చంద్రికా పరిణయం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) చి వర్గం:1904 పుస్తకాలు ను చేర్చారు (హాట్కేట్ ఉపయోగించి) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) చి వర్గం:1982 పుస్తకాలు ను చేర్చారు (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 38: | పంక్తి 38: | ||
[[వర్గం:1904 పుస్తకాలు]] |
[[వర్గం:1904 పుస్తకాలు]] |
||
[[వర్గం:1982 పుస్తకాలు]] |
18:54, 8 జూలై 2020 నాటి కూర్పు
చంద్రికా పరిణయం | |
కృతికర్త: | సురభి మాధవ రాయలు |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రచురణ: | |
విడుదల: | 1904, 1982 |
చంద్రికా పరిణయము ఒక తెలుగు పద్యరచన. దీనిని జటప్రోలు సంస్థానము ను పాలించిన సురభి మాధవ రాయలు రచించారు.
ఈ ఆరు ఆశ్వాసాల గ్రంథాన్ని 902 గద్య పద్యాలతో తీర్చిదిద్దాడు. సుచంద్రుడను రాజు తమిస్రాసురుడను రాక్షసున్ని చంపి, చంద్రికను పరిణయమాడటం ఈ కావ్యపు కథ. అవధానం శేషశాస్త్రి వెల్లాల సదాశివశాస్త్రితో కలిసి ఈ గ్రంథానికి టీకా రాశారు.
ఈ రచనకు సంపాదకునిగా కేశవపంతుల నరసింహశాస్త్రి సేవలందించారు.