మా బాబు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 12: పంక్తి 12:


== తారాగణం ==
== తారాగణం ==
* [[అక్కినేని నాగేశ్వరరావు]]
* [[అక్కినేని నాగేశ్వరరావు]] - డాక్టర్ ఆనంద్
* [[సావిత్రి (నటి)|సావిత్రి]]
* [[సావిత్రి (నటి)|సావిత్రి]] - రత్నాదేవి
* [[రేలంగి వెంకట్రామయ్య]]
* [[రేలంగి వెంకట్రామయ్య]] - లాయర్
* [[పసుపులేటి కన్నాంబ|కన్నాంబ]]
* [[పసుపులేటి కన్నాంబ|కన్నాంబ]]
* [[గుమ్మడి వెంకటేశ్వరరావు|గుమ్మడి]]
* [[గుమ్మడి వెంకటేశ్వరరావు|గుమ్మడి]] - డాక్టర్ అశోక్
* ఎం.ఎన్.రాజం
* ఎం.ఎన్.రాజం - మాయ
* [[తిక్కవరపు వెంకటరమణారెడ్డి|రమణారెడ్డి]]
* [[తిక్కవరపు వెంకటరమణారెడ్డి|రమణారెడ్డి]]
* ఎం.సరోజ
* ఎం.సరోజ
పంక్తి 25: పంక్తి 25:
* [[మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి]]
* [[మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి]]
* [[నల్ల రామమూర్తి]]
* [[నల్ల రామమూర్తి]]
* [[చదలవాడ కుటుంబరావు]] - రాము
* హనీ ఇరానీ


==కథ==
==కథ==

10:32, 11 ఆగస్టు 2020 నాటి కూర్పు

మా బాబు
దర్శకత్వంటి.ప్రకాశరావు
తారాగణంఅక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1960
దేశంభారతదేశాం
భాషతెలుగు

మా బాబు 1960, డిసెంబర్ 22న తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా చిరాగ్ కహాఁ రోష్నీ కహాఁ అనే హిందీ సినిమాకు రీమేక్.

తారాగణం

కథ

ఆనంద్ అశోక్ నర్సింగ్ హోమ్‌లో పనిచేస్తున్న పేరుగల డాక్టరు. ఆ నమ్మకం కొద్దీ ఒక భాగ్యవంతురాలు గర్భిణీగా ఉన్నప్పుడు భర్త పోయిన తన కోడలు రత్నను కానుపుకు డాక్టర్ ఆనంద్ వద్దకు తీసుకు పోతుంది. సరిగ్గా అదే సమయంలో ఆనంద్ భార్య మగబిడ్డను ప్రసవించి మరణిస్తుంది. ఆ ఒక్క బిడ్డే తన జీవితాధారమని నమ్మిన రత్న తన బిడ్డ మరణించినదని తెలిస్తే ఇక బ్రతకదని గుర్తించి ఆనంద్ తన కన్నబిడ్డను ఆమె బిడ్డ అని చెప్పి ఇచ్చేస్తాడు. తనకు కలిగిన దుఃఖం కొద్దీ ఆనంద్ నాలుగేళ్ళపాటు మనశ్శాంతి కోసం అటూఇటూ తిరిగి మళ్ళీ నర్సింగ్ హోంలో చేర్తాడు. మమకారం కొద్దీ రాజు (బిడ్డ)ను చూడటానికి తరచూ రత్న ఇంటికి రావటంతో లోకాపవాదానికి వెరచి రత్న అత్తగారు డాక్టర్‌ను తమ ఇంటికి రావడాన్ని నిషేధిస్తుంది. నర్సింగ్ హోమ్‌లో కొత్తగా చేరిన నర్సు మాయ ఆనంద్‌ను పెళ్ళి చేసుకోవాలని వల పన్ని తప్పని స్థితి కల్పించి జయిస్తుంది. కానీ దాంపత్యం సుఖంగా ఉండటం లేదు. ఆమెకు సంతాన యోగ్యతా లేదు. తాను వద్దన్న అమ్మాయిని పెళ్ళి చేసుకొన్నాడన్న కోపంతో ఆనంద్ వాళ్ళ నాన్న తన ఆస్తికి వారసుడిగా మనవణ్ణి నియమిస్తూ విల్లు వ్రాస్తాడు. మాయ ఆస్తిమీద మమకారం కొద్దీ రాజు ఆరా తీయించి కోర్టులో దావావేసి రాజును రత్న నుండి వేరు చేసి ఇంటికి తెస్తుంది. కానీ రాజు పారిపోతాడు. అతడిని వెదుక్కుంటూ వెన్నాడి తారుపీపాల మీద ఎక్కి పీపాలు దొర్లి మాయ మరణిస్తుంది. ఆనంద్ రాజును రత్నకు అప్పగించడంతో కథ ముగుస్తుంది[1].

సాంకేతికవర్గం

  • నిర్మాత:డి.వి.ఎస్.రాజు
  • దర్శకత్వం:తాతినేని ప్రకాశరావు
  • మాటలు: సముద్రాల జూనియర్
  • పాటలు: సముద్రాల జూనియర్, కొసరాజు, శ్రీశ్రీ
  • సంగీతం: తాతినేని చలపతిరావు

పాటలు

  • బాబూ నిద్దురపోరా మా బాబూ నిద్దురపోరా తేలిపోదువు తీయని స్వప్న జగానా - పి.సుశీల

మూలాలు

  1. సంపాదకుడు. "చిత్ర సమీక్ష: మాబాబు". విశాలాంధ్ర దినపత్రిక. Retrieved 11 August 2020.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
"https://te.wikipedia.org/w/index.php?title=మా_బాబు&oldid=3010936" నుండి వెలికితీశారు