పచ్చయప్ప కళాశాల: కూర్పుల మధ్య తేడాలు
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →ప్రముఖులైన పూర్వ విద్యార్ధులు: AWB తో "మరియు" ల తొలగింపు |
Nagarani Bethi (చర్చ | రచనలు) |
||
పంక్తి 49: | పంక్తి 49: | ||
'''పచ్చయప్ప కళాశాల''' ([[ఆంగ్లం]]: Pachaiyappa's College) [[మద్రాసు]] లోని ప్రాచీనమైన విద్యా సంస్థ. ఇది [[1842]] సంవత్సరంలో [[పచ్చయప్పా ముదలియార్]] [[వీలునామా]]ను అనుసరించి స్థాపించబడింది. |
'''పచ్చయప్ప కళాశాల''' ([[ఆంగ్లం]]: Pachaiyappa's College) [[మద్రాసు]] లోని ప్రాచీనమైన విద్యా సంస్థ. ఇది [[1842]] సంవత్సరంలో [[పచ్చయప్పా ముదలియార్]] [[వీలునామా]]ను అనుసరించి స్థాపించబడింది. |
||
== నేపథ్యం == |
== నేపథ్యం == |
||
పచ్చయ్యప్ప కళాశాలను విద్యాదాత పచ్చయప్ప మొదలియార్ తన వీలునామాలో విద్యాదానం కొరకు కేటాయించిన సొమ్ముతో నిర్మించారు. పచ్చయప్ప మరణానంతరం వారు వ్రాసిన విల్లుకు వ్యతిరేకంగా, పచ్చయప్ప దానధర్మాలకు కేటాయించిన లక్షలాది రూపాయల సొమ్మును వారసులు తినివేశారు. ఈ నేపథ్యంలో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ చెన్నై సుప్రీంకోర్టు అడ్వకేట్ జనరల్ కాంప్టన్, ఆయన అనంతరం వచ్చిన మరొక అడ్వకేట్ జనరల్ నార్టన్ పచ్చయప్ప దానధర్మాలకు కేటాయించిన సొమ్మును న్యాయపరంగా వెలికితీయించారు. ఆ వెలికి తీసిన సొమ్మును పచ్చయప్ప వీలునామా మేరకు ధర్మకార్యాలకు ఖర్చుచేసేందుకు [[1832]]లో ధర్మకర్తల బోర్డు ఏర్పాటుచేశారు. ఆ బోర్డులో పోలీసు సూపరింటెండెంటు, దాత [[వెంబాకం రాఘవాచార్యులు]] అధ్యక్షునిగా, |
పచ్చయ్యప్ప కళాశాలను విద్యాదాత పచ్చయప్ప మొదలియార్ తన వీలునామాలో విద్యాదానం కొరకు కేటాయించిన సొమ్ముతో నిర్మించారు. పచ్చయప్ప మరణానంతరం వారు వ్రాసిన విల్లుకు వ్యతిరేకంగా, పచ్చయప్ప దానధర్మాలకు కేటాయించిన లక్షలాది రూపాయల సొమ్మును వారసులు తినివేశారు. ఈ నేపథ్యంలో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ చెన్నై సుప్రీంకోర్టు అడ్వకేట్ జనరల్ కాంప్టన్, ఆయన అనంతరం వచ్చిన మరొక అడ్వకేట్ జనరల్ నార్టన్ పచ్చయప్ప దానధర్మాలకు కేటాయించిన సొమ్మును న్యాయపరంగా వెలికితీయించారు. ఆ వెలికి తీసిన సొమ్మును పచ్చయప్ప వీలునామా మేరకు ధర్మకార్యాలకు ఖర్చుచేసేందుకు [[1832]]లో ధర్మకర్తల బోర్డు ఏర్పాటుచేశారు. ఆ బోర్డులో పోలీసు సూపరింటెండెంటు, దాత [[వెంబాకం రాఘవాచార్యులు]] అధ్యక్షునిగా, విద్యాదాత [[కోమలేశ్వరం శ్రీనివాస పిళ్ళై]] ఒకానొక ధర్మకర్తగా ఉన్నారు. [[1842]]లో వెంబాకం రాఘవాచార్యులు మరణించాకా అప్పటి నుంచి శ్రీనివాసపిళ్ళై అధ్యక్షుడై [[1852]]లో తాను మరణించేవరకూ కొనసాగారు. ఈ క్రమంలోనే ఆ ధర్మనిధితో పచ్చయప్ప కళాశాలను నిర్మించారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref> |
||
===పచ్చయప్పా ముదలియార్=== |
===పచ్చయప్పా ముదలియార్=== |
||
04:06, 8 జూలై 2020 నాటి కూర్పు
దస్త్రం:Pachaiyappa's college logo.tif | |
నినాదం | Mens Agitat Molem |
---|---|
ఆంగ్లంలో నినాదం | (Mind Moves Matter) |
స్థాపితం | 1842 |
ప్రధానాధ్యాపకుడు | డా. పి.గజవరదన్, M.Sc.,M.Phil.,Ph.D. |
స్థానం | చెన్నై, తమిళనాడు, భారతదేశం 13°4′23.25″N 80°13′59.05″E / 13.0731250°N 80.2330694°E |
కాంపస్ | పట్టణ |
పచ్చయప్ప కళాశాల (ఆంగ్లం: Pachaiyappa's College) మద్రాసు లోని ప్రాచీనమైన విద్యా సంస్థ. ఇది 1842 సంవత్సరంలో పచ్చయప్పా ముదలియార్ వీలునామాను అనుసరించి స్థాపించబడింది.
నేపథ్యం
పచ్చయ్యప్ప కళాశాలను విద్యాదాత పచ్చయప్ప మొదలియార్ తన వీలునామాలో విద్యాదానం కొరకు కేటాయించిన సొమ్ముతో నిర్మించారు. పచ్చయప్ప మరణానంతరం వారు వ్రాసిన విల్లుకు వ్యతిరేకంగా, పచ్చయప్ప దానధర్మాలకు కేటాయించిన లక్షలాది రూపాయల సొమ్మును వారసులు తినివేశారు. ఈ నేపథ్యంలో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ చెన్నై సుప్రీంకోర్టు అడ్వకేట్ జనరల్ కాంప్టన్, ఆయన అనంతరం వచ్చిన మరొక అడ్వకేట్ జనరల్ నార్టన్ పచ్చయప్ప దానధర్మాలకు కేటాయించిన సొమ్మును న్యాయపరంగా వెలికితీయించారు. ఆ వెలికి తీసిన సొమ్మును పచ్చయప్ప వీలునామా మేరకు ధర్మకార్యాలకు ఖర్చుచేసేందుకు 1832లో ధర్మకర్తల బోర్డు ఏర్పాటుచేశారు. ఆ బోర్డులో పోలీసు సూపరింటెండెంటు, దాత వెంబాకం రాఘవాచార్యులు అధ్యక్షునిగా, విద్యాదాత కోమలేశ్వరం శ్రీనివాస పిళ్ళై ఒకానొక ధర్మకర్తగా ఉన్నారు. 1842లో వెంబాకం రాఘవాచార్యులు మరణించాకా అప్పటి నుంచి శ్రీనివాసపిళ్ళై అధ్యక్షుడై 1852లో తాను మరణించేవరకూ కొనసాగారు. ఈ క్రమంలోనే ఆ ధర్మనిధితో పచ్చయప్ప కళాశాలను నిర్మించారు.[1]
పచ్చయప్పా ముదలియార్
ప్రధానోపాధ్యాయులు
- జాన్ ఆడమ్ (1884 -1894)
- ఎరిక్ డ్రూ (1906 - 1912)
- సి.ఎల్.రెన్ (1920 - 1921)
- ఎం.రుతునాస్వామి (1921 - 1927)
- కె.చిన్న తంబిపిళ్ళై (1927 - 1935)
- పి.ఎన్.శ్రీనివాసాచారి (1935 -1938)
- డి.ఎస్.శర్మ (1938 -1941)
- వి.తిరువెంగటసామి (1942-1942)
- బి.వి.నారాయణస్వామి నాయుడు (1942-1947)
- ఆర్.కృష్ణమూర్తి (1947-1961)
- సి.డి.రాజేశ్వరన్ (961-1963)
- టి.ఎస్.శంకరనారాయణ పిళ్ళై (1963-1966)
- ఎస్.పి.షణ్ముగనాథన్ (1966-1982)
- ఎం.కె.దశరథన్ (1982-1984)
- టి.ఆర్.రామచంద్రన్ (1984-1985)
- జి.నాగలింగం (1985-1986)
- ఎన్.పి.కళ్యాణం (1986-1987)
- ఎన్.కె.నారాయణన్ (1989)
- ఏ.పి.కమలాకర రావు
ప్రముఖులైన పూర్వ విద్యార్ధులు
కళాశాల అధికారిక వెబ్సైట్ లో చాలా మంది ప్రముఖ పూర్వవిద్యార్థులను పేర్కొన్నారు.[2] వారిలో కొందరు:
- కాసు బ్రహ్మానంద రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
- మురసోలీ మారన్, రాజకీయనాయకుడు
- కె.సి.రెడ్డి, మొదటి మైసూరు ముఖ్యమంత్రి
- బొడ్డేపల్లి రాజగోపాలరావు, ప్రముఖ పార్లమెంటు సభ్యుడు.
- సి.ఎన్.అన్నాదురై, తమిళనాడు ముఖ్యమంత్రి
- మామిడిపూడి వేంకటరంగయ్య, చరిత్ర పరిశోధకులు
- వైరాముత్తు, కవి
- తాపీ ధర్మారావు, తెలుగు పాత్రికేయుడు
- ఎ.ఎం.రాజా, సినీ గాయకుడు
- పిట్టమండలం వెంకటాచలపతి, భారతదేశపు తొలి డాక్యుమెంటరీ చిత్ర నిర్మాత
- పరవస్తు చిన్నయసూరి, తెలుగు కవి, పండితుడు
- రాబిన్ సింగ్, భారత క్రికెట్ క్రీడాకారుడు
- భరత్ రెడ్డి, భారత క్రికెట్ క్రీడాకారుడు
- శ్రీనివాస రామానుజన్, ప్రముఖ గణితవేత్త
- దామరాజు పుండరీకాక్షుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, నాటక కర్త.
- పి.చంద్రశేఖరరెడ్డి, ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు.
మూలాలు
- ↑ వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
- ↑ "Pachaiyappa's College Alumni". Pachaiyappa's College. Archived from the original on 2012-04-03. Retrieved 2012-03-20.