చంద్రికా పరిణయం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:1904 పుస్తకాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 36: పంక్తి 36:
* [https://archive.org/details/in.ernet.dli.2015.373598/mode/2up ఆర్కీవు.కాంలో చంద్రికా పరిణయము, 1904 ప్రతి.]
* [https://archive.org/details/in.ernet.dli.2015.373598/mode/2up ఆర్కీవు.కాంలో చంద్రికా పరిణయము, 1904 ప్రతి.]
* [https://archive.org/details/in.ernet.dli.2015.388073/mode/2up ఆర్కీవు.కాంలో చంద్రికా పరిణయము, 1982 ప్రతి.]
* [https://archive.org/details/in.ernet.dli.2015.388073/mode/2up ఆర్కీవు.కాంలో చంద్రికా పరిణయము, 1982 ప్రతి.]

[[వర్గం:1904 పుస్తకాలు]]

18:53, 8 జూలై 2020 నాటి కూర్పు

చంద్రికా పరిణయం
కృతికర్త: సురభి మాధవ రాయలు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రచురణ:
విడుదల: 1904, 1982


చంద్రికా పరిణయము ఒక తెలుగు పద్యరచన. దీనిని జటప్రోలు సంస్థానము ను పాలించిన సురభి మాధవ రాయలు రచించారు.

ఈ ఆరు ఆశ్వాసాల గ్రంథాన్ని 902 గద్య పద్యాలతో తీర్చిదిద్దాడు. సుచంద్రుడను రాజు తమిస్రాసురుడను రాక్షసున్ని చంపి, చంద్రికను పరిణయమాడటం ఈ కావ్యపు కథ. అవధానం శేషశాస్త్రి వెల్లాల సదాశివశాస్త్రితో కలిసి ఈ గ్రంథానికి టీకా రాశారు.

ఈ రచనకు సంపాదకునిగా కేశవపంతుల నరసింహశాస్త్రి సేవలందించారు.

మూలాలు