1799: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విస్తరణ
విస్తరణ
పంక్తి 21: పంక్తి 21:
* జూలై 25: నెపోలియన్, ముస్తఫా కెమాల్ పాషా కు చెందిన 10,000 మంది ఓట్టోమన్ సేనను ఓడించాడు.
* జూలై 25: నెపోలియన్, ముస్తఫా కెమాల్ పాషా కు చెందిన 10,000 మంది ఓట్టోమన్ సేనను ఓడించాడు.
* [[అక్టోబర్ 16|అక్టోబరు 16]]: వీరపాండ్య కట్టబొమ్మన్‌ను ఉరితీసారు
* [[అక్టోబర్ 16|అక్టోబరు 16]]: వీరపాండ్య కట్టబొమ్మన్‌ను ఉరితీసారు
* [[అక్టోబర్ 16|అక్టోబరు 16]]: స్పానిషు పట్టణం విగోకు సమీపంలో 5.4 కోట్ల పౌండ్ల సంపదతో వెళ్తున్న స్పెయిను ఓడను బ్రిటిషు రాయల్ నేవీ పట్టుకుంది.
* [[డిసెంబర్ 10|డిసెంబరు 10]]: [[ఫ్రాన్సు]] పొడవుకు కొలమానంగా మీటరును అధికారికంగా స్వీకరించింది.
* [[డిసెంబర్ 31|డిసెంబరు 31]]: డచ్చి ఈస్టిండియా కంపెనీని మూసేసారు
* [[డిసెంబర్ 31|డిసెంబరు 31]]: డచ్చి ఈస్టిండియా కంపెనీని మూసేసారు
* తేదీ తెలియదు: [[కొంగు నాడు]], ఆంగ్లో-మైసూర్ యుద్ధాలలో టిప్పు సుల్తాన్ ఓటమి తరువాత, మద్రాసు ప్రెసిడెన్సీలో కలిసింది.
* తేదీ తెలియదు: [[కొంగు నాడు]], ఆంగ్లో-మైసూర్ యుద్ధాలలో టిప్పు సుల్తాన్ ఓటమి తరువాత, మద్రాసు ప్రెసిడెన్సీలో కలిసింది.

05:57, 9 జూలై 2020 నాటి కూర్పు

1799 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1796 1797 1798 - 1799 - 1800 1801 1802
దశాబ్దాలు: 1770లు 1780లు - 1790లు - 1800లు 1810లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం


సంఘటనలు

  • జనవరి: కాశీరావు హోల్కరు స్థానంలో ఖండే రావు హోల్కరు ఇండోర్ రాజయ్యాడు
  • మే 4: శ్రీరంగపట్నం యుద్ధంలో బ్రిటిషు వారు టిపు సుల్తాన్ను ఓడించారు. ఆ యుద్ధంలో అతడు మరణించాడు
  • జూన్ 30: మూడవ కృష్ణరాజ ఒడయార్ మైసూరు సింహాసనమెక్కాడు.
  • జూలై 12: రంజిత్ సింగ్ లాహోరును వశపరచుకున్నాడు. సిక్కు సామ్రాజ్య స్థాపనలో ఇది కీలకమైన అడుగు.
  • జూలై 25: నెపోలియన్, ముస్తఫా కెమాల్ పాషా కు చెందిన 10,000 మంది ఓట్టోమన్ సేనను ఓడించాడు.
  • అక్టోబరు 16: వీరపాండ్య కట్టబొమ్మన్‌ను ఉరితీసారు
  • అక్టోబరు 16: స్పానిషు పట్టణం విగోకు సమీపంలో 5.4 కోట్ల పౌండ్ల సంపదతో వెళ్తున్న స్పెయిను ఓడను బ్రిటిషు రాయల్ నేవీ పట్టుకుంది.
  • డిసెంబరు 10: ఫ్రాన్సు పొడవుకు కొలమానంగా మీటరును అధికారికంగా స్వీకరించింది.
  • డిసెంబరు 31: డచ్చి ఈస్టిండియా కంపెనీని మూసేసారు
  • తేదీ తెలియదు: కొంగు నాడు, ఆంగ్లో-మైసూర్ యుద్ధాలలో టిప్పు సుల్తాన్ ఓటమి తరువాత, మద్రాసు ప్రెసిడెన్సీలో కలిసింది.
  • తేదీ తెలియదు: 1799-1800 లో పొనుగుపాడు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మించారు
  • తేదీ తెలియదు: కాన్రాడ్ జాన్ రీడ్ అనే అతను నార్త్ కరోలినాలో కాబరస్ కౌంటీలో దొరికిన పసుపు రంగు రాయిని తెచ్చి తన ఇంటి తలుపుకు స్టాపరుగా పెట్టుకున్నాడు. అది రాయి కాదు, బంగారపు ముద్ద అని 1802 లో అతడి తండ్రి కనుక్కున్నాడు
  • తేదీ తెలియదు: బెల్జియంలో విలియం కాకరిల్ కాటన్ స్పిన్నింగు యంత్రాన్ని తయారు చెయ్యడం మొదలుపెట్టాడు.

జననాలు

మరణాలు

జార్జి వాషింగ్టన్ చిత్రం

పురస్కారాలు

"https://te.wikipedia.org/w/index.php?title=1799&oldid=2979757" నుండి వెలికితీశారు