పి.వి. నరసింహారావు ఎక్స్ప్రెస్ వే: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 12: | పంక్తి 12: | ||
}} |
}} |
||
'''పి.వి. నరసింహారావు ఎక్స్ప్రెస్ వే''' [[హైదరాబాదు]] |
'''పి.వి. నరసింహారావు ఎక్స్ప్రెస్ వే''' [[హైదరాబాదు]]<nowiki/>లోని మెహిదీపట్నం నుండి ఆరాంఘర్ వరకు వరకు నిర్మించిన ఫ్లైఓవర్. [[భారతదేశం|భారతదేశ]] మాజీ [[ప్రధానమంత్రి]] [[పి.వి. నరసింహారావు]] స్మృత్యర్ధం 11.633 కి.మీ. పొడవుతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ [[ఆసియా]]<nowiki/>లోనే అతి పెద్దది. [[శంషాబాద్]] లోని [[రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం]]<nowiki/>కు వెళ్ళే ప్రయాణీకులను దృష్టిలో ఉంచుకొని దీనిని నిర్మించారు.<ref>http://www.telugu.webdunia.com/article/andhra-pradesh-news/ప్రారంభమైన-పివి-ఎక్స్ప్రెస్-వే-109101900035_1.htm</ref> |
||
== చరిత్ర == |
== చరిత్ర == |
16:22, 17 జూన్ 2020 నాటి కూర్పు
పి.వి. నరసింహారావు ఎక్స్ప్రెస్ వే | |
---|---|
Location | |
Major cities | హైదరాబాదు, తెలంగాణ |
పి.వి. నరసింహారావు ఎక్స్ప్రెస్ వే హైదరాబాదులోని మెహిదీపట్నం నుండి ఆరాంఘర్ వరకు వరకు నిర్మించిన ఫ్లైఓవర్. భారతదేశ మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు స్మృత్యర్ధం 11.633 కి.మీ. పొడవుతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ఆసియాలోనే అతి పెద్దది. శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంకు వెళ్ళే ప్రయాణీకులను దృష్టిలో ఉంచుకొని దీనిని నిర్మించారు.[1]
చరిత్ర
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి దీనికి పునాదిరాయి వేయగా 2009, అక్టోబరు 19న అప్పటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి రోశయ్య మెహిదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రివద్ద ప్రారంభించాడు.[2][3] ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని రూ. 600 కోట్లు ఖర్చు చేశారు.
మూలాలు
- ↑ http://www.telugu.webdunia.com/article/andhra-pradesh-news/ప్రారంభమైన-పివి-ఎక్స్ప్రెస్-వే-109101900035_1.htm
- ↑ "Longest Elevated Expressway inaugurated in Hyderabad". India Trends. 9 October 2009. Archived from the original on 21 July 2011. Retrieved 17 June 2020.
- ↑ "Hyderabad gets India's longest flyover". NDTV. 20 October 2009. Archived from the original on 31 May 2018. Retrieved 17 June 2020.