శివలెంక శంభు ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
||
పంక్తి 24: | పంక్తి 24: | ||
'''శివలెంక శంభు ప్రసాద్''' ([[1911]] - [[1972]]) ప్రముఖ పత్రికా [[సంపాదకులు]]<ref>{{cite news|title=ఆంధ్రపత్రిక-సంవత్సరాది సంచిక|url=https://archive.org/details/in.ernet.dli.2015.373686|accessdate=2 January 2015|agency=ఆంధ్రపత్రిక|publisher=ఆంధ్రపత్రిక|date=1960-1961}}</ref>. |
'''శివలెంక శంభు ప్రసాద్''' ([[1911]] - [[1972]]) ప్రముఖ పత్రికా [[సంపాదకులు]]<ref>{{cite news|title=ఆంధ్రపత్రిక-సంవత్సరాది సంచిక|url=https://archive.org/details/in.ernet.dli.2015.373686|accessdate=2 January 2015|agency=ఆంధ్రపత్రిక|publisher=ఆంధ్రపత్రిక|date=1960-1961}}</ref>. |
||
వీరు [[కృష్ణా జిల్లా]] [[ఎలకుర్రు]] |
వీరు [[కృష్ణా జిల్లా]] [[ఎలకుర్రు]]లో జన్మించారు. వీరు జాతీయ కళాశాల, థియోసాఫికల్ హైస్కూలులో చదివి [[శాంతినికేతన్]] లో పట్టభద్రులయ్యారు. వీరు [[కాశీనాథుని నాగేశ్వరరావు]] పంతులు గారి కుమార్తెను పెళ్ళాడి, అతని తర్వాత 1938 సంవత్సరంలో [[ఆంధ్ర పత్రిక]], [[భారతి]] పత్రికలకు సంపాదకులుగా 34 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా నిర్వహించి వృద్ధి చేశారు. [[తెలుగు]] పత్రికా రంగంలో ఎన్నో క్రొత్త రీతులను ప్రవేశపెట్టారు. వీరు [[ప్రెస్ ట్రస్టు ఆఫ్ ఇండియా]] డైరెక్టరుగా కొంతకాలం వ్యవహరించారు. పడక కుర్చీ భావాలు శీర్షికతో వ్యంగ్య వ్యాసాలు, తెలుగు వెలుగులు శీర్షికతో ప్రముఖులైన ఆంధ్రుల పరిచయాలు వీరి రచనలలో ఉత్తమమైనవి. |
||
వీరు కొంతకాలం [[రాజ్యసభ]] సభ్యులుగాను, కొంతకాలం [[ఆంధ్రప్రదేశ్ శాసనమండలి అధ్యక్షులు|ఆంధ్రప్రదేశ్ శాసనమండలి]] సభ్యులుగాను ఉన్నారు.. |
వీరు కొంతకాలం [[రాజ్యసభ]] సభ్యులుగాను, కొంతకాలం [[ఆంధ్రప్రదేశ్ శాసనమండలి అధ్యక్షులు|ఆంధ్రప్రదేశ్ శాసనమండలి]] సభ్యులుగాను ఉన్నారు.. |
06:24, 15 జూలై 2020 నాటి కూర్పు
శివలెంక శంభుప్రసాద్ | |
---|---|
జననం | ఎలకుర్రు, కృష్ణా జిల్లా, మద్రాసు ప్రెసిడెన్సీ | 1911 జనవరి 26
మరణం | 1972 జూన్ 8 చెన్నై, తమిళనాడు | (వయసు 61)
ఇతర పేర్లు | అయ్యవారు |
విద్యాసంస్థ |
|
వృత్తి | విలేఖరి, ఎం. పి, ఎం. ఎల్. సి |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
జీవిత భాగస్వామి | కామాక్షమ్మ |
తల్లిదండ్రులు |
|
శివలెంక శంభు ప్రసాద్ (1911 - 1972) ప్రముఖ పత్రికా సంపాదకులు[1].
వీరు కృష్ణా జిల్లా ఎలకుర్రులో జన్మించారు. వీరు జాతీయ కళాశాల, థియోసాఫికల్ హైస్కూలులో చదివి శాంతినికేతన్ లో పట్టభద్రులయ్యారు. వీరు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి కుమార్తెను పెళ్ళాడి, అతని తర్వాత 1938 సంవత్సరంలో ఆంధ్ర పత్రిక, భారతి పత్రికలకు సంపాదకులుగా 34 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా నిర్వహించి వృద్ధి చేశారు. తెలుగు పత్రికా రంగంలో ఎన్నో క్రొత్త రీతులను ప్రవేశపెట్టారు. వీరు ప్రెస్ ట్రస్టు ఆఫ్ ఇండియా డైరెక్టరుగా కొంతకాలం వ్యవహరించారు. పడక కుర్చీ భావాలు శీర్షికతో వ్యంగ్య వ్యాసాలు, తెలుగు వెలుగులు శీర్షికతో ప్రముఖులైన ఆంధ్రుల పరిచయాలు వీరి రచనలలో ఉత్తమమైనవి.
వీరు కొంతకాలం రాజ్యసభ సభ్యులుగాను, కొంతకాలం ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగాను ఉన్నారు..
మూలాలు
- ↑ "ఆంధ్రపత్రిక-సంవత్సరాది సంచిక". ఆంధ్రపత్రిక. ఆంధ్రపత్రిక. 1960–1961. Retrieved 2 January 2015.
{{cite news}}
: CS1 maint: date format (link)