తెలుగు బ్రాహ్మణులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 18: పంక్తి 18:
* [[నియోగి బ్రాహ్మణులు|నియోగీ]] శాఖ తదుపరి [[నియోగులు]], [[ఆరువేల నియోగులు]], [[కణ్వ బ్రాహ్మణులు|కణ్వులు]], ఇతర ఉపశాఖలుగా ఏర్పడినాయి.
* [[నియోగి బ్రాహ్మణులు|నియోగీ]] శాఖ తదుపరి [[నియోగులు]], [[ఆరువేల నియోగులు]], [[కణ్వ బ్రాహ్మణులు|కణ్వులు]], ఇతర ఉపశాఖలుగా ఏర్పడినాయి.


*[[దేశస్థ బ్రాహ్మణులు|దేశస్థ బ్రాహ్మణుల]]లో ప్రధానంగా రెండు ఉప శాఖలు ఉన్నాయి. అవి [[దేశస్థ మధ్వ బ్రాహ్మణులు]] మరియు [[దేశస్థ స్మార్త బ్రాహ్మణులు]]. జగద్గురు [[మధ్వాచార్యులు]] తత్వశాస్త్రం అయిన [[ద్వైతం|ద్వైత]] సిద్దాంతమును అనుసరించే వారిని [[దేశస్థ మధ్వ బ్రాహ్మణులు]] అని లేదా తెలుగు మధ్వా బ్రహ్మణులు అని అంటారు. వీరిలో ఆది శంకరాచార్యులను అనుసరించు వారిని [[దేశస్థ స్మార్త బ్రాహ్మణులు]] అని అంటారు. వీరు ఆంధ్ర ప్రాంతం లోని కోస్తాంధ్ర ప్రాంతము, [[రాయలసీమ]] యొక్క [[కర్నూలు]], [[అనంతపురం జిల్లా|అనంతపురం]], [[కడప జిల్లా|కడప]], [[చిత్తూరు జిల్లా|చిత్తూరు]] జిల్లాలు యందు కేంద్రీకృతమై ఉన్నారు.
*[[దేశస్థ బ్రాహ్మణులు|దేశస్థ బ్రాహ్మణుల]]లో ప్రధానంగా రెండు ఉప శాఖలు ఉన్నాయి. అవి [[దేశస్థ మధ్వ బ్రాహ్మణులు]] మరియు [[దేశస్థ స్మార్త బ్రాహ్మణులు]]. జగద్గురు [[మధ్వాచార్యులు]] తత్వశాస్త్రం అయిన [[ద్వైతం|ద్వైత]] సిద్దాంతమును అనుసరించే వారిని [[దేశస్థ మధ్వ బ్రాహ్మణులు]] అని లేదా తెలుగు మధ్వా బ్రహ్మణులు అని అంటారు. వీరిలో ఆది శంకరాచార్యులను అనుసరించు వారిని [[దేశస్థ స్మార్త బ్రాహ్మణులు]] అని అంటారు. వీరు ఆంధ్ర ప్రాంతం లోని కోస్తాంధ్ర ప్రాంతము, [[రాయలసీమ]] యొక్క [[కర్నూలు]], [[అనంతపురం జిల్లా|అనంతపురం]], [[కడప జిల్లా|కడప]], [[చిత్తూరు జిల్లా|చిత్తూరు]] జిల్లాలు యందు కేంద్రీకృతమై ఉన్నారు. తెలంగాణలో వీరు అన్ని జిల్లాలలో విస్తరించి ఉన్నారు.


* "[[ద్రావిడులు|ద్రావిడ]]" అనే శాఖ [[ఆంధ్రప్రదేశ్]] నకు వలస వచ్చిన [[తమిళ బ్రాహ్మణులు]] ద్వారా ఏర్పడినది. [[ఆరామ ద్రావిడులు]] మరొక ఉప శాఖ ఏర్పడింది.
* "[[ద్రావిడులు|ద్రావిడ]]" అనే శాఖ [[ఆంధ్రప్రదేశ్]] నకు వలస వచ్చిన [[తమిళ బ్రాహ్మణులు]] ద్వారా ఏర్పడినది. [[ఆరామ ద్రావిడులు]] మరొక ఉప శాఖ ఏర్పడింది.

08:05, 15 మార్చి 2021 నాటి కూర్పు

తెలుగు బ్రాహ్మణులు
భాషలు
తెలుగు
మతం
హిందూమతము
సంబంధిత జాతి సమూహాలు
అయ్యర్, అయ్యంగార్, దేశస్థ బ్రాహ్మణులు

తెలుగు బ్రాహ్మణులు బ్రాహ్మణ సమాజం సభ్యులు. వీరు తెలుగు మాట్లాడుతారు. వారు ప్రధానంగా భారతదేశ రాష్ట్రములు అయిన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్కు చెందినవారే. అయితే భారతదేశం లోని మిగిలిన ప్రాంతములకు, అలాగే ప్రపంచంలోని అనేక దేశాలకు అనేకమంది వలస వెళ్ళినవారు కూడా ఉన్నారు. తెలుగు బ్రాహ్మణులు కూడా చాలా పెద్ద సంఖ్యలో కర్నాటక రాష్ట్రములోని అనేక ప్రాంతములలో ముఖ్యంగా బెంగుళూరు నగరములో స్థిరపడ్డారు.

సంఘములు (గ్రూపులు)

తెలుగు బ్రహ్మణులు ప్రధానంగా పంచ ద్రావిడ బ్రాహ్మణ శాఖ కు చెందినవాలు.

ఆహారం

పండుగలు

  • తెలుగు బ్రాహ్మణులు సాధారణంగా తెలుగు ప్రజలు వలే సాధారణంగా మకర సంక్రాంతి, ఉగాది లాంటి చాలా పండుగలు జరుపుకుంటారు. అయితే అవని అవిట్టం పండుగ దక్షిణ బ్రాహ్మణులకు ప్రత్యేక ముఖ్యమైన పండుగ.

ప్రముఖ మీడియా చిత్రీకరణ

కొన్ని తెలుగు చిత్రాలలో తెలుగు బ్రాహ్మణులను, వారి వైవిధ్యమైన పద్ధతులు, సాంస్కృతిక పద్ధతులను హాస్య ప్రధానంగా, ఎగతాళి చేసినట్లు ఉండటం వల్ల వీరు నిరసనలు తెలియజేశారు.[2]

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. Shreeram Balijepalli's articles online
  2. "City Brahmins stage protest against Film - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-12-16.

బయటి లింకులు