కొత్త సత్యనారాయణ చౌదరి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 45: పంక్తి 45:
"కళాప్రపూర్ణులు"
"కళాప్రపూర్ణులు"
(రచన: '''కొమ్మనేని వెంకట రామయ్య)'''
(రచన: '''కొమ్మనేని వెంకట రామయ్య)'''
ఉభయ భాషా పండితులుగా, ఉపాధ్యాయులుగా, విమర్శకులుగా, సాహితీవేత్తలుగా, సరస హృదయులుగా, కళాప్రపూర్ణులుగా,కవి పండిత లోకానికి కాదర్శప్రాయులుగా , భాషా పోషకులుగా ప్రశస్తిగాంచిన సత్యనారాయణ చౌదరి గారికి జోహారులు.వీరు బాల్యమాది విద్యావ్యాసంగమున సంపాదించిన సాహిత్యంసజ్జన సమ్మాన్యము సూరి జనస్తుత్యమునైనది. వీరు వైదిక వాఙ్మయమును తొలుత రచించి ధర్మశాస్త్రాల మర్మమెలయించిరి . వివిధ నీతి కధాసారాల వెలార్చి విమర్శకాగ్రేసరులగుటయే గాక తమ దైవభక్తిని , గురుభక్తిని ,దేశభక్తిని ,ప్రకటించుకొని మహాకవీంద్రులైరి. సత్యనారాయణ గారి వచన రచనా విధానము అనుసర ణీయము, ఆదర్శప్రాయమునైనది. అలతియలంతి వాక్యాలతో కధాగమనము సాగించుటలో వీరి భాషాపటిమ యాంధ్రినలంకరింపచేసినది.సరళము , సరసము , శయ్యా సౌలభ్యముగల వచన రచన సాగించిన కవులలో ప్రధమ శ్రేణికి చెందినవారు. గద్యంకవీనాం నికషం వదన్తి అనునాశయమునుప్రధానాంశముగ నేర్పరచుకొనియే ముమ్మొదట గద్యరచనమునే సాగించిరి. అనువాదాలతో అర్ధౌచితిని భావ గాంభీర్యమును పొందుపరచుకొని యందముగావీరిరచనకొనసాగినది. పఠనాసక్తి విమర్శనాశక్తి విస్తరిల్లిన యనంత్రము పద్యరచన ప్రారంభించిరి.వీరు పురాణాంశాలలోని వింతలను, విశేషాలను వివరించి తమ భావాల వెల్లడించుటలో నొకింతేని సంశయం పడని విద్వన్నణులై, ఆయాకాలమందలి ధర్మాలలోని మర్మాల పరిశీలించిన పండిత ప్రకాండులై, పద్య కవితారీతుల నాంధ్రలోకానికందించిన కవివరేణ్యులై, కళాప్రపూర్ణులై, సత్కీర్తి నార్జించుకొనిరి. నిరంకుశాఃకవయః అను సూక్తి లోని సూనృతమును గ్రహించి భారత రామాయణాదు లంగలకధాంశాల గైకొని విషయ పరిశీలన మొనర్చి విజ్ణలోకానికే కనువిప్పు కలిగించిరి. విమర్శనము సైతము వితండ వాదమునకు పోక సశాస్త్రీయముగ సహేతుకముగా జరిపించిరి . ఇక వీరిరచనా విశేషాల కొలదిగ మాత్రమేపరిశీలించుదుము.కలిపురాణములోదుర్యోధనునిదొరతనమునువర్ణించుచు , "ఈకతలన్నీవాస్తములేయని యెంచగ వచ్చు ద్రొల్లియాయాకవులెందరో తమ మహాకృతులందు వచించువానినే వ్రాసి చూపితిని గాని మదీయ కవిత్వ కల్పనా పాకము గాదు" , అని తమ కవితారీతులకు గల కారణాల వెల్లడించి కల్పనలలో యదార్ఠము లోపించినదని వక్కాణించిరి. మరియు "కవియగువాడు దాస్యమును కర్మము కాలి కవిత్వధోరణిన్ భువి వెలయింప జ్రొచ్చిన పూర్వ విశేషముతోడి పక్షపాత విధము లెస్సగా బొరయు, దానిని భారతగాధ సాక్ష్యమేయవును" , అని కవిపక్షపాతము వహించిన కలుగు దోషమును నిరూఊపించిరి . మరొకచోట "ఆవేశములేక ధర్మము వివేచన సేసిన నిగ్గు తేలెదిన్," అని లోకమునే నిగ్గు తేల్చవలసినదిగా నుగ్గడించిరి . ఇట్లే వేరొక వర్ణనమున , "ఎదోగికురించి పూతలు సమున్నత ధోరణి బూయుచుండు, నాయా కధలిట్టి వానికనయంబును బ్రాత్రములై వెలింగెడిన్,"అని తమ సునుశిత సువిశాల ధోరణిని సువ్యక్తమొనర్చిరి.ఒకచో భీక్ష్ముని కధను వర్ణించుచు , "కుమారిలభట్టు దొట్టివిఖ్యాతుల శాస్త్రవేత్తలు ప్రకాశము సేసి సకారణంగా నీతని నీతినెన్నరిది యీప్రజబుధ్ధినెఋంగ దేలొకో," అని పెద్దలు శాస్త్రవేత్తలగు వారి నుదాహరించిగాధల లోని గకావికలకు చీకాకు చెందిరి.ఇంకొకచో క్షేత్ర బీజాల విభిన్న మార్గపు పోకడల దలంచి , "పురాణగాధలన్ యోజన చేసి చూడవలె నోరిమి దీక్షయు బూని నెవ్వడేన్ ," అని యనూచానముగా వ్యాప్తమగు గాధల యెడ నుండవలసిన దీక్షను సూక్ష్మబుధ్ధిని విశద పరచిరి . ఒకచో వ్యాస సుతుల లోని విభేదమును చర్చించుచు , "ఇట్లే సరిపెట్టుకొంచు కధ లెన్నియో గాసట బీసటయ్యెడిన్," అని ఏ చోటున కాచోట సమన్వయించుకొని కాలమును కాపురుషులను సరిదిద్దుకొని పోవువారిని గూర్చిన సమాచారాల సన్నిహిత పరచిరి.వ్యాసుని ఘట్టాలను వర్ణించుచు , " ఈ విధమున వ్యాసమౌని యవివేకము సూపి యధర్మ కార్యమయ్యదనువ జేసె,వీడొక మహాత్ముడె వేద విభాగకర్తయే, " అని దిటవుగా చెప్పగలట్టి కవులెందరుందురో విజ్ణులూహించుకొందురు గాక?భారత ప్రశస్తి నొనర్చుచు , జయ శబ్ద నిర్వచన మొనర్చి అనల్ప కల్పనలు భారతాన చేరినవనియు యదార్ధ దృష్టి ప్రాకృత లోకాని కవసర మనియు ప్రబోధించిరి. వీరాస్తిక్య పరిజ్ఞానము కలవారేగాని మూఢముగ
ఉభయ భాషా పండితులుగా, ఉపాధ్యాయులుగా, విమర్శకులుగా, సాహితీవేత్తలుగా, సరస హృదయులుగా, కళాప్రపూర్ణులుగా,
విశ్వసించువారు కాదు. తమ భక్తిప్రపత్తుల నభివ్యక్త మొనర్చు కొనుచు , మ్రొక్కుబడి, మాస్వామి, వంటి గ్రంధ రాజాలను రచించిరి. సత్య నిరతిలో నిశ్చలాంతరంగాన నిరంతరం పరమాత్ముని ధ్యానింఛూటయే వీరి ప్రధానాశయం. అట్టి తలంపులున్నందున సూక్తులనుద్ధరించి సుకృతులుగా గణ్యత గాంచిరి .
కవి పండిత లోకానికి కాదర్శప్రాయులుగా , భాషా పోషకులుగా ప్రశస్తిగాంచిన సత్యనారాయణ చౌదరి గారికి జోహారులు.
రామాయణ రహస్యాలలో , "ప్రత్యంశము సమగ్రంగా పరిశీలించి మంచి సెబ్బరలు నిర్ణయించి మేలుగ్రహింపవలె," నని చాటిచెప్పిరేగాని ,స్తోత్రపాఠకుల వెంట వేసుకొని కల్పనా గరిమకు లొంగిపోలేదు. ఆర్ష కవులపై ధ్వజమెత్తి, గ్రంధాలగల పాఠాంతరాలకు, వ్యాఖ్యాతల నిర్ణయాలకు , ప్రచారకుల ప్రాబల్యానికి , గల విభేదములను చూపించి విజ్ఞులనిపించుకొన గలిగిరి. వంతలుపాడు వారిని భజగోవింద రాయిళ్ళను చెంత చేరనీయక ఆత్మశక్తి వలన నందరిని ఆకర్షించి యభిప్రాయాలను గ్రంధాల రూపాన రూపొందించిరి.ఇంకను కవిరాజు కళాఖండాలలోని సాహిత్యమును , సాంఘిక దృష్టిని విశద పరచిరి . వీరి విమర్శనమునకు నిస్వార్ధమునకిది నిదర్శనమే కాగలదు . భారత రామాయణాలు పవిత్ర భారతావనిలోపరమార్ధ సాధనాలుగా భావించి నిత్య పఠనం మాత్రమే చేయుచుండు వారికి వీరి గ్రంధాలు గొడ్డలిపెట్టువంటివి కావచ్చు. కాని సువిశాల దృక్పధంతో చారిత్రక విషయాలను సమీక్షించు వారికి , సారస్వత పరిశోధన మొనర్చు వారికి ప్రోత్సాహకములు , ప్రకృష్ట ప్రభోదకములు కాగలవు. భావ విప్లవాలతో వర్ధిల్లు లోకము యదార్ధానికై కృషి సల్పి భవ్య భారతమును నవ్యమొనర్చుకొందురు గాక?
వీరు బాల్యమాది విద్యావ్యాసంగమున సంపాదించిన సాహిత్యం సజ్జన సమ్మాన్యము సూరి జన
'''పండిత శ్రీ కొత్త సత్యనారాయణ చౌదరి రచన :ఆచార్యయార్లగడ్డబాలగంగాధరరావు '''
స్తుత్యమునైనది. వీరు వైదిక వాఙ్మయమును తొలుత రచించి ధర్మశాస్త్రాల మర్మమెలయించిరి .
వివిధ నీతి కధాసారాల వెలార్చి విమర్శకాగ్రేసరులగుటయే గాక తమ దైవభక్తిని , గురుభక్తిని ,దేశభక్తిని ,
ప్రకటించుకొని మహాకవీంద్రులైరి. సత్యనారాయణ గారి వచన రచనా విధానము అనుసర ణీయము, ఆదర్శప్రాయమునైనది. అలతి
యలంతి వాక్యాలతో కధాగమనము సాగించుటలో వీరి భాషాపటిమ యాంధ్రినలంకరింపచేసినది.
సరళము , సరసము , శయ్యా సౌలభ్యముగల వచన రచన సాగించిన కవులలో ప్రధమ శ్రేణికి చెందినవారు.
గద్యంకవీనాం నికషం వదన్తి అనునాశయమును ప్రధానాంశముగ నేర్పరచుకొనియే ముమ్మొదట గద్య
రచనమునే సాగించిరి. అనువాదాలతో అర్ధౌచితిని భావ గాంభీర్యమును పొందుపరచుకొని యందముగా
వీరి రచన కొనసాగినది. పఠనాసక్తి విమర్శనాశక్తి విస్తరిల్లిన యనంత్రము పద్యరచన ప్రారంభించిరి.
వీరు పురాణాంశాలలోని వింతలను, విశేషాలను వివరించి తమ భావాల వెల్లడించుటలో నొకింతేని
సంశయం పడని విద్వన్నణులై, ఆయాకాలమందలి ధర్మాలలోని మర్మాల పరిశీలించిన పండిత
ప్రకాండులై, పద్య కవితారీతుల నాంధ్రలోకానికందించిన కవివరేణ్యులై, కళాప్రపూర్ణులై, సత్కీర్తి
నార్జించుకొనిరి. నిరంకుశాఃకవయః అను సూక్తి లోని సూనృతమును గ్రహించి భారత రామాయణాదు లంగల
కధాంశాల గైకొని విషయ పరిశీలన మొనర్చి విజ్ణలోకానికే కనువిప్పు కలిగించిరి. విమర్శనము సైతము
వితండ వాదమునకు పోక సశాస్త్రీయముగ సహేతుకముగా జరిపించిరి .
ఇక వీరిరచనా విశేషాల కొలదిగ మాత్రమే పరిశీలించుదుము.
కలిపురాణములో దుర్యోధనుని దొరతనమును వర్ణించుచు , "ఈ కతలన్నీ వాస్తములేయని యెంచగ వచ్చు
ద్రొల్లియాయాకవులెందరో తమ మహాకృతులందు వచించువానినే వ్రాసి చూపితిని గాని మదీయ కవిత్వ
కల్పనా పాకము గాదు" , అని తమ కవితారీతులకు గల కారణాల వెల్లడించి కల్పనలలో యదార్ఠము
లోపించినదని వక్కాణించిరి. మరియు "కవియగువాడు దాస్యమును కర్మము కాలి కవిత్వధోరణిన్ భువి
వెలయింప జ్రొచ్చిన పూర్వ విశేషముతోడి పక్షపాత విధము లెస్సగా బొరయు, దానిని భారతగాధ సాక్ష్యమే
యవును" , అని కవిపక్షపాతము వహించిన కలుగు దోషమును నిరూఊపించిరి . మరొకచోట "ఆవేశము
లేక ధర్మము వివేచన సేసిన నిగ్గు తేలెదిన్," అని లోకమునే నిగ్గు తేల్చవలసినదిగా నుగ్గడించిరి .
ఇట్లే వేరొక వర్ణనమున , "ఎదోగికురించి పూతలు సమున్నత ధోరణి బూయుచుండు, నాయా కధలిట్టి
వానికనయంబును బ్రాత్రములై వెలింగెడిన్,"అని తమ సునుశిత సువిశాల ధోరణిని సువ్యక్తమొనర్చిరి.
ఒకచో భీక్ష్ముని కధను వర్ణించుచు , "కుమారిలభట్టు దొట్టివిఖ్యాతుల శాస్త్రవేత్తలు ప్రకాశము సేసి
సకారణంగా నీతని నీతినెన్నరిది యీప్రజబుధ్ధినెఋంగ దేలొకో," అని పెద్దలు శాస్త్రవేత్తలగు వారి నుదాహరించి
గాధల లోని గకావికలకు చీకాకు చెందిరి.ఇంకొకచో క్షేత్ర బీజాల విభిన్న మార్గపు పోకడల దలంచి , "పురాణ
గాధలన్ యోజన చేసి చూడవలె నోరిమి దీక్షయు బూని నెవ్వడేన్ ," అని యనూచానముగా వ్యాప్తమగు
గాధల యెడ నుండవలసిన దీక్షను సూక్ష్మబుధ్ధిని విశద పరచిరి . ఒకచో వ్యాస సుతుల లోని విభేదమును
చర్చించుచు , "ఇట్లే సరిపెట్టుకొంచు కధ లెన్నియో గాసట బీసటయ్యెడిన్," అని ఏ చోటున కాచోట సమన్వ
యించుకొని కాలమును కాపురుషులను సరిదిద్దుకొని పోవువారిని గూర్చిన సమాచారాల సన్నిహిత పరచిరి.
వ్యాసుని ఘట్టాలను వర్ణించుచు , " ఈ విధమున వ్యాసమౌని యవివేకము సూపి యధర్మ కార్యమయ్యదనువ
జేసె,వీడొక మహాత్ముడె వేద విభాగకర్తయే, " అని దిటవుగా చెప్పగలట్టి కవులెందరుందురో విజ్ణులూహించు
కొందురు గాక?
భారత ప్రశస్తి నొనర్చుచు , జయ శబ్ద నిర్వచన మొనర్చి అనల్ప కల్పనలు భారతాన చేరినవనియు
యదార్ధ దృష్టి ప్రాకృత లోకాని కవసర మనియు ప్రబోధించిరి. వీరాస్తిక్య పరిజ్ఞానము కలవారేగాని మూఢముగ
విశ్వసించువారు కాదు. తమ భక్తిప్రపత్తుల నభివ్యక్త మొనర్చు కొనుచు , మ్రొక్కుబడి, మాస్వామి, వంటి
గ్రంధ రాజాలను రచించిరి. సత్య నిరతిలో నిశ్చలాంతరంగాన నిరంతరం పరమాత్ముని ధ్యానింఛూటయే వీరి
ప్రధానాశయం. అట్టి తలంపులున్నందున సూక్తులనుద్ధరించి సుకృతులుగా గణ్యత గాంచిరి .
రామాయణ రహస్యాలలో , "ప్రత్యంశము సమగ్రంగా పరిశీలించి మంచి సెబ్బరలు నిర్ణయించి మేలు
గ్రహింపవలె," నని చాటిచెప్పిరేగాని ,స్తోత్రపాఠకుల వెంట వేసుకొని కల్పనా గరిమకు లొంగిపోలేదు. ఆర్ష
కవులపై ధ్వజమెత్తి, గ్రంధాలగల పాఠాంతరాలకు, వ్యాఖ్యాతల నిర్ణయాలకు , ప్రచారకుల ప్రాబల్యానికి ,
గల విభేదములను చూపించి విజ్ఞులనిపించుకొన గలిగిరి. వంతలుపాడు వారిని భజగోవింద రాయిళ్ళను
చెంత చేరనీయక ఆత్మశక్తి వలన నందరిని ఆకర్షించి యభిప్రాయాలను గ్రంధాల రూపాన రూపొందించిరి.
ఇంకను కవిరాజు కళాఖండాలలోని సాహిత్యమును , సాంఘిక దృష్టిని విశద పరచిరి . వీరి
విమర్శనమునకు నిస్వార్ధమునకిది నిదర్శనమే కాగలదు . భారత రామాయణాలు పవిత్ర భారతావనిలో
పరమార్ధ సాధనాలుగా భావించి నిత్య పఠనం మాత్రమే చేయుచుండు వారికి వీరి గ్రంధాలు గొడ్డలిపెట్టు
వంటివి కావచ్చు. కాని సువిశాల దృక్పధంతో చారిత్రక విషయాలను సమీక్షించు వారికి , సారస్వత
పరిశోధన మొనర్చు వారికి ప్రోత్సాహకములు , ప్రకృష్ట ప్రభోదకములు కాగలవు. భావ విప్లవాలతో
వర్ధిల్లు లోకము యదార్ధానికై కృషి సల్పి భవ్య భారతమును నవ్యమొనర్చుకొందురు గాక?
'''పండిత శ్రీ కొత్త సత్యనారాయణ చౌదరి రచన : ఆచార్య యార్లగడ్డ బాల గంగాధర రావు '''
తెలుగు చదువుల మాగాణం లో ఎందరో మహానుభావులు . ఆధునికాంధ్ర సరస్వతిని తమ అమూల్య రచనలతో కైనేసిన విద్వద్విమర్శక మండలిలో ముఖ్యులు పండిత శ్రీ కొత్త సత్యనారాయణ దేశికులు. సాహితి సమారాధకులుగా , సాహితీరంగంలో వారు మెట్టని చోటు , పట్టని ప్రక్రియ లేదు . '''కవిగా ,పండితుడుగా,''''''నాటక కర్తలుగా ,కధకులుగా , సరస విమర్శకులుగా , సాహిత్యాభిలాషులందరకూ''' చిరపరిచితులు .అన్నింటికంటె మిన్న '''దేశికులుగా వారెందరికో విద్యాదానం చేసిన మహానుభావులు''' .ఉపాధ్యాయ పండిత పండిత పరిషత్తుకు కార్యదర్శిగా ,ఉపాద్యక్షులుగా , స్వసంఘానికి వారు చేసిన సేవ ఎంతో అమూల్యమైనది.
తెలుగు చదువుల మాగాణం లో ఎందరో మహానుభావులు . ఆధునికాంధ్ర సరస్వతిని తమ అమూల్య రచనలతో కైనేసిన విద్వద్విమర్శక మండలిలో ముఖ్యులు పండిత శ్రీ కొత్త సత్యనారాయణ దేశికులు. సాహితి సమారాధకులుగా , సాహితీరంగంలో వారు మెట్టని చోటు , పట్టని ప్రక్రియ లేదు . '''కవిగా ,పండితుడుగా,''''''నాటక కర్తలుగా ,కధకులుగా , సరస విమర్శకులుగా , సాహిత్యాభిలాషులందరకూ''' చిరపరిచితులు .అన్నింటికంటె మిన్న '''దేశికులుగా వారెందరికో విద్యాదానం చేసిన మహానుభావులు''' .ఉపాధ్యాయ పండిత పండిత పరిషత్తుకు కార్యదర్శిగా ,ఉపాద్యక్షులుగా , స్వసంఘానికి వారు చేసిన సేవ ఎంతో అమూల్యమైనది.
అటు జాతీయోద్యమానికి ఇటు సాహిత్యోద్యమానికి ఆటపట్టయిన గుంటూరు మండలం వీరిది. 1907 డిసెంబరు 31న వీరు తెనాలి తాలూక అమృతలూరులో,శ్రిమతి రాజరత్నమ్మ , బుచ్చయ్య చౌదరి గార్ల నోముల పంట గా జన్మించారు . ప్రాధమిక విద్యాభ్యాసానంతరం , స్వగ్రామం లోని సంస్కృత పాఠశాలలో కంభంపాటి స్వామినాధ శాస్త్రి పర్యవేక్షణలో చదివి ప్రవేశ పరీక్ష పూర్తి గావించారు . ఆపిమ్మట చిట్టిగూదూరు నారసింహ సంస్కృత కళాశాలలో నాలుగేండ్లు గురుకుల వాసం గావించి , 1929 లో ఉభయ భాషాప్రవీణ పూర్తి చేసి అటు జన్మ వంశానికి , ఇటు విద్యావంశానికి వన్నెచిన్నెలు చేకూర్చి ఉభయ వంశ దీపకులుగా ప్రశస్తి గాంచారు.పండిత పట్టం పొందినది మొదలు , పి.బి.ఎన్. కళాశాలలో తెలుగు పండితులుగా పదవీ విరమణ చేసే వరకూ , దాదాపు నాలుగు దశాబ్దాలు అధ్యాపక వృత్తి నెరపి , ఎందరందరో శిష్యులకు తమ విద్యావిజ్ఞానాలను పంచిపెట్టిన మహామనీషి శ్రీ కొత్త సత్యనారాయణ చౌదరి.
అటు జాతీయోద్యమానికి ఇటు సాహిత్యోద్యమానికి ఆటపట్టయిన గుంటూరు మండలం వీరిది. 1907 డిసెంబరు 31న వీరు తెనాలి తాలూక అమృతలూరులో,శ్రిమతి రాజరత్నమ్మ , బుచ్చయ్య చౌదరి గార్ల నోముల పంట గా జన్మించారు . ప్రాధమిక విద్యాభ్యాసానంతరం , స్వగ్రామం లోని సంస్కృత పాఠశాలలో కంభంపాటి స్వామినాధ శాస్త్రి పర్యవేక్షణలో చదివి ప్రవేశ పరీక్ష పూర్తి గావించారు . ఆపిమ్మట చిట్టిగూదూరు నారసింహ సంస్కృత కళాశాలలో నాలుగేండ్లు గురుకుల వాసం గావించి , 1929 లో ఉభయ భాషాప్రవీణ పూర్తి చేసి అటు జన్మ వంశానికి , ఇటు విద్యావంశానికి వన్నెచిన్నెలు చేకూర్చి ఉభయ వంశ దీపకులుగా ప్రశస్తి గాంచారు.పండిత పట్టం పొందినది మొదలు , పి.బి.ఎన్. కళాశాలలో తెలుగు పండితులుగా పదవీ విరమణ చేసే వరకూ , దాదాపు నాలుగు దశాబ్దాలు అధ్యాపక వృత్తి నెరపి , ఎందరందరో శిష్యులకు తమ విద్యావిజ్ఞానాలను పంచిపెట్టిన మహామనీషి శ్రీ కొత్త సత్యనారాయణ చౌదరి.

17:05, 4 జూన్ 2008 నాటి కూర్పు

కొత్త సత్యనారాయణ చౌదరి (1907 - 1974) ప్రముఖ సాహితీ విమర్శకుడు, పండిత కవి మరియు ఉభయ భాషా ప్రవీణుడు.

జీవిత చరిత్ర

చౌదరి గుంటూరు జిల్లా తెనాలి తాలూకా అమృతలూరు గ్రామంలో బుచ్చయ్య చౌదరి మరియు రాజరత్నమ్మ దంపతులకు డిసెంబరు 31, 1907 సంవత్సరంలో జన్మించాడు. ఇతడు ప్రాధమిక విద్య అమృతలూరు సంస్కృత పాఠశాలలో గావించాడు. అక్కడ భాషా ప్రవీణ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులై, చిట్టిగూడూరులోని నరసింహ సంస్కృత కళాశాలలో చేరి 1929లో ఉభయ భాషా ప్రవీణ పట్టా ప్రథమ శ్రేణిలో పొందినాడు. శ్రిమత్తిరుమల గుదిమెళ్ళ వరదాచారి, దువ్వూరి వెంకటరమణ శాస్త్రి ఇతడి గురువులు. కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి సాంగత్యంలో ఇతడి లోని సంఘ సంస్కరణ భావాలు బలపడ్డాయి. ఇతడు నిడుబ్రోలు ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా, అనంతరం పాములపాటి బుచ్చినాయుడు కళాశాలలో తెలుగు ఉపన్యాసకులుగా ఉద్యోగం చేస్తూ రచనా వ్యాసంగం కొనసాగించాడు. 1930 లోనే భాషా పోషక గ్రంథ మండలి స్థాపించి దాని ద్వారా తన రచనలను ప్రకటించడం ప్రారంబించాడు. ఇతడి విమర్శక రచనలు జనసామాన్యంలోనే కాక, సాహితీలోకంలో సంచలనం సృష్టించాయి. తొలుత తెలుగు విద్యార్ధి మాసపత్రిక లోను, తదుపరి 1961 జూన్ నుంచి భారతి మాసపత్రికలో కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయకల్ప వృక్షం పై విమర్శల పరంపర కొనసాగించాడు. తదనంతరం కల్పవృక్ష ఖండనం గా ప్రచురించాడు. ఆంధ్ర విశ్వకళా పరిషత్తు ఇతడిని 1974లో కళా ప్రపూర్ణ పురస్కారంతో సన్మానించింది. పొన్నూరు, నిడుబ్రోలు పట్టణ ప్రజలు గజారోహణ సత్కారం చేశారు. ఇతడికి ఆరుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఆదర్శ ఉపాధ్యాయులు, ఉత్తమ పండితులు, ఉదాత్త విమర్శకులు అయిన ఇతడు డిసెంబరు 15, 1974 సంవత్సరంలో పరమపదించాడు.

  సూచన:  ఈయన ఫొటొను అప్లోడు చేశాను..(బొమ్మలలో ఉంది) చూదగలరు.. ఫొటో ను యిక్కడకు చేర్చగలరు...
           కొత్త  సత్యనారాయణ  చౌదరి గారి రచనలు'            మొత్తము రచనలు: 71 ముద్రితములు; 47 (1974)

1. వైదిక వాఙ్మయ చరిత్ర 2.సతీసప్తతి(పద్య) 3.కధా వింశతి 4.చంద్రా పీడచరిత్ర 5.కామ శాస్త్రము(వాత్స్యాయన మహర్షి ) 6.కావ్యమాల1వభాగము 7. కావ్యమాల 2వభాగము 8.సుభాషితము 9.ధర్మశాస్త్రము(మనుస్మృతి)10.కవుల కధలు 11.వరరుచి 12.ఈశ్వర సేవకులు 13. విక్రమ కధలు 14. మ్రొక్కుబడి(పద్య) 15.నవనాధము(గద్య) 16. బృహత్కధలు 17.వత్సరాజు 18. విక్రమాదిత్యము 19. సాలభంజికలు 20. బాపూజీ (పద్య) 21. చారుదత్తము ౨22. నీతిచంద్రిక(సవ్యాఖ్య) 23. చిన్నయ్య (సూరి చరిత్ర) 24. నైషధము 25. కలిపురాణము (పద్య)26. ప్రతాపసింహము 27. వీరపూజ 28.చాణక్యము 29. దివ్యమూర్తులు 30. స్వరాజ్య కధలు 31. మాయాభిక్షువు (పద్య)32. కలిపురాణము (2వ భాగము) 33. మాస్వామి (పద్య)34.మంజరి (పద్య)35.జాతక కధలు 36.సైరంధ్రి (గద్య) 37పంచశతీ పరీక్ష (విశ్వనాధ వారి పంచశతికి విమర్శనము) 38. కవిరాజు (త్రిపురనేని)39. షష్టిక (పద్య) 40. సాహితి(వ్యాసములు) 41. రామాయణ రహస్యాలు 42. మోహన దాసు (పద్య) 43.వసంతసేన (రూపకము)44.కులపతి (శ్రీ వరదాచార్య) 45.కల్పవృక్ష ఖండనము 46. పంచదశీ (శ్లోకములు) 47. శకుంన్తలా (సంస్కృత రచన) అముద్రితములు: 48. కలిపురాణము (3వ భా.పద్య ) 49. కలిపురాణము (4వభా.పద్య ) 50. కలిపురాణము (5వభా.పద్య) 51. ధూర్తుని స్వగతం 52.మేవాడ విజయము (గద్య)53.మహారధులు 54అంజలి (పద్య) 55. లోకతంత్రము(పద్య) 56. స్వరాష్ట్ర్రము (పద్య) 57. త్యాగయ్య 58. రామరాజభూషణము 59.మాలిక (పద్య) 60. కావ్య కధలు 61. తెలుగు వెలుగులు 62. చిత్ర కధలు 63. కవిత్రయము 64. పండితుడు (పద్య) 65. శిశుఘ్ను(పద్య)66. తెనుగు లక్షణము 67. నా యుపాధ్యాయ గిరి 68. బాలప్రౌఢ ప్రశ్నోత్తరమాల 69. సూక్తి ముక్తావళి 70. వినోద కధలు71. వాల్మీకము

కొత్త సత్యనారాయణ గురించి సీతారామమూర్తి

తెనుగులెంకగా ప్రశస్తుడైన తుమ్మల సేతారామమూర్తి కొత్త సత్యనారాయణ గురించి హిత వాణి అనే ప్రశంసను అందించాడు.

కొత్త సత్యనారాయణ కోవిదుండు
గురుఁడు, కవి, విమర్శకుఁడుగా గరిమనందె
నిన్నినేరుపు లొక్కచో నిరపుకొంట
యబ్బురం బని భావించు నంధ్రజగము

అస్తికతయందు నితఁడు ప్ర
శస్తిం గనె వేంకటేశచరణార్చకతన్,
స్రస్తాఖిలవేదనుఁడై
స్వస్తిం గను నితఁడు నేఁడు జలజాక్షు కడన్


పున్నెములకున్ గొటారగు
నన్నయ తిక్కన్న యెఱ్ఱనయు సోమనయున్
జిన్నయసూరి యుఁగన్పడ
మిన్నందిన తనివి నితఁడు మెలఁగుచునుండున్

నా కథాసరిత్సాగరవాకు నీదు
గద్యమునఁదోఁచు నని యనవద్యుఁడైన
వేదము బుధుండు కొనియాడ వినతుఁడగుచు
బాష్పములు రాల్చి యుండు నీపండితుండు

మానవత్వ దృష్టిలేని పురాణముల్
త్రచ్చి నిజము వెలికిఁదెచ్చి తనుచుఁ
ద్రిపురనేని సుకవి దీవింప నిది నీదు
కరుణ యని యతండు కరఁగియుండు

తెలుగు పలుకు - ౨౦౦౭ , ౧౬వ తానా సమావేశాల జ్ణాపకసంచిక నుండి

                        "కళాప్రపూర్ణులు"

(రచన: కొమ్మనేని వెంకట రామయ్య) ఉభయ భాషా పండితులుగా, ఉపాధ్యాయులుగా, విమర్శకులుగా, సాహితీవేత్తలుగా, సరస హృదయులుగా, కళాప్రపూర్ణులుగా,కవి పండిత లోకానికి కాదర్శప్రాయులుగా , భాషా పోషకులుగా ప్రశస్తిగాంచిన సత్యనారాయణ చౌదరి గారికి జోహారులు.వీరు బాల్యమాది విద్యావ్యాసంగమున సంపాదించిన సాహిత్యంసజ్జన సమ్మాన్యము సూరి జనస్తుత్యమునైనది. వీరు వైదిక వాఙ్మయమును తొలుత రచించి ధర్మశాస్త్రాల మర్మమెలయించిరి . వివిధ నీతి కధాసారాల వెలార్చి విమర్శకాగ్రేసరులగుటయే గాక తమ దైవభక్తిని , గురుభక్తిని ,దేశభక్తిని ,ప్రకటించుకొని మహాకవీంద్రులైరి. సత్యనారాయణ గారి వచన రచనా విధానము అనుసర ణీయము, ఆదర్శప్రాయమునైనది. అలతియలంతి వాక్యాలతో కధాగమనము సాగించుటలో వీరి భాషాపటిమ యాంధ్రినలంకరింపచేసినది.సరళము , సరసము , శయ్యా సౌలభ్యముగల వచన రచన సాగించిన కవులలో ప్రధమ శ్రేణికి చెందినవారు. గద్యంకవీనాం నికషం వదన్తి అనునాశయమునుప్రధానాంశముగ నేర్పరచుకొనియే ముమ్మొదట గద్యరచనమునే సాగించిరి. అనువాదాలతో అర్ధౌచితిని భావ గాంభీర్యమును పొందుపరచుకొని యందముగావీరిరచనకొనసాగినది. పఠనాసక్తి విమర్శనాశక్తి విస్తరిల్లిన యనంత్రము పద్యరచన ప్రారంభించిరి.వీరు పురాణాంశాలలోని వింతలను, విశేషాలను వివరించి తమ భావాల వెల్లడించుటలో నొకింతేని సంశయం పడని విద్వన్నణులై, ఆయాకాలమందలి ధర్మాలలోని మర్మాల పరిశీలించిన పండిత ప్రకాండులై, పద్య కవితారీతుల నాంధ్రలోకానికందించిన కవివరేణ్యులై, కళాప్రపూర్ణులై, సత్కీర్తి నార్జించుకొనిరి. నిరంకుశాఃకవయః అను సూక్తి లోని సూనృతమును గ్రహించి భారత రామాయణాదు లంగలకధాంశాల గైకొని విషయ పరిశీలన మొనర్చి విజ్ణలోకానికే కనువిప్పు కలిగించిరి. విమర్శనము సైతము వితండ వాదమునకు పోక సశాస్త్రీయముగ సహేతుకముగా జరిపించిరి . ఇక వీరిరచనా విశేషాల కొలదిగ మాత్రమేపరిశీలించుదుము.కలిపురాణములోదుర్యోధనునిదొరతనమునువర్ణించుచు , "ఈకతలన్నీవాస్తములేయని యెంచగ వచ్చు ద్రొల్లియాయాకవులెందరో తమ మహాకృతులందు వచించువానినే వ్రాసి చూపితిని గాని మదీయ కవిత్వ కల్పనా పాకము గాదు" , అని తమ కవితారీతులకు గల కారణాల వెల్లడించి కల్పనలలో యదార్ఠము లోపించినదని వక్కాణించిరి. మరియు "కవియగువాడు దాస్యమును కర్మము కాలి కవిత్వధోరణిన్ భువి వెలయింప జ్రొచ్చిన పూర్వ విశేషముతోడి పక్షపాత విధము లెస్సగా బొరయు, దానిని భారతగాధ సాక్ష్యమేయవును" , అని కవిపక్షపాతము వహించిన కలుగు దోషమును నిరూఊపించిరి . మరొకచోట "ఆవేశములేక ధర్మము వివేచన సేసిన నిగ్గు తేలెదిన్," అని లోకమునే నిగ్గు తేల్చవలసినదిగా నుగ్గడించిరి . ఇట్లే వేరొక వర్ణనమున , "ఎదోగికురించి పూతలు సమున్నత ధోరణి బూయుచుండు, నాయా కధలిట్టి వానికనయంబును బ్రాత్రములై వెలింగెడిన్,"అని తమ సునుశిత సువిశాల ధోరణిని సువ్యక్తమొనర్చిరి.ఒకచో భీక్ష్ముని కధను వర్ణించుచు , "కుమారిలభట్టు దొట్టివిఖ్యాతుల శాస్త్రవేత్తలు ప్రకాశము సేసి సకారణంగా నీతని నీతినెన్నరిది యీప్రజబుధ్ధినెఋంగ దేలొకో," అని పెద్దలు శాస్త్రవేత్తలగు వారి నుదాహరించిగాధల లోని గకావికలకు చీకాకు చెందిరి.ఇంకొకచో క్షేత్ర బీజాల విభిన్న మార్గపు పోకడల దలంచి , "పురాణగాధలన్ యోజన చేసి చూడవలె నోరిమి దీక్షయు బూని నెవ్వడేన్ ," అని యనూచానముగా వ్యాప్తమగు గాధల యెడ నుండవలసిన దీక్షను సూక్ష్మబుధ్ధిని విశద పరచిరి . ఒకచో వ్యాస సుతుల లోని విభేదమును చర్చించుచు , "ఇట్లే సరిపెట్టుకొంచు కధ లెన్నియో గాసట బీసటయ్యెడిన్," అని ఏ చోటున కాచోట సమన్వయించుకొని కాలమును కాపురుషులను సరిదిద్దుకొని పోవువారిని గూర్చిన సమాచారాల సన్నిహిత పరచిరి.వ్యాసుని ఘట్టాలను వర్ణించుచు , " ఈ విధమున వ్యాసమౌని యవివేకము సూపి యధర్మ కార్యమయ్యదనువ జేసె,వీడొక మహాత్ముడె వేద విభాగకర్తయే, " అని దిటవుగా చెప్పగలట్టి కవులెందరుందురో విజ్ణులూహించుకొందురు గాక?భారత ప్రశస్తి నొనర్చుచు , జయ శబ్ద నిర్వచన మొనర్చి అనల్ప కల్పనలు భారతాన చేరినవనియు యదార్ధ దృష్టి ప్రాకృత లోకాని కవసర మనియు ప్రబోధించిరి. వీరాస్తిక్య పరిజ్ఞానము కలవారేగాని మూఢముగ విశ్వసించువారు కాదు. తమ భక్తిప్రపత్తుల నభివ్యక్త మొనర్చు కొనుచు , మ్రొక్కుబడి, మాస్వామి, వంటి గ్రంధ రాజాలను రచించిరి. సత్య నిరతిలో నిశ్చలాంతరంగాన నిరంతరం పరమాత్ముని ధ్యానింఛూటయే వీరి ప్రధానాశయం. అట్టి తలంపులున్నందున సూక్తులనుద్ధరించి సుకృతులుగా గణ్యత గాంచిరి . రామాయణ రహస్యాలలో , "ప్రత్యంశము సమగ్రంగా పరిశీలించి మంచి సెబ్బరలు నిర్ణయించి మేలుగ్రహింపవలె," నని చాటిచెప్పిరేగాని ,స్తోత్రపాఠకుల వెంట వేసుకొని కల్పనా గరిమకు లొంగిపోలేదు. ఆర్ష కవులపై ధ్వజమెత్తి, గ్రంధాలగల పాఠాంతరాలకు, వ్యాఖ్యాతల నిర్ణయాలకు , ప్రచారకుల ప్రాబల్యానికి , గల విభేదములను చూపించి విజ్ఞులనిపించుకొన గలిగిరి. వంతలుపాడు వారిని భజగోవింద రాయిళ్ళను చెంత చేరనీయక ఆత్మశక్తి వలన నందరిని ఆకర్షించి యభిప్రాయాలను గ్రంధాల రూపాన రూపొందించిరి.ఇంకను కవిరాజు కళాఖండాలలోని సాహిత్యమును , సాంఘిక దృష్టిని విశద పరచిరి . వీరి విమర్శనమునకు నిస్వార్ధమునకిది నిదర్శనమే కాగలదు . భారత రామాయణాలు పవిత్ర భారతావనిలోపరమార్ధ సాధనాలుగా భావించి నిత్య పఠనం మాత్రమే చేయుచుండు వారికి వీరి గ్రంధాలు గొడ్డలిపెట్టువంటివి కావచ్చు. కాని సువిశాల దృక్పధంతో చారిత్రక విషయాలను సమీక్షించు వారికి , సారస్వత పరిశోధన మొనర్చు వారికి ప్రోత్సాహకములు , ప్రకృష్ట ప్రభోదకములు కాగలవు. భావ విప్లవాలతో వర్ధిల్లు లోకము యదార్ధానికై కృషి సల్పి భవ్య భారతమును నవ్యమొనర్చుకొందురు గాక?

పండిత శ్రీ కొత్త సత్యనారాయణ చౌదరి                   రచన  :ఆచార్యయార్లగడ్డబాలగంగాధరరావు                                              
 తెలుగు చదువుల మాగాణం లో ఎందరో మహానుభావులు . ఆధునికాంధ్ర సరస్వతిని తమ అమూల్య రచనలతో కైనేసిన విద్వద్విమర్శక మండలిలో ముఖ్యులు పండిత శ్రీ కొత్త సత్యనారాయణ దేశికులు. సాహితి సమారాధకులుగా , సాహితీరంగంలో వారు మెట్టని చోటు , పట్టని ప్రక్రియ లేదు . కవిగా ,పండితుడుగా,'నాటక కర్తలుగా ,కధకులుగా , సరస విమర్శకులుగా , సాహిత్యాభిలాషులందరకూ' చిరపరిచితులు .అన్నింటికంటె మిన్న దేశికులుగా వారెందరికో విద్యాదానం చేసిన మహానుభావులు .ఉపాధ్యాయ పండిత పండిత పరిషత్తుకు కార్యదర్శిగా ,ఉపాద్యక్షులుగా , స్వసంఘానికి వారు చేసిన సేవ  ఎంతో అమూల్యమైనది.
  అటు జాతీయోద్యమానికి ఇటు సాహిత్యోద్యమానికి ఆటపట్టయిన గుంటూరు మండలం వీరిది. 1907 డిసెంబరు 31న వీరు తెనాలి తాలూక అమృతలూరులో,శ్రిమతి రాజరత్నమ్మ , బుచ్చయ్య చౌదరి గార్ల నోముల పంట గా జన్మించారు . ప్రాధమిక విద్యాభ్యాసానంతరం , స్వగ్రామం లోని సంస్కృత పాఠశాలలో కంభంపాటి స్వామినాధ శాస్త్రి పర్యవేక్షణలో చదివి ప్రవేశ పరీక్ష పూర్తి గావించారు . ఆపిమ్మట చిట్టిగూదూరు నారసింహ సంస్కృత కళాశాలలో  నాలుగేండ్లు గురుకుల వాసం గావించి , 1929 లో ఉభయ భాషాప్రవీణ పూర్తి చేసి అటు జన్మ వంశానికి , ఇటు విద్యావంశానికి వన్నెచిన్నెలు చేకూర్చి ఉభయ వంశ దీపకులుగా  ప్రశస్తి గాంచారు.పండిత పట్టం పొందినది మొదలు , పి.బి.ఎన్. కళాశాలలో తెలుగు పండితులుగా పదవీ విరమణ చేసే వరకూ , దాదాపు నాలుగు దశాబ్దాలు  అధ్యాపక వృత్తి నెరపి , ఎందరందరో శిష్యులకు తమ విద్యావిజ్ఞానాలను పంచిపెట్టిన మహామనీషి శ్రీ కొత్త సత్యనారాయణ చౌదరి.
 ఇరవయ్యో శతాబ్ది ప్రారంభంలో తెలుగునేల నాలుగు చెరగులా పునర్వికాసనోద్యమానికి దోహదకారిగా జాతీయవాదం వెల్లివిరిసింది .అదేసమయంలో సూత్రాశ్రమ స్థాపకులు కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి గారి హేతువాదతత్వం వేళ్ళూనుకొంటున్నది. ఇందులో రెండవ దానికి కార్యరంగం తెనాలి సీమయే కావడంతో , నాటి భావకులెందరిపైననో పై రెండింటి ప్రభావం విశేషంగా ప్రసరించింది , ప్రభావితంచేసింది. అట్టి ప్రభావితుల కోవలోని కోవిద్రగ్రామణులలో అగ్రేసరులు శ్రి కొత్త సత్యనారాయన చౌదరి  గారు  హేతువాద తత్వ ప్రభావంతో  నిరంతర సత్యాన్వేషి అయ్యారు. ఈఅన్వేషణ ,అనంతర కాలంలో వీరు సంతరించిన రచనలలో స్పష్టంగా కానవస్తుంది . కలిపురాణం , రామాయణ రహస్యాలు , కల్పవృక్ష ఖండనం మొదలైన గ్రంధాలు వీరి సత్యాన్వేషణకు , తత్వాన్వేషణకు మారు రూపాలు.
    యుగాలు నాలుగనీ, ధర్మ దేవత మొదట నాలుగు పాదాలా నడచి , నడచి ఆయాసం వచ్చి , కలియుగం లో ఒక కాలిమీదనే గెంతుతూ నడుస్తోందనీ ప్రబుధ్ధులు కొందరు చెప్తారు . వీరు తమ కలిపురాణం లో , యుగాలు నాలుగింటిలోనూ ,ఎన్నో అంశాలలో కలియుగమే మేలని సహేతుకంగా సిద్ధాంతీకరించారు. అంతేగాక , ఇందులో వీరు ఆర్య ద్రావిడ వర్గ విభేదం , వర్ణాశ్రమ వ్యవస్థ , అస్పృశ్యత ,రామాయణ  భారత కాలాలనాటి సాంఘికాచారాలు, పురాణ పురుషుల జన్మ రహస్యాలు మొదలైన వాటిని గూర్చి ఎన్నో వివరాలను చక్కటి సాక్ష్యాలతో సహా బహిర్గతం చేసారు. నిజంగా ఇది వీరి పరిశీలనా పటిమకు పటిష్టమయిన  సాక్ష్యం . 
   ఈకోవకి చెందినవే రామాయణ రహస్యాలు, కల్పవృక్ష ఖండనమనేవి కూడా.ఆంధ్ర దేశంలో రామాయణానికున్న ప్రశస్తి అంతా ఇంతా కాదు. రాముడు పురుషోత్తముడనీ , దేవుడనీ , సత్యవ్రతుడనీ, అతని మీద మనకున్న  ఎన్నో అభిప్రాయాలు . అయితే అలాంటిదేమీ లేదని ,అతదు కూడా మన లాంటి మనిషేననే పచ్చి నిజాన్ని , వాల్మీకాన్ని బట్టే ఱుజువు చేశారు వీరు. ఇక కల్పవృక్షఖండనం , విశ్వనాధవారి రామాయణ కల్పవృక్షంపై విపులమైన సమీక్ష.
 ఇంకా వీరు వెలువరించిన వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగిన వాటిలో మరొకటి కామశాస్త్రం . ఇది వాత్స్యాయనుని కామసూత్రాలకు తెలుగు సేత. శాస్త్ర గ్రంధాల ఆవశ్యకాన్ని , రచనా విధానాన్ని నిర్ధారించే రచన.
 వీరి మొత్తం రచనలు డెబ్బదికి పైమాటే . ముందే చెప్పినట్లు వీటిలో పద్య కావ్యాలున్నాయి, గద్య కావ్యాలున్నాయి, విమర్శనలున్నాయి, వ్యాఖ్యానాలున్నాయి, నవలలు, నాటకాలు, కధలు , గాధలు. ఈ విధంగా అన్ని సాహితీ రంగాల లోను వీరికి ప్రవేశం ఉంది. అన్ని చోట్ల తమదైన ఒక బాణీ నెలకొల్పారు. వీరు రచించిన  జీవిత చరిత్రల్లో కవిరాజు(త్రిపురనేని రామస్వామి జీవితం) , కులపతి( వరదాచార్యుల వారి జీవితం ) పేరెన్నిక గన్నవి. పంచదశి , శకున్తల అనేవి వీరి సంస్కృత రచనలు.
 వీరి విశిష్ఠ సేవలకు గుర్తింపుగా తెలుగునాట పలు తావుల సభలు , సన్మానాలు ఎన్నో జరిగాయి. ముఖ్యంగా చెప్పుకోదగ్గవి (వారు పని చేసిన నిడుబ్రోలు లో ) గజారోహణం, వీరి పట్ల విద్యార్ధులకు , సహోపాధ్యాయులకు పురజనులకున్న గౌరవాదరాభిమానాలకు ప్రత్యక్ష నిదర్శనం. అట్టి వీరికి ఆంధ్ర విశ్వ విద్యాలయం కళాప్రపూర్ణ బిరుదు నిచ్చి సత్కరించటం తెలుగు వారికి , ఆంధ్ర విశ్వ విద్యాలయానికి  కూడా గర్వకారణం. 

(తెలుగు పలుకు - 16వ తానా సభల జ్ఞాపక సంచిక నుండి)

మూలాలు

  • 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.
  • తెలుగు పలుకు - 2007 , 16వ తానా సమావేశాల జ్ణాపకసంచిక