భీమిలి శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: భీమునిపట్నం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక నియోజకవర్గము. 1999 ఎన్నికల...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
భీమునిపట్నం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక నియోజకవర్గము. 1999 ఎన్నికలలో ఈ నియోజకవర్గంలో 1,52,059 మంది ఓటర్లు నమోదుచేయబడ్డారు.
'''భీమునిపట్నం''' ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక నియోజకవర్గము. 1999 ఎన్నికలలో ఈ నియోజకవర్గంలో 1,52,059 మంది ఓటర్లు నమోదుచేయబడ్డారు. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత [[ఆనందపురం]], [[పద్మనాభం]], [[భీమునిపట్నం]] మరియు విశాఖపట్నం రూరల్ మండలాలను ఇందులో చేర్చారు.



==ఎన్నికైన శాసనసభ్యులు==
==ఎన్నికైన శాసనసభ్యులు==

14:22, 4 జూలై 2008 నాటి కూర్పు

భీమునిపట్నం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక నియోజకవర్గము. 1999 ఎన్నికలలో ఈ నియోజకవర్గంలో 1,52,059 మంది ఓటర్లు నమోదుచేయబడ్డారు. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత ఆనందపురం, పద్మనాభం, భీమునిపట్నం మరియు విశాఖపట్నం రూరల్ మండలాలను ఇందులో చేర్చారు.


ఎన్నికైన శాసనసభ్యులు

  • 1951 - కాలిగొట్ల సూర్యనారాయణ
  • 1955 - గొట్టుముక్కల జగన్నాధరాజు
  • 1978 - దాట్ల జగన్నాధరాజు
  • 1983 - పూసపాటి ఆనంద గజపతిరాజు
  • 1985, 1989, 1994 మరియు 1999 - రాజా సాగి దేవి ప్రసన్న అప్పల నరసింహరాజు
  • 2004 - కర్రి సీతారాము.[1]


మూలాలు