చంద్రికా పరిణయం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:1904 పుస్తకాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:1982 పుస్తకాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 38: పంక్తి 38:


[[వర్గం:1904 పుస్తకాలు]]
[[వర్గం:1904 పుస్తకాలు]]
[[వర్గం:1982 పుస్తకాలు]]

18:54, 8 జూలై 2020 నాటి కూర్పు

చంద్రికా పరిణయం
కృతికర్త: సురభి మాధవ రాయలు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రచురణ:
విడుదల: 1904, 1982


చంద్రికా పరిణయము ఒక తెలుగు పద్యరచన. దీనిని జటప్రోలు సంస్థానము ను పాలించిన సురభి మాధవ రాయలు రచించారు.

ఈ ఆరు ఆశ్వాసాల గ్రంథాన్ని 902 గద్య పద్యాలతో తీర్చిదిద్దాడు. సుచంద్రుడను రాజు తమిస్రాసురుడను రాక్షసున్ని చంపి, చంద్రికను పరిణయమాడటం ఈ కావ్యపు కథ. అవధానం శేషశాస్త్రి వెల్లాల సదాశివశాస్త్రితో కలిసి ఈ గ్రంథానికి టీకా రాశారు.

ఈ రచనకు సంపాదకునిగా కేశవపంతుల నరసింహశాస్త్రి సేవలందించారు.

మూలాలు