కోలంక వెంకటరాజు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:1910 జననాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 5: పంక్తి 5:
ఇతడు [[విజయనగరం]] [[మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల]], [[హైదరాబాదు]] [[శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల]]లలో అనేక మందికి మృదంగాన్ని నేర్పించాడు.
ఇతడు [[విజయనగరం]] [[మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల]], [[హైదరాబాదు]] [[శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల]]లలో అనేక మందికి మృదంగాన్ని నేర్పించాడు.


ఇతడిని అనేక సంస్థలు సన్మానించాయి. 1930లో విజయనగరం ఆంధ్రభారతీ తీర్థ, 1942లో కాకినాడ సంగీత విద్వత్సభ, 1971లో విజయవాడ విజయదుర్గా సంగీత విద్వత్సభ మొదలైన సంస్థలు ఇతడిని సత్కరించాయి. తన స్వగ్రామం తునిలో పౌరులు ఇతనికి 1957లో "మృదంగ ఆదిత్య" అనే బిరుదుతో గౌరవించారు. [[ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ]]కి ప్రారంభం నుంచి సభ్యునిగా ఉన్నాడు. 1979లో ఇతనికి కర్ణాటక సంగీత వాద్యం విభాగంలో [[కేంద్ర సంగీత నాటక అకాడమీ]] నుండి [[సంగీత నాటక అకాడమీ అవార్డు|అవార్డు]] లభించింది.
ఇతడిని అనేక సంస్థలు సన్మానించాయి. 1930లో విజయనగరం ఆంధ్రభారతీ తీర్థ, 1942లో కాకినాడ సంగీత విద్వత్సభ, 1971లో విజయవాడ విజయదుర్గా సంగీత విద్వత్సభ మొదలైన సంస్థలు ఇతడిని సత్కరించాయి. తన స్వగ్రామం తునిలో పౌరులు ఇతనికి 1957లో "మృదంగ ఆదిత్య" అనే బిరుదుతో గౌరవించారు. [[ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ]]కి ప్రారంభం నుంచి సభ్యునిగా ఉన్నాడు. 1979లో ఇతనికి కర్ణాటక సంగీత వాద్యం విభాగంలో [[కేంద్ర సంగీత నాటక అకాడమీ]] నుండి [[సంగీత నాటక అకాడమీ అవార్డు|అవార్డు]] లభించింది<ref>[https://sangeetnatak.gov.in/sna/citation_popup.php?id=554&at=2 సంగీత నాటక అకాడమీ సైటేషన్]</ref>.


==మూలాలు==
==మూలాలు==

02:06, 6 ఫిబ్రవరి 2021 నాటి కూర్పు

కోలంక వెంకటరాజు మృదంగ విద్యాంసుడు.

విశేషాలు

ఇతడు మృదంగ విద్వాంసుల కుటుంబంలో 1910లో జన్మించాడు. ఇతడు మొదట తన పినతండ్రి చినరామస్వామి వద్ద మృదంగం అభ్యసించాడు. తర్వాత కాకినాడలో మురమళ్ళ గోపాలస్వామి వద్ద మెలకువలు నేర్చుకున్నాడు. తన 8వ యేట నుండే ఇతడు అనేక మంది విద్వాంసులకు మృదంగ సహకారాన్ని అందించాడు. తుమరాడ సంగమేశ్వరశాస్త్రి, ద్వారం వెంకటస్వామి నాయుడు,అరియకుడి రామానుజ అయ్యంగార్, చెంబై వైద్యనాథ భాగవతార్, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, పల్లాడం సంజీవరావు, ఈమని శంకరశాస్త్రి వంటి విద్వాంసుల కచేరీలలో మృదంగం వాయించాడు.

ఇతడు విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, హైదరాబాదు శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలలో అనేక మందికి మృదంగాన్ని నేర్పించాడు.

ఇతడిని అనేక సంస్థలు సన్మానించాయి. 1930లో విజయనగరం ఆంధ్రభారతీ తీర్థ, 1942లో కాకినాడ సంగీత విద్వత్సభ, 1971లో విజయవాడ విజయదుర్గా సంగీత విద్వత్సభ మొదలైన సంస్థలు ఇతడిని సత్కరించాయి. తన స్వగ్రామం తునిలో పౌరులు ఇతనికి 1957లో "మృదంగ ఆదిత్య" అనే బిరుదుతో గౌరవించారు. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీకి ప్రారంభం నుంచి సభ్యునిగా ఉన్నాడు. 1979లో ఇతనికి కర్ణాటక సంగీత వాద్యం విభాగంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ నుండి అవార్డు లభించింది[1].

మూలాలు