నిఖిలేశ్వర్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Bagathikishore (చర్చ | రచనలు) Updated poetic works |
Bagathikishore (చర్చ | రచనలు) Books in prose writings |
||
పంక్తి 166: | పంక్తి 166: | ||
| - |
| - |
||
| మిలింద్ ప్రకాశన్, హైదరాబాద్ |
| మిలింద్ ప్రకాశన్, హైదరాబాద్ |
||
|} |
|||
===గద్య రచనలు=== |
|||
{| class="wikitable sortable" |
|||
|- |
|||
! పేరు !! సంవత్సరం !! ప్రచురణ |
|||
|- |
|||
! గోడలు వెనుక |
|||
| 1972 |
|||
| ఇంగ్లీష్, హిందీ, పంజాబి, మళయాళం, కన్నడ భాషల్లోకి అనువదించబడింది |
|||
|- |
|||
! పొలిటికల్ అండ్ లిట్రరీ క్రిటిక్ ఓవర్ విరసం |
|||
| 1975 |
|||
| స్వయం ముద్రణ |
|||
|- |
|||
! ప్రపంచ సాహిత్యంలో తిరుగుబాటు ఉద్యమాలు |
|||
| 1995 |
|||
| విశాళాంధ్ర, హైదరాబాద్ |
|||
|- |
|||
! ఎవరిది ప్రజాస్వామ్యం? |
|||
| 2000 |
|||
| పి.ఎ. వేదిక, హైదరాబాద్ |
|||
|- |
|||
! నిఖిలేశ్వర్ కథలు (ఎంపిక చేసిన కథలు) |
|||
| 2002 |
|||
| నవ చేతన పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్ |
|||
|- |
|||
! కల్లోల దశాబ్దం లో శ్రీశ్రీ |
|||
| 2010 |
|||
| స్వయం ముద్రణ |
|||
|- |
|||
! మారుతున్న విలువలు - సమకాలీన సాహిత్యం |
|||
| 2010 |
|||
| ఎమ్.ఎస్.కొ., హైదరాబాద్ |
|||
|- |
|||
! కవితా శోధన |
|||
| 2013 |
|||
| ఎమ్.ఎస్.కొ., హైదరాబాద్ |
|||
|- |
|||
! ఆవహించిన అక్షరం |
|||
| 2013 |
|||
| నవ చేతన పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్ |
|||
|- |
|||
! మేము చూసిన జన చైనా |
|||
| 2016 |
|||
| ఐ.సి.ఎఫ్.ఎ., హైదరాబాద్ |
|||
|- |
|||
|} |
|} |
||
17:23, 31 డిసెంబరు 2020 నాటి కూర్పు
నిఖిలేశ్వర్ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | కుంభం యాదవ రెడ్డి 1938 ఆగస్టు 11 వీరవల్లి, యాదాద్రి జిల్లా, తెలంగాణ |
కలం పేరు | నిఖిలేశ్వర్ |
వృత్తి | ఆర్మీ లో సివీలియన్ స్కూల్ మాస్టర్, ఎయిర్ ఫోర్స్ లో క్లర్క్ (1960-64); సబ్-ఎడిటర్, 'గోల్కొండ పత్రిక' (1964-66); ఉపాధ్యాయులు, కేశవ్ మెమోరియల్ హైస్కూల్ (1966-96) |
జాతీయత | భారతీయులు |
విద్య | బి.ఎ., బి.ఇ.డి., హిందీ భూషన్ |
పూర్వవిద్యార్థి | ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ |
సాహిత్య ఉద్యమం | దిగంబర కవిత్వం |
పురస్కారాలు | ఎక్స-రే అవార్డ్ (1984), యేతుకూరి బాల రామ మూర్తి సాహిత్య అవార్డ్ (2003), ఆవంత్స సోనసుందర్ సాహిత్య అవార్డ్ (2008), తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభ పురస్కారం (2011), శ్రీ శ్రీ సెంటినరీ సాహిత్య అవార్డ్ (2010), ఫ్రీ వెర్స్ ఫ్రంట్ అవార్డ్ (2011) |
జీవిత భాగస్వామి | యామిని |
సంతానం | 2 |
అసలు పేరు కుంభం యాదవరెడ్డి. కవి గానే కాకుండా అనువాదకుడిగా, కథకునిగా విమర్శకునిగా ప్రజాదృక్పథం గల రచనలను చేశారు. 1956 నుండి 1964 వరకు తన అసలు పేరు మీదే వివిధ రచనలు చేశారు. 1965 నుండి తన కలం పేరుని నిఖిలేశ్వర్ గా మార్చుకొని, దిగంబర విప్లవ కవిగా సాహితీ ప్రపంచం లో విరజిల్లారు.
దిగంబర కవులు
దిగంబర కవులలో ఒకరిగా, 1965 నుండి 1970 వరకు మూడు సంపుటాల దిగంబర కవిత్వమును ప్రచురించారు.
విరసం
- విప్లవ రచయితల సంఘం (విరసం) కి వ్యవస్థాపక కార్యదర్శిగా (1973) వ్యవహరించారు.
- విప్లవ కవిత్వం వ్రాయడమే కాకుండా పౌర హక్కుల ఉద్యమం లో పాల్గొన్నందుకు 1971 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పిడి యాక్ట్ (MISA) కింద అరస్టు చేసింది.
జన సాహితి
- జన సాహితి సాంస్కృత సమాఖ్య కి వ్యవస్థాపక కార్యకర్త (1979-1982).
- ఓ.పి.డి.ఆర్., గ్రామీన పేదల సంఘం, ఇండియా-చైనా ఫ్రెండ్షిప్ సంఘం, ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ ఫెడిరేషన్ మొదలగు వాటిలో భాగస్వాములు.
సాహితీసంపాదకీయం
- 1969 లో 'పోయెట్' (POET)(ఇంగ్లీష్ పోయెట్రీ మంత్లీ - మద్రాస్) అనే ప్రత్యేక సంచికకు గెస్ట్ ఎడిటర్ గా వ్యవహరించి దిగంబర కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించారు.
- 1980 నుండి 1982 వరకు తెలుగు సాహిత్య మాస పత్రిక ప్రజా సాహితి కి సంపాదకులుగా వ్యవహరించారు.
- 1991 లో రంజని, ఎజి ఆఫీసు వారు ప్రచురించిన సంపుటి కి సంపాదకులు గా వ్యవహరించి, విశ్వకవిత భాగము లో తెలుగు భారతీయ కవిత పేరున వివిధ భారతీయ భాషలలో ఉన్న కవితలను తెలుగు లోకి తర్జుమా చేశారు.
- హిందీ మరియు ఆంగ్లం లో వ్రాసిన వివిధ కవితలు టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్తాన్ టైమ్స్, ఇండియన్ ఎక్సప్రెస్, డెక్కన్ క్రానికల్, ది ఇల్లస్ట్రేటడ్ వీక్లీ ఆఫ్ ఇండియా, ధర్మయుగ్ సారిక, స్వతంత్ర వార్త, లోక్మఠ్ సమాచార్ మొదలగు పత్రికల్లో ప్రచురితమయ్యాయి.
- తెలుగు, హిందీ మరియు ఆంగ్లం లో నిఖిలేశ్వర్ వ్రాసిన కవితలు ఆల్ ఇండియా రేడియో, ఈ-టివి మొదలగు మాధ్యమాలలో ప్రసారమయ్యాయి.
ఫెలోషిప్
- 1985 - ధ్వన్యలోక, మైసూర్, కర్ణాటక.
- 1992 నుండి 1997 వరకు కేంద్ర సాహిత్య అకాడమీ లో తెలుగు అడ్వైసరీ బోర్డ్ మెంబర్ గా వ్యవహరించారు.
గెస్ట్ లెక్చర్లు
- 1996 - కేంద్రీయ హిందీ సంస్థాన్, హైదరాబాద్ కేంద్రం లో ఇండియన్ లిటిరేచర్ అండ నేషనల్ కాన్షియస్నెస్ పైన హిందీ లో ఉపన్యాసాలు ఇచ్చారు.
టూర్లు
- 1995 లో సాహిత్య అకాడమీ, న్యూ ఢిల్లీ వారి ట్రావెల్ గ్రాంటు తో కేరళ రాష్ట్రం లో సాహితీ యాత్ర చేశారు.
- 2007 మరియు 2014 లో అమెరికా, 2015 లో చైనా కి ఐ.సి.ఎఫ్.ఎ ప్రతినిధి బృందం తో కలిసి సాహితీ యాత్ర చేశారు.
సాహిత్య సదస్సులు
భారత దేశం లో వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన సాహిత్య సదస్సుల్లో పాల్గొన్నారు:
- 1969 - జాతీయ సాహిత్య సదస్సు, కలకత్తా
- 1971 - అఖిల భారత కవితా సమ్మేళనం, జలంధర్
- 1982 - ఓ.పి.డి.ఆర్, బొంబాయి
- 1985 - మైసూర్, కర్ణాటక
- 1987 - భోపాల్ భారత్ భవన్
- 1987 - హైదరాబాద్ సెంటర్ల యూనివర్శిటీ, హైదరాబాద్
- 1987 - దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ
- 1988 - నర్సాపూర్ కాలేజ్
- 1988 - ఎస్.వి. యూనివర్సిటీ, తిరుపతి
- 1989 - ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్
- 1991 - ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం
- 1991 - తెలుగు యూనివర్సిటీ, హైదరాబాద్
- 1988, 1994, 1995, 1996 - కేంద్ర సాహిత్య అకాడమీ
- 1995 - కేంద్రీయ హిందీ సంస్థాన్
- 1995 - ఎస్.కె. యూనివర్సిటీ, అనంతపురం
- 1995 - కొచ్చిన్ యూనివర్సిటీ
- 1997 - గోవా యూనివర్సిటీ
- 1998 - పద్మావతి ఉమెన్స్ యూనివర్సిటీ, తిరుపతి
- 2001 - కవి సమ్మేళన, కొనార్క-భువనేశ్వర్
- 2002 - ఇన్స్టిట్యూట్ మెనెజెస్ బ్రాగన్జా, గోవా
- 2003 - కవి సమ్మేళన, అహ్మదాబాద్, గుజరాత్
- 2003 - ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం
- 2004 - ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్
- 2005 - తెలుగు యూనివర్సిటీ, హైదరాబాద్
- 2008 - సిద్దార్ధ పి.జి సెంటర్, విజయవాడ
- 2010 - హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (అకడమిక్ స్టాఫ్ కాలేజీ)
- 2010 - ఉస్మానియా యూనివర్సిటీ ఉమెన్స్ కాలేజ్, హైదరాబాద్
- 2011 - తుంచన్ లిట్రరీ ఫెస్టివల్, తిరూర్, కేరళ
- 2012 - ఇన్స్టిట్యూట్ మెనెజెస్ బ్రాగన్జా, గోవా
- 2012 - భిలాయ్ తెలుగు సాహితి, భిలాయ్ వాణి, ఛత్తీఘడ్
- 2013 - కన్నడ డిపార్టమెంట్, కర్ణాటక యూనివర్శిటీ(ధర్వాడ్)
- 2013 - విశ్వ శ్రామిక చేతన, హుబ్లి
- 2014 - సాహిత్య అకాడమీ, ఒంగోల్
- 2015 - మహాత్మ గాంధీ యూనివర్శిటీ, నల్గొండ
- 2016, 2017 - అకడమిక్ స్టాఫ్ కాలేజీ, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్
- 2018 - ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా సాహిత్య అకాడమీ, న్యూ ఢిల్లీ
- 2018 - ఎస్.వి. యూనివర్సిటీ, తిరుపతి
రచనలు
కవితలు
పేరు | సంవత్సరం | ప్రచురణ |
---|---|---|
దిగంబర కవులు | 1965-68, 1971, 2016 | సాహితి మిత్రులు, విజయవాడ |
మండుతున్న తరం | 1972 | నవయుగ |
ఈనాటికీ | 1984 | స్వయం ముద్రణ |
నాలుగు శతాబ్దాల సాక్షిగా నా మహా నగరం | 1991 | స్వయం ముద్రణ |
ఎవరీ ప్రజా శతృవులు? | 1997 | స్వయం ముద్రణ |
జ్ఞాపకాల కొండ | 2004 | స్వయం ముద్రణ |
ఖండాంతరాల మీదుగ | 2008 | స్వయం ముద్రణ |
యుగస్వరం | 2012 | స్వయం ముద్రణ |
కాలాన్ని అధిగమించి | 2014 | స్వయం ముద్రణ |
నిఖిలేశ్వర్ కవిత్వం (1965-2015) | 2015 | ఎమ్.ఎస్.కొ., హైదరాబాద్ |
అగ్ని శ్వాస | 2017 | స్వయం ముద్రణ |
లైఫ్ - ది ఎడ్జ్ ఆఫ్ ది నైఫ్ (ఇంగ్లీషు కవిత్వం) | - | స్వయం ముద్రణ |
ఇతిహాస్ కే మోడ్ పర్ (హిందీ కవిత్వం) | - | మిలింద్ ప్రకాశన్, హైదరాబాద్ |
గద్య రచనలు
పేరు | సంవత్సరం | ప్రచురణ |
---|---|---|
గోడలు వెనుక | 1972 | ఇంగ్లీష్, హిందీ, పంజాబి, మళయాళం, కన్నడ భాషల్లోకి అనువదించబడింది |
పొలిటికల్ అండ్ లిట్రరీ క్రిటిక్ ఓవర్ విరసం | 1975 | స్వయం ముద్రణ |
ప్రపంచ సాహిత్యంలో తిరుగుబాటు ఉద్యమాలు | 1995 | విశాళాంధ్ర, హైదరాబాద్ |
ఎవరిది ప్రజాస్వామ్యం? | 2000 | పి.ఎ. వేదిక, హైదరాబాద్ |
నిఖిలేశ్వర్ కథలు (ఎంపిక చేసిన కథలు) | 2002 | నవ చేతన పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్ |
కల్లోల దశాబ్దం లో శ్రీశ్రీ | 2010 | స్వయం ముద్రణ |
మారుతున్న విలువలు - సమకాలీన సాహిత్యం | 2010 | ఎమ్.ఎస్.కొ., హైదరాబాద్ |
కవితా శోధన | 2013 | ఎమ్.ఎస్.కొ., హైదరాబాద్ |
ఆవహించిన అక్షరం | 2013 | నవ చేతన పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్ |
మేము చూసిన జన చైనా | 2016 | ఐ.సి.ఎఫ్.ఎ., హైదరాబాద్ |
బయటి లంకెలు
- రాజేంద్ర యాదవ్. ఆకాశం సాంతం. Translated by నిఖిలేశ్వర్. నేషనల్ బుక్ ట్రస్ట్. Retrieved 2020-07-12.