పెనుమర్తి విశ్వనాథశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →మూలాలు: AWB తో వర్గం మార్పు ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
Nagarani Bethi (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
'''పెనుమర్తి విశ్వనాథశాస్త్రి''' టూకీగా '''పి. వి. శాస్త్రి''' (2 మే, 1929 - 25 డిసెంబరు, 1998) |
'''పెనుమర్తి విశ్వనాథశాస్త్రి''' టూకీగా '''పి. వి. శాస్త్రి''' (2 మే, 1929 - 25 డిసెంబరు, 1998) [[తెలుగు]] వచన కవి. ఇతను [[అజంతా]] అనే కలం పేరుతో ప్రసిద్ధి చెందాడు.<ref>అజంతా, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]], [[హైదరాబాద్]], 2005, పేజీలు: 7-8.</ref> |
||
== జీవిత విషయాలు == |
|||
ఇతను [[పశ్చిమ గోదావరి జిల్లా]] [[కేశనకుర్రు]] గ్రామంలో జన్మించాడు. [[నర్సాపురం]]లో పాఠశాల విద్యను చదివి పట్టభద్రులయ్యాడు. [[మద్రాసు]], [[హైదరాబాద్]] నగరాలలోని పత్రికలలో కొంతకాలం పనిచేశాడు. [[ఆంధ్రప్రభ]] దినపత్రిక విజయవాడలో ఛీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేశాడు. శ్రీశ్రీ ఆవిష్కరించిన కవితా మార్గంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. |
ఇతను [[పశ్చిమ గోదావరి జిల్లా]] [[కేశనకుర్రు]] గ్రామంలో జన్మించాడు. [[నర్సాపురం]]లో పాఠశాల విద్యను చదివి పట్టభద్రులయ్యాడు. [[మద్రాసు]], [[హైదరాబాద్]] నగరాలలోని పత్రికలలో కొంతకాలం పనిచేశాడు. [[ఆంధ్రప్రభ]] దినపత్రిక విజయవాడలో ఛీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేశాడు. శ్రీశ్రీ ఆవిష్కరించిన కవితా మార్గంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. |
||
== అవార్డులు == |
|||
"స్వప్న లిపి" పేరుతో వెలువరించిన ఇతని కవితా సంకలనానికి [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు|కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం]] లభించింది. |
"స్వప్న లిపి" పేరుతో వెలువరించిన ఇతని కవితా సంకలనానికి [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు|కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం]] లభించింది. |
||
== మరణం == |
|||
వీరు 1998 లో 25 డిసెంబరు తేదీన పరమపదించాడు. |
వీరు 1998 లో 25 డిసెంబరు తేదీన పరమపదించాడు. |
||
01:48, 20 సెప్టెంబరు 2020 నాటి కూర్పు
పెనుమర్తి విశ్వనాథశాస్త్రి టూకీగా పి. వి. శాస్త్రి (2 మే, 1929 - 25 డిసెంబరు, 1998) తెలుగు వచన కవి. ఇతను అజంతా అనే కలం పేరుతో ప్రసిద్ధి చెందాడు.[1]
జీవిత విషయాలు
ఇతను పశ్చిమ గోదావరి జిల్లా కేశనకుర్రు గ్రామంలో జన్మించాడు. నర్సాపురంలో పాఠశాల విద్యను చదివి పట్టభద్రులయ్యాడు. మద్రాసు, హైదరాబాద్ నగరాలలోని పత్రికలలో కొంతకాలం పనిచేశాడు. ఆంధ్రప్రభ దినపత్రిక విజయవాడలో ఛీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేశాడు. శ్రీశ్రీ ఆవిష్కరించిన కవితా మార్గంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాడు.
అవార్డులు
"స్వప్న లిపి" పేరుతో వెలువరించిన ఇతని కవితా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
మరణం
వీరు 1998 లో 25 డిసెంబరు తేదీన పరమపదించాడు.
మూలాలు
- ↑ అజంతా, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీలు: 7-8.