మరుధూరి రాజా: కూర్పుల మధ్య తేడాలు
ఎం. వి. ఎస్. హరనాథ రావు కి లింకు ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit |
Nagarani Bethi (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 6: | పంక్తి 6: | ||
| occupation = సంభాషణల రచయిత, దర్శకుడు |
| occupation = సంభాషణల రచయిత, దర్శకుడు |
||
}} |
}} |
||
'''మరుధూరి రాజా''' |
'''మరుధూరి రాజా''' తెలుగు సినీ సంభాషణల రచయిత, దర్శకుడు.<ref name=మల్లెంపూటి>{{cite web|last1=మల్లెంపూటి|first1=ఆదినారాయణ|title=ఏ జీవితమూ ఒక ఓటమితో ఆగిపోదు|url=http://telugucinemacharitra.com/%e0%b0%b0%e0%b0%9a%e0%b0%af%e0%b0%bf%e0%b0%a4-%e0%b0%ae%e0%b0%b0%e0%b1%81%e0%b0%a7%e0%b1%82%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b0%be/writer-marudhoori-raja/|website=telugucinemacharitra.com|accessdate=17 October 2016}}</ref> 200 కి పైగా సినిమాలకు సంభాషణలు రాశాడు. ఈయన సోదరుడు [[ఎం. వి. ఎస్. హరనాథ రావు]] కూడా నాటక, సినీ రచయిత. |
||
== వ్యక్తిగత వివరాలు == |
== వ్యక్తిగత వివరాలు == |
||
మరుధూరి రాజా [[గుంటూరు]]లో జన్మించాడు. [[ఒంగోలు]] లో చదువుకున్నాడు. ఆయనకు ఐదుగురు సోదరులు. పెద్దన్నయ్య [[ఎం. వి. ఎస్. హరనాథ రావు]] |
మరుధూరి రాజా [[గుంటూరు]]లో జన్మించాడు. [[ఒంగోలు]] లో చదువుకున్నాడు. ఆయనకు ఐదుగురు సోదరులు. పెద్దన్నయ్య [[ఎం. వి. ఎస్. హరనాథ రావు]] కూడా నాటక, సినీ రచయిత. తండ్రి గుమాస్తాగా పనిచేసేవాడు. చిన్నప్పటి నుంచే నాటకాలు రాయడం, వేషాలు వేయడం, దర్శకత్వం చేయడం ఆయనకు అలవాటు. సినిమాల్లోకి రాకమునుపే 18 నాటకాలు రచించాడు. |
||
== కెరీర్ == |
== కెరీర్ == |
||
ఆయన దర్శకత్వం వహించిన ''శ్రమదేవోభవ'' అనే నాటకం [[రవీంద్రభారతి]] లో ప్రదర్శనను చూసిన [[జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (దర్శకుడు)|జంధ్యాల]] ఆయన్ను [[చెన్నై|మద్రాసు]]కు రమ్మని ఆహ్వానించాడు. దాంతో ఆయన జంధ్యాల దగ్గర శ్రీవారికి ప్రేమలేఖ, పుత్తడి బొమ్మ, రావూ గోపాలరావు సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. తరువాత ఈతరం ఫిలింస్ బ్యానర్ లో [[ప్రజాస్వామ్యం (1987 సినిమా)|ప్రజాస్వామ్యం]] సినిమాకు సంభాషణల రచయితలుగా పనిచేస్తున్న [[పరుచూరి సోదరులు|పరుచూరి బ్రదర్స్]] దగ్గర సహాయకుడిగా చేరాడు. తరువాత [[నవభారతం]] సినిమాతో సంభాషణల రచయితగా మారాడు. ఆ సినిమా విజయం సాధించడంతో ఆయన పోకూరి బాబూరావు, కె. |
ఆయన దర్శకత్వం వహించిన ''శ్రమదేవోభవ'' అనే నాటకం [[రవీంద్రభారతి]] లో ప్రదర్శనను చూసిన [[జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (దర్శకుడు)|జంధ్యాల]] ఆయన్ను [[చెన్నై|మద్రాసు]]కు రమ్మని ఆహ్వానించాడు. దాంతో ఆయన జంధ్యాల దగ్గర శ్రీవారికి ప్రేమలేఖ, పుత్తడి బొమ్మ, రావూ గోపాలరావు సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. తరువాత ఈతరం ఫిలింస్ బ్యానర్ లో [[ప్రజాస్వామ్యం (1987 సినిమా)|ప్రజాస్వామ్యం]] సినిమాకు సంభాషణల రచయితలుగా పనిచేస్తున్న [[పరుచూరి సోదరులు|పరుచూరి బ్రదర్స్]] దగ్గర సహాయకుడిగా చేరాడు. తరువాత [[నవభారతం]] సినిమాతో సంభాషణల రచయితగా మారాడు. ఆ సినిమా విజయం సాధించడంతో ఆయన పోకూరి బాబూరావు, కె. రాఘవేంద్రరావు, ఈవీవీ, ఎస్వీ కృష్ణారెడ్డి, జి. నాగేశ్వరరెడ్డి లాంటి దర్శకులతో సుమారు 200 సినిమాలకు సంభాషణలు రాశాడు. |
||
== సినిమాలు == |
== సినిమాలు == |
01:23, 20 సెప్టెంబరు 2020 నాటి కూర్పు
మరుధూరి రాజా | |
---|---|
జననం | |
వృత్తి | సంభాషణల రచయిత, దర్శకుడు |
మరుధూరి రాజా తెలుగు సినీ సంభాషణల రచయిత, దర్శకుడు.[1] 200 కి పైగా సినిమాలకు సంభాషణలు రాశాడు. ఈయన సోదరుడు ఎం. వి. ఎస్. హరనాథ రావు కూడా నాటక, సినీ రచయిత.
వ్యక్తిగత వివరాలు
మరుధూరి రాజా గుంటూరులో జన్మించాడు. ఒంగోలు లో చదువుకున్నాడు. ఆయనకు ఐదుగురు సోదరులు. పెద్దన్నయ్య ఎం. వి. ఎస్. హరనాథ రావు కూడా నాటక, సినీ రచయిత. తండ్రి గుమాస్తాగా పనిచేసేవాడు. చిన్నప్పటి నుంచే నాటకాలు రాయడం, వేషాలు వేయడం, దర్శకత్వం చేయడం ఆయనకు అలవాటు. సినిమాల్లోకి రాకమునుపే 18 నాటకాలు రచించాడు.
కెరీర్
ఆయన దర్శకత్వం వహించిన శ్రమదేవోభవ అనే నాటకం రవీంద్రభారతి లో ప్రదర్శనను చూసిన జంధ్యాల ఆయన్ను మద్రాసుకు రమ్మని ఆహ్వానించాడు. దాంతో ఆయన జంధ్యాల దగ్గర శ్రీవారికి ప్రేమలేఖ, పుత్తడి బొమ్మ, రావూ గోపాలరావు సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. తరువాత ఈతరం ఫిలింస్ బ్యానర్ లో ప్రజాస్వామ్యం సినిమాకు సంభాషణల రచయితలుగా పనిచేస్తున్న పరుచూరి బ్రదర్స్ దగ్గర సహాయకుడిగా చేరాడు. తరువాత నవభారతం సినిమాతో సంభాషణల రచయితగా మారాడు. ఆ సినిమా విజయం సాధించడంతో ఆయన పోకూరి బాబూరావు, కె. రాఘవేంద్రరావు, ఈవీవీ, ఎస్వీ కృష్ణారెడ్డి, జి. నాగేశ్వరరెడ్డి లాంటి దర్శకులతో సుమారు 200 సినిమాలకు సంభాషణలు రాశాడు.
సినిమాలు
సంభాషణల రచయితగా
మూలాలు
- ↑ మల్లెంపూటి, ఆదినారాయణ. "ఏ జీవితమూ ఒక ఓటమితో ఆగిపోదు". telugucinemacharitra.com. Retrieved 17 October 2016.