వల్లభాపురం జనార్ధన: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: +{{Authority control}}
చి →‎top: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
పంక్తి 6: పంక్తి 6:
[[వర్గం:మహబూబ్ నగర్ జిల్లా ఆధునిక కవులు]]
[[వర్గం:మహబూబ్ నగర్ జిల్లా ఆధునిక కవులు]]
[[వర్గం:మహబూబ్ నగర్ జిల్లా కవులు]]
[[వర్గం:మహబూబ్ నగర్ జిల్లా కవులు]]

{{మొలక-వ్యక్తులు}}

14:56, 30 మే 2020 నాటి కూర్పు

వల్లభాపురం జనార్ధన తెలుగు పండితులుగా పనిచేసి, పదవీ విరమణ పొందినారు. పాలమూరు జిల్లాలో ప్రముఖ కవులలో ఈయన ఒకరు. ఇతను వామపక్ష భావ జాలంతో రచనలు చేశారు. వీరి కవితలు అనేక పత్రికలలో, సంకలనాలలో చోటును సంపాదించుకున్నాయి. ప్రజా సాహితీ జిల్లా బాధ్యులుగా అనేక సాహితీ కార్యక్రమాలను నిర్వహించారు. వీరు పహారా కాస్తున్న రాత్రి అను కవితా సంకలనాన్ని వెలువరించారు. శ్రీశ్రీ మీద ఉన్న అభిమానంతో ' యుగ పతాక ' పేరుతో ఓ దీర్ఘ కవితను వెలువరించారు.