సత్యాత్మ తీర్థ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 19: పంక్తి 19:


==జీవిత విశేషాలు==
==జీవిత విశేషాలు==
సత్యాత్మ తీర్థ మహాస్వామివారు [[ముంబై]] మహా నగరంలో 1973 మార్చి 8న జన్మించారు. తల్లిదండ్రులు సర్వజ్ఞాచార్య అని పేరుపెట్టారు. ఇక్కడ గుత్తల్ వారిది వైదికాచార కుటుంబం. అతని తల్లిదండ్రులు గుత్తల్ రంగచార్యూలు, కే. ఎస్. రుఖ్మాబాయి. [[ఉత్తరాది మఠము|ఉత్తరాది మఠం]] 41వ పీఠాధిపతి అయిన శ్రీ [[సత్యప్రమోద తీర్థ]] వారు వారి తాతగారు.<ref>{{cite book|title = A History of the Dvaita School of Vedānta and Its Literature, Vol 1. 3rd Edition|first = B. N. Krishnamurti| last = Sharma| publisher=Motilal Banarsidass (2008 Reprint) |isbn = 978-81-208-1575-9| year= 2000 |page=198}}</ref>
సత్యాత్మ తీర్థ మహాస్వామివారు [[ముంబై]] మహా నగరంలో 1973 మార్చి 8న [[దేశస్థ బ్రాహ్మణ]] కుటుంబంలొ జన్మించారు. తల్లిదండ్రులు సర్వజ్ఞాచార్య అని పేరుపెట్టారు. ఇక్కడ గుత్తల్ వారిది వైదికాచార కుటుంబం. అతని తల్లిదండ్రులు గుత్తల్ రంగచార్యూలు, కే. ఎస్. రుఖ్మాబాయి. [[ఉత్తరాది మఠము|ఉత్తరాది మఠం]] 41వ పీఠాధిపతి అయిన శ్రీ [[సత్యప్రమోద తీర్థ]] వారు వారి తాతగారు.<ref>{{cite book|title = A History of the Dvaita School of Vedānta and Its Literature, Vol 1. 3rd Edition|first = B. N. Krishnamurti| last = Sharma| publisher=Motilal Banarsidass (2008 Reprint) |isbn = 978-81-208-1575-9| year= 2000 |page=198}}</ref>


స్వామివారు చిన్నప్పటి నుండే భక్తిభావాలను ప్రదర్శించేవారు. వేదాధ్యయనం తండ్రిగారి వద్ద ప్రారంభించి, తరువాతి కాలంలో [[ఉత్తరాది మఠము|ఉత్తరాది మఠం]] 41వ పీఠాధిపతి
స్వామివారు చిన్నప్పటి నుండే భక్తిభావాలను ప్రదర్శించేవారు. వేదాధ్యయనం తండ్రిగారి వద్ద ప్రారంభించి, తరువాతి కాలంలో [[ఉత్తరాది మఠము|ఉత్తరాది మఠం]] 41వ పీఠాధిపతి

07:02, 16 డిసెంబరు 2020 నాటి కూర్పు

శ్రీ శ్రీ ೧೦೦೮ శ్రీ సత్యాత్మ తీర్థ శ్రీపాదులవారు
జననంగుత్తల్ సర్వజ్ఞాచార్య
(1973-03-08) 1973 మార్చి 8 (వయసు 51)
ముంబై, భారత దేశం)
బిరుదులు/గౌరవాలుఅభినవ రాఘోత్తమ
స్థాపించిన సంస్థవిశ్వ మధ్వ మహా పరిషత్
క్రమమువేదాంతము (ఉత్తరాది మఠం)
గురువుశ్రీ సత్యప్రమోద తీర్థ
తత్వంద్వైత వేదాంతం

సత్యాత్మ తీర్థ శ్రీపాదులవారు (జననం 8 మార్చి 1973) (బాల్యనామం:గుట్టల్ సర్వజ్ఞాచార్య), ఉత్తరాది మఠానికి 42వ పీఠాధిపతి.[1][2]

జీవిత విశేషాలు

సత్యాత్మ తీర్థ మహాస్వామివారు ముంబై మహా నగరంలో 1973 మార్చి 8న దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలొ జన్మించారు. తల్లిదండ్రులు సర్వజ్ఞాచార్య అని పేరుపెట్టారు. ఇక్కడ గుత్తల్ వారిది వైదికాచార కుటుంబం. అతని తల్లిదండ్రులు గుత్తల్ రంగచార్యూలు, కే. ఎస్. రుఖ్మాబాయి. ఉత్తరాది మఠం 41వ పీఠాధిపతి అయిన శ్రీ సత్యప్రమోద తీర్థ వారు వారి తాతగారు.[3]

స్వామివారు చిన్నప్పటి నుండే భక్తిభావాలను ప్రదర్శించేవారు. వేదాధ్యయనం తండ్రిగారి వద్ద ప్రారంభించి, తరువాతి కాలంలో ఉత్తరాది మఠం 41వ పీఠాధిపతి మరియు తాతగారు అయిన శ్రీ సత్యప్రమోద తీర్థ మహాస్వామివారి వద్ద సంస్కృతాంధ్రాల్ని నేర్చుకున్నాడు. చిన్నతనంలోనే సంస్కృతంలో మంచి ప్రావీణ్యం గడించి విద్వాంసుల మన్ననలు పొందారు.సంహితా, బ్రాహ్మణ, ఆరణ్యకంలను అభ్యసించి వేద పరీక్షలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యాడు. ఇతను ఏకసంథాగ్రాహి.[4]

సన్యాసం

సర్వజ్ఞాచార్య 23 వ ఏట సన్యాసి అయ్యారు. ఆయన నేరుగా బ్రహ్మాచార్య ఆశ్రమాన్ని స్వీకరించారు. ఆయన బ్రహ్మచర్యం ఉత్తరాది మఠం 14వ పీఠాధిపతి అయిన శ్రీ రఘుతమ తీర్థ వారి బ్రుందవన్ వద్ద శ్రీ సత్యప్రమోద తీర్థ స్వామీజీ సమక్షంలో 1996 ఏప్రిల్ 24న స్వీకరించారు. అప్పుడే ఆయన పేరు సత్యాత్మ తీర్థ అని మార్చారు.[5]

సామాజిక బాధ్యత

ఉత్తరాది మఠంతో, శ్రీ సత్యాత్మ తీర్థ, నీటి పెంపకం మరియు నిర్వహణ నిపుణులను ప్రోత్సహించారు, భారతదేశపు 'వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా' మరియు రామోన్ మాగ్సేసే అవార్డు గ్రహీత అయిన రాజేంద్ర సింగ్ వారిని నీటి సంరక్షణ మరియు ఇతర అంశాలపై ఉపన్యాసాలు ఇవ్వడానికి ప్రేరేపించారు. ఉత్తరాది మఠం మరియు విశ్వ మధ్వ మహా పరిషత్ సంయుక్త పనుల ద్వారా, ప్రతి సంవత్సరం రూ .5.00 లక్షలకు (సుమారు US $ 10,000) అవసరమైన విద్యార్థులకు సహాయం చేయడంలో ఆయన ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.

వరద బాధితులకు సాయం

అతను 2009 వరదలలో బళ్లారి, బీజాపూర్, రాయ్‌చూర్ మరియు బాగల్‌కోట్ జిల్లాల వరద బాధితులకు సహాయక సామగ్రిని సరఫరా చేశాడు మరియు వరదలో ఇళ్ళు కోల్పోయిన వారికి 100 తక్కువ ఖర్చుతో కూడిన గృహాలను నిర్మించడానికి చర్యలు తీసుకున్నాడు. గ్రామం యొక్క సమగ్ర అభివృద్ధి కోసం కర్ణాటకలోని రాచూర్ లోని ఒక గ్రామీణ గ్రామాన్ని కూడా ఆయన దత్తత తీసుకున్నారు. అతను ఆధునిక సమాజంలో మత 'మఠం' పాత్రను పునర్నిర్వచించటానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం, కాబట్టి ప్రస్తుత సమాజం 'మఠం' ఆధునిక సమాజంలోని చెడులను వదిలించుకోవడానికి ప్రయత్నించాలి.

ఫౌండేషన్

ఆయనకు హిందూ మతం పై అపారమైన జ్ఞానం ఉన్నందున ఆయన అందరిచే గౌరవింపబడ్డారు. ఆయన అధ్వర్యంలొ ఉత్తరాది మఠం బలమైన సంస్థగా ఎదిగింది. ఆయన హిందూ మతం ఉన్నతి మరియు ప్రజల క్షేమము కోసం విశ్వ మధ్వ మహా పరిషద్ అనే సంస్థను స్థాపించాడు.[6] ఆయన విశ్వ మధ్వ మహా పరిషద్ ద్వార అనేక మంచి పనులు చేస్తున్నారు.

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. Sharma, B. N. Krishnamurti (2000). A History of the Dvaita School of Vedānta and Its Literature, Vol 1. 3rd Edition. Motilal Banarsidass (2008 Reprint). p. 650. ISBN 978-81-208-1575-9.
  2. Naqvī, Ṣādiq; Rao, V. Kishan (2005). A Thousand Laurels--Dr. Sadiq Naqvi: Studies on Medieval India with Special Reference to Deccan, Volume 2. Department of Ancient Indian History, Culture & Archaeology, Osmania University. p. 780.
  3. Sharma, B. N. Krishnamurti (2000). A History of the Dvaita School of Vedānta and Its Literature, Vol 1. 3rd Edition. Motilal Banarsidass (2008 Reprint). p. 198. ISBN 978-81-208-1575-9.
  4. Math, Shri Uttaradi. "Shri Satyatma Tirta". Shri Uttaradi Math. uttaradimath.org. Archived from the original on 8 ఆగస్టు 2012. Retrieved 5 September 2012.
  5. Vadiraj Raghawendracharya Panchamukhi (2002). Kāvyakusumastabakaḥ. Rāṣṭrīyasaṃskr̥tavidyāpīṭhaṃ, Tirupati.
  6. Radhavallabh Tripathi (2012). Ṣaṣṭyabdasaṃskr̥tam: India. Rashtriya Sanskrit Sansthan. p. 204. ISBN 978-81-246-0629-2. VISHVA MADHWA MAHA PARISHAT, BANGALORE Founded by pontiff of Sri Uttaradi Mutt, Sri Satyatmathirta Swamiji

బయటి లింకులు