ప్రదర్శించారు. చిత్రాలను గీసి ప్రదర్శించారు. సభ జరిగిన సంవత్సరం తర్వాత వాటన్నిటికి పుస్తక రూపమిస్తూ, కరువు వ్యతిరేక పోరాట కమిటీ, మహబూబ్ నగర్ జిల్లా వారు జూలై, 2004 లో ఈ పుస్తకాన్ని తీసుకవచ్చారు[2].
సంపాదక వర్గం
నాటి కరువు వ్యతిరేక పోరాట కమిటీలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఏడు మంది సభ్యులు ఈ పుస్తకానికి సంపాదకులుగా వ్యవహరించారు. వారు ప్రొ. జి. హరగోపాల్, ఎం. రాఘవాచారి, ఎన్. యాదగిరి, కె.సి. వెంకటేశ్వర్లు, ఎం.డి. ఎక్బాల్ పాష, బి. వెంకటయ్య, ఎండి. ఖైసర్.
విషయసూచిక
- కృతజ్ఞత
- కవిత్వంలో పాలమూరు గోస, రాజకీయ ఆర్థిక నేపథ్యం
- కరువు రాజకీయనాయకుల పుణ్యమే.
- పాలమూరి లేబర్ (రూం)
- ఇది పాలమూరు గొస, ఇక చూపిస్తారా ధ్యాస?
- జిల్లా సాహితీ చరిత్రలో ఇది అపూర్వం.
- పాలమూరు గోసలో ప్రతిధ్వనించిన కరువు.
- పాలమూరు గెలుస్తుంది.
- మా మాట
- అంకితం.
- పాటలు
- కవితలు
- పద్యాలు
- కరువు జన్మభూమి (స్కిట్)
- ఉర్దూ కవితలు
- కరువు ప్రదర్శన చిత్రాలు
- చిరునామాలు.
విషయ సూచికలోని మొదటి పది అంశాలు సంపాదక వర్గపు తొలిపలుకులు, నాటి సభలోని ప్రధాన వక్తల ఉపన్యాసాలు, సభపై మరుసటి రోజు పత్రికల్లో వచ్చిన కథనాలు చోటుచేసుకున్నాయి. కరువు వ్యతిరేక పోరాట కమిటి, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు జి. హరగోపాల్ కవిత్వంలో పాలమూరు గోస, రాజకీయ ఆర్థిక నేపథ్యం అంటూ సంపాదకీయం రాయగా,కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్కు చెందిన ప్రొ. డి. నరసింహరెడ్డి కరువు రాజకీయనాయకుల పుణ్యమే అంటూ ముందు మాట రాశారు. పాలమూరు లేబర్ (రూం) పేరిటి పెండ్యాల వరవరరావు సుదిర్ఘ వ్యాసం రాశాడు. పాలమూరు గోసలో ప్రతిధ్వనించిన కరువు అంటూ ఆంధ్రజ్యోతి రాయగా[3], ఇది పాలమూరు గొస, ఇక చూపిస్తారా ధ్యాస? అంటూ ఈనాడు సంపాదకీయంతో పాటు, జిల్లా సాహిత్య చరిత్రలో ఇది అపూర్వమంటూ ఈనాడు జిల్లా అనుబంధంలోనూ ప్రచురించిన వార్తను ఈ పుస్తకంలో పొందుపరిచారు. పాలమూరు గెలుస్తంది అని పత్రికా సంపాదకుడు కె. శ్రీనివాస్ రాశాడు.
అంకితం
"పుట్టిన గడ్డ మీద బతుకు దుర్భరమై, బతకడానికే బలైన పాలమూరు లేబరుకు...
అత్యాచారాల హత్యాచారాలకు బలైన పాలమూరు తల్లులకు...
అసహజ మరణాల కొలిమైన పాలమూరులో ఆత్మహత్యలు చేసుకున్న రైతులు, నేత కార్మికులు, పేదలకు...
పీడనకు వ్యధాభరిత జీవనానికి సాక్ష్యంగా నిస్సహాయంగా ఆకలిచావుల పాలైన వారికి...
పుట్టిన గడ్డకు, కన్న బిడ్డలకు కాకుండా కనిపించకుండా పోయిన వారికి...
ఈ లోకం ప్రజలదే ప్రజలకే చెందాలని ఆశలు పల్లవించే పోరాటంలో అమరులైన వారికి...
వినమ్రంగా...అంకితం" అంటూ సంపాదక వర్గం పేర్కొంది.
పాటలు - కవులు
ఈ పుస్తకంలో సుమారు యాబై (50) మంది కవులు రాసిన పాటలను పొందుపరిచారు. వారి పాటల శీర్షిక, వాటిని రాసిన కవుల వివరాలు ఇలా ఉన్నాయి.
క్రమ సంఖ్య | పాట శీర్షిక | పాట రాసిన కవి పేరు | చిరునామా |
---|---|---|---|
1 | పాలమూరు కరువు పాట | కడుదాసు వెంకటదాసు | |
2 | కరువు కీర్తన | కస్తూరు పంతులు సాయన్న | |
3 | రాగులరాంరెడ్డన్నా! | జి. మురళీధర్ రావు | |
4 | లేబరన్నాల్లారా! | గాజుల లక్ష్మీనారాయణ | |
5 | పాలమూరు దండం | ఎన్. యాదగిరి | |
6 | ఒక్క పూట తిండికి | గోరటి వెంకన్న | |
7 | మబ్బుల్లారా వచ్చిపోరా | జక్క గోపాల్ | |
8 | బతుకంతా భారమాయె | కె. సల్మాన్ | |
9. | మహబూబ్ నగరం చెల్లో | ఎం.ఎ. గఫార్ | |
10 | పాలమూరు గోస | డా. ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ | |
11 | పాలమూరి గొస | జాలం సత్తయ్య | |
12 | అగ్గజూడ లచ్చమా | బి. జనార్థన్ | |
13 | మాయమ్మ పాలమూరు | సి. కృష్ణయ్య | |
14 | వలసపాట | కిందింటి కిరణ్ | |
15 | పాలమూరి కరువు గోస | వి. వెంకట్రాములు | |
16 | కరువు బతుకు పోవాలన్నరో | ఎన్. శ్రీనివాస్ | |
17 | పాలమూరు గొస | డా. ఎస్వీ. సత్యనారాయణ | |
18 | ఉద్యమించరా | బి. కాళిదాసు | |
19 | పాలమూరి లొల్లి | బూస జంగయ్య | |
20 | గోదాములే నిండివుండగ | హారతి వాగీశ్ | |
21 | నేలమ్మ లాలనకు దూరమా | ఆనంద్ | |
22 | పాలమూరు రైతు | మల్లేపల్లి శేఖర్ రెడ్డి | |
23 | వచ్చేరో కరువొచ్చేరో | ఔటస్వామి | |
24 | ఇది ఏమి కరువన్నో | మరికంటి బాలస్వామి | |
25 | కరువుకేక | పల్లెర్ల రామ్మోహనరావు | |
26 | రైతు వేదన | గట్టు మనోహర్ రెడ్డి | |
27 | పాలమూరు జిల్లా పాట | జెట్టి కురుమూర్తి | |
28 | జనం బాధ | పి. మంతటి కృష్ణపద్మ | |
29 | కరువు రోదన | కె. బాల్రెడ్డి | |
30 | కరువుమీద మన్ను బొయ్య | కె. శ్రీనివాస్ | |
31 | అన్నదాత | హన్మంత్ రెడ్డి | |
32 | నా పల్లె | నాయుడు గారి జయన్న | |
33 | పాలమూరు వలసబతుకు | నర్సింహ | |
34 | పల్లెల్లో చీకట్లు కమ్మెరా | మూలమల్ల మీనాప్రభాకర్ | |
35 | కరువు కరువోరన్నా | జనజ్వాల | |
36 | చదరంగంలో పావులు | డా. భూమిగోపాల్ | |
37 | వలసజీవులు | లాడెసాని బాలస్వామి | |
38 | ఓ పాలమూరి కూలి రైతా! | ఎ. మహేశ్ | |
39 | ఇది ఏమి కాలం? | ఎం. సత్యనారాయణ | |
40 | బువ్వనీళ్ళు కావాలి | వై. దేవదానం | |
41 | పాలమూరు ప్రజల గోడు | బి. వెంకటేశ్వర్లు | |
42 | రైతు బ్రతుకు | కె. ఉదయ్ కుమార్ | |
43 | పాలమూరు రైతు గోస | కె. వి. యాదగిరి | |
44 | పాలమూరి ముద్దుబిడ్డ ఆకలి ఘోష | ఎం.డి. ఇద్రిష్ | |
45 | పాలమూరు గొస | బాదేపల్లి వెంకటయ్య గౌడు | |
46 | ఆకలి కేకలు | జన్ను రాఘవులు | |
47 | బతుకు రాత మార్చుకోవయా | గొంది శివారెడ్డి | |
48 | కరువు పోరాటం | ఆర్తం గురునాథం | |
49 | కరువు గోస | గన్నోజు శ్రీనివాసాచారి | |
50 | పాలమూరు బిడ్డలం | రేపల్లి ఖాజా హఫీజుద్దీన్ |