భారత జాతీయ కాంగ్రెస్: కూర్పుల మధ్య తేడాలు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 24: | పంక్తి 24: | ||
'''భారత జాతీయ కాంగ్రెస్''' (ఆంగ్లం : '''Indian National Congress''') (ఇంకనూ '''కాంగ్రెస్ పార్టీ''', '''INC''' అనిపేర్లు) [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లోని ఒక ప్రధాన [[రాజకీయపార్టీ]].1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశంలో ఎక్కువ సమయం (49 సంవత్సరాలు) అధికారంలో ఉన్నది ఈ పార్టీ. |
'''భారత జాతీయ కాంగ్రెస్''' (ఆంగ్లం : '''Indian National Congress''') (ఇంకనూ '''కాంగ్రెస్ పార్టీ''', '''INC''' అనిపేర్లు) [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లోని ఒక ప్రధాన [[రాజకీయపార్టీ]].1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశంలో ఎక్కువ సమయం (49 సంవత్సరాలు) అధికారంలో ఉన్నది ఈ పార్టీ. |
||
ప్రస్తుతం [[ |
ప్రస్తుతం [[సోనియా గాంధీ ]] ఈ పార్టీకి [[అధ్యక్షురాలు]]<nowiki/>గా ఉన్నారు. ప్రస్తుతం ఈ పార్టీ ఐదు రాష్ట్రాల్లో అలాగే ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అధికారంలో ఉన్నది - [[పంజాబ్]], [[రాజస్థాన్]] [[ఝార్ఖండ్]], [[మహారాష్ట్ర]], [[ఛత్తీస్ఘఢ్]], [[పుదుచ్చేరి]]. భారతదేశ మాజీ [[ప్రధానమంత్రి]]<nowiki/>గా పనిచేసిన [[మన్మోహన్ సింగ్]] మరియు ఒకేఒక్క తెలుగువాడు [[పీ.వి.నరసింహారావు]] కాంగ్రెస్ పార్టీ సభ్యులు. |
||
== చరిత్ర == |
== చరిత్ర == |
09:27, 29 జూన్ 2020 నాటి కూర్పు
భారత జాతీయ కాంగ్రేసు - ఐ (ఇందిరా కాంగ్రేసు) | |
---|---|
నాయకత్వం | సోనియా గాంధీ |
స్థాపన | జనవరి 1978 |
ప్రధాన కార్యాలయం | 24, అక్బర్ రోడ్, న్యూ ఢిల్లీ - 110011 |
సిద్ధాంతం | సామ్యవాద ప్రజాతంత్రము/జనాదారణ |
రంగు | నీలం |
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ | 0 / 175
|
తెలంగాణా అసెంబ్లీ | 6 / 119
|
లోక్ సభ | 52 / 545
|
రాజ్య సభ | 46 / 245
|
ఓటు గుర్తు | |
వెబ్ సిటు | |
కాంగ్రేస్.ఆర్గ్.ఇన్ |
భారత జాతీయ కాంగ్రెస్ (ఆంగ్లం : Indian National Congress) (ఇంకనూ కాంగ్రెస్ పార్టీ, INC అనిపేర్లు) భారతదేశంలోని ఒక ప్రధాన రాజకీయపార్టీ.1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశంలో ఎక్కువ సమయం (49 సంవత్సరాలు) అధికారంలో ఉన్నది ఈ పార్టీ.
ప్రస్తుతం సోనియా గాంధీ ఈ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నారు. ప్రస్తుతం ఈ పార్టీ ఐదు రాష్ట్రాల్లో అలాగే ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అధికారంలో ఉన్నది - పంజాబ్, రాజస్థాన్ ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్ఘఢ్, పుదుచ్చేరి. భారతదేశ మాజీ ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ మరియు ఒకేఒక్క తెలుగువాడు పీ.వి.నరసింహారావు కాంగ్రెస్ పార్టీ సభ్యులు.
చరిత్ర
భరత జాతీయ కాంగ్రెస్ పార్టీని ఏ.ఓ.హుమే, మాజీ బ్రిటిషు అధికారి గారిచే 1885 డిసెంబరు 25న స్థాపన చేయాల్సింది ప్లేగు వ్యాధి కారణంగా డిసెంబరు 28 వ తేదిన స్థాపించబడింది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఈ పార్టీలో ఎందరో మహానుభావులు శ్రమించారు. వారిలో మహాత్మా గాంధీ, బి.ఆర్. అంబేద్కర్, మొదలగు అనేక మంది ఇందులో సభ్యులుగా ఉండి దేశానికి ఎంతో సేవ చేశారు.
సాధారణ ఎన్నికలలో
1వ లోకసభ నుండి 17 వ లోక సభ వరకూ సాధించిన స్థానాలు |
అత్యధిక స్థానాలు పొందిన సంవత్సరం:1984 అత్యల్ప స్థానాలు పొందిన సంవత్సరం:2014
|