మహాకవి క్షేత్రయ్య: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 9: పంక్తి 9:
మహాకవి క్షేత్రయ్య 1976లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. [[క్షేత్రయ్య]] పేరు తో పిలవబడే వరదయ్య కృష్ణా తీరం లోని మువ్వ గ్రామ నివాసి. అతడు మువ్వగోపాల పదాలు అనేకం రచించాడు. భక్త తుకారాం నిర్మించిన [[అంజలీ పిక్చర్స్]] వారు అదేకోవలో క్షేత్రయ్యకథను నిర్మించారు. ఆదినారాయణరావు సంగీత దర్శకత్వంలో రామకృష్ణ, సుశీల, బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు శ్రోతల్ని అలరించాయి.(రేపల్లె లోని గోపాలుడంట, జాబిల్లి చూసేను నిన్ను నన్ను ,అష్టవిధనాయికల్ని వర్ణిస్తూ బాలు పాడినపాట మేలుకోకవిరాజ మేలుకోవయ్యామొదలైనవి).
మహాకవి క్షేత్రయ్య 1976లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. [[క్షేత్రయ్య]] పేరు తో పిలవబడే వరదయ్య కృష్ణా తీరం లోని మువ్వ గ్రామ నివాసి. అతడు మువ్వగోపాల పదాలు అనేకం రచించాడు. భక్త తుకారాం నిర్మించిన [[అంజలీ పిక్చర్స్]] వారు అదేకోవలో క్షేత్రయ్యకథను నిర్మించారు. ఆదినారాయణరావు సంగీత దర్శకత్వంలో రామకృష్ణ, సుశీల, బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు శ్రోతల్ని అలరించాయి.(రేపల్లె లోని గోపాలుడంట, జాబిల్లి చూసేను నిన్ను నన్ను ,అష్టవిధనాయికల్ని వర్ణిస్తూ బాలు పాడినపాట మేలుకోకవిరాజ మేలుకోవయ్యామొదలైనవి).
==చిత్రకథ==
==చిత్రకథ==
వరదయ్య మువ్వ గ్రామంలో ఆకతాయి గా ఉంటాడు. తన మరదలు (ప్రభ) ను ప్రేమిస్తాడు. ప్రభ వరదయ్య తో చనువుగావుండటం చూసిన ఆమె తండ్రి ప్రభ బాలవితంతువు అని చెబుతాడు. బాధతో ఉన్న వరదయ్యను వివాహమాడతానని కూచిపూడి భాగవతుల కుటుంబంలోని భామ(మంజుల) అడుగుతుంది. తల్లి అనుమతి ఉంటే వివాహమాడతానని వరదయ్య చెప్పి తల్లి అడుగుతాడు. కుల బేధంతో తల్లి అందుకు అంగీకరించదు.తను ప్రేమించిన మరదలు, తనను ప్రేమించిన భామ దూరంకావటంతో వరదయ్య విరక్తుడౌతాడు. భామ సోదరుడు (రాజబాబు) భామ ఆత్మహత్య చేసుకుందని జనాన్ని నమ్మించి ఆమె ను వరదయ్య దగ్గర చేరుస్తాడు. మువ్వ గోపాలస్వామి కటాక్షం తో వరదయ్య మంచి కవి ఔతాడు. అతని గీతాలు విన్న గోలకొండ తానీషా అతన్ని తన దగ్గరకు ఆహ్వానిస్తాడు.అహ్వానాన్ని తిరస్కరించిన వరదయ్యను బలవంతంగా తనతో తీసుకునిపోతాడు తానిషా.భామ సహాయంతో అక్కడినుండి వరదయ్య తప్పించుకుని తంజావూరు చేరతాడు. తంజావూరు రాజు ,ఆయన రెందవభార్య ,కవయితత్రి రంగాజమ్మలు వరదయ్యను అభిమానిస్తారు.పొరుగురాజు (మదురై)తో ,తంజావూరు రాజు కు ఉన్న వైష్మ్యాలు తొలగించే ప్రయత్నం చేస్తాడు వరదయ్య. ఇరురాజ్యాలమధ్య అనివార్యమైన యుద్ధ సమయంలో రంగాజమ్మ కోరిక మేరకు రాకుమారుడ్ని తీసుకుని వెళతాడు వరదయ్య. తానీషా సాయంతో రాకుమారుడ్ని తంజావూరు కు చేరుస్తాడు. రాజనర్తకి తారామతి(జయసుధ), ఆస్తానకవి(రావుగోపాలరావులు క్షేత్రయ్య పట్ల ద్వేంషంతో తానీషాను
వరదయ్య మువ్వ గ్రామంలో ఆకతాయి గా ఉంటాడు. తన మరదలు (ప్రభ) ను ప్రేమిస్తాడు. ప్రభ వరదయ్య తో చనువుగావుండటం చూసిన ఆమె తండ్రి ప్రభ బాలవితంతువు అని చెబుతాడు. బాధతో ఉన్న వరదయ్యను వివాహమాడతానని కూచిపూడి భాగవతుల కుటుంబంలోని భామ(మంజుల) అడుగుతుంది. తల్లి అనుమతి ఉంటే వివాహమాడతానని వరదయ్య చెప్పి తల్లి అడుగుతాడు. కుల బేధంతో తల్లి అందుకు అంగీకరించదు.తను ప్రేమించిన మరదలు, తనను ప్రేమించిన భామ దూరంకావటంతో వరదయ్య విరక్తుడౌతాడు. భామ సోదరుడు (రాజబాబు) భామ ఆత్మహత్య చేసుకుందని జనాన్ని నమ్మించి ఆమె ను వరదయ్య దగ్గర చేరుస్తాడు. మువ్వ గోపాలస్వామి కటాక్షం తో వరదయ్య మంచి కవి ఔతాడు. అతని గీతాలు విన్న గోలకొండ తానీషా అతన్ని తన దగ్గరకు ఆహ్వానిస్తాడు.అహ్వానాన్ని తిరస్కరించిన వరదయ్యను బలవంతంగా తనతో తీసుకునిపోతాడు తానిషా.భామ సహాయంతో అక్కడినుండి వరదయ్య తప్పించుకుని తంజావూరు చేరతాడు. తంజావూరు రాజు ,ఆయన రెందవభార్య ,కవయితత్రి రంగాజమ్మలు వరదయ్యను అభిమానిస్తారు.పొరుగురాజు (మదురై)తో ,తంజావూరు రాజు కు ఉన్న వైష్మ్యాలు తొలగించే ప్రయత్నం చేస్తాడు వరదయ్య. ఇరురాజ్యాలమధ్య అనివార్యమైన యుద్ధ సమయంలో రంగాజమ్మ కోరిక మేరకు రాకుమారుడ్ని తీసుకుని వెళతాడు వరదయ్య. తానీషా సాయంతో రాకుమారుడ్ని తంజావూరు కు చేరుస్తాడు. రాజనర్తకి తారామతి(జయసుధ), ఆస్థానకవి(రావుగోపాలరావులు క్షేత్రయ్య పట్ల ద్వేషంతో తానీషాను రెచ్చగొట్టి ఒక పోటీ పెట్టిస్తారు. అందులో భాగంగా క్షేత్రయ్య వెయ్యి పదాలు రచించవలసి ఉంటుంది. మంత్రించబడిన ఫలాలు ఆరగించడంతో క్షేత్రయ్య తారామతి పట్ల మోహితుడౌతాడు. సిద్ధేంద్ర యోగి సహాయంతో మోహాన్మత్తత నుండి బయటపడి రచనసాగిస్తాడు.


== పేర్లు ==
== పేర్లు ==

13:06, 13 ఆగస్టు 2008 నాటి కూర్పు

మహాకవి క్షేత్రయ్య
(1976 తెలుగు సినిమా)
దర్శకత్వం వి. మధుసూధన రావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
ప్రభ
నిర్మాణ సంస్థ ఓసియానిక్ ఫిల్మ్ డిస్టిబ్యూటర్స్
భాష తెలుగు

మహాకవి క్షేత్రయ్య 1976లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. క్షేత్రయ్య పేరు తో పిలవబడే వరదయ్య కృష్ణా తీరం లోని మువ్వ గ్రామ నివాసి. అతడు మువ్వగోపాల పదాలు అనేకం రచించాడు. భక్త తుకారాం నిర్మించిన అంజలీ పిక్చర్స్ వారు అదేకోవలో క్షేత్రయ్యకథను నిర్మించారు. ఆదినారాయణరావు సంగీత దర్శకత్వంలో రామకృష్ణ, సుశీల, బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు శ్రోతల్ని అలరించాయి.(రేపల్లె లోని గోపాలుడంట, జాబిల్లి చూసేను నిన్ను నన్ను ,అష్టవిధనాయికల్ని వర్ణిస్తూ బాలు పాడినపాట మేలుకోకవిరాజ మేలుకోవయ్యామొదలైనవి).

చిత్రకథ

వరదయ్య మువ్వ గ్రామంలో ఆకతాయి గా ఉంటాడు. తన మరదలు (ప్రభ) ను ప్రేమిస్తాడు. ప్రభ వరదయ్య తో చనువుగావుండటం చూసిన ఆమె తండ్రి ప్రభ బాలవితంతువు అని చెబుతాడు. బాధతో ఉన్న వరదయ్యను వివాహమాడతానని కూచిపూడి భాగవతుల కుటుంబంలోని భామ(మంజుల) అడుగుతుంది. తల్లి అనుమతి ఉంటే వివాహమాడతానని వరదయ్య చెప్పి తల్లి అడుగుతాడు. కుల బేధంతో తల్లి అందుకు అంగీకరించదు.తను ప్రేమించిన మరదలు, తనను ప్రేమించిన భామ దూరంకావటంతో వరదయ్య విరక్తుడౌతాడు. భామ సోదరుడు (రాజబాబు) భామ ఆత్మహత్య చేసుకుందని జనాన్ని నమ్మించి ఆమె ను వరదయ్య దగ్గర చేరుస్తాడు. మువ్వ గోపాలస్వామి కటాక్షం తో వరదయ్య మంచి కవి ఔతాడు. అతని గీతాలు విన్న గోలకొండ తానీషా అతన్ని తన దగ్గరకు ఆహ్వానిస్తాడు.అహ్వానాన్ని తిరస్కరించిన వరదయ్యను బలవంతంగా తనతో తీసుకునిపోతాడు తానిషా.భామ సహాయంతో అక్కడినుండి వరదయ్య తప్పించుకుని తంజావూరు చేరతాడు. తంజావూరు రాజు ,ఆయన రెందవభార్య ,కవయితత్రి రంగాజమ్మలు వరదయ్యను అభిమానిస్తారు.పొరుగురాజు (మదురై)తో ,తంజావూరు రాజు కు ఉన్న వైష్మ్యాలు తొలగించే ప్రయత్నం చేస్తాడు వరదయ్య. ఇరురాజ్యాలమధ్య అనివార్యమైన యుద్ధ సమయంలో రంగాజమ్మ కోరిక మేరకు రాకుమారుడ్ని తీసుకుని వెళతాడు వరదయ్య. తానీషా సాయంతో రాకుమారుడ్ని తంజావూరు కు చేరుస్తాడు. రాజనర్తకి తారామతి(జయసుధ), ఆస్థానకవి(రావుగోపాలరావులు క్షేత్రయ్య పట్ల ద్వేషంతో తానీషాను రెచ్చగొట్టి ఒక పోటీ పెట్టిస్తారు. అందులో భాగంగా క్షేత్రయ్య వెయ్యి పదాలు రచించవలసి ఉంటుంది. మంత్రించబడిన ఫలాలు ఆరగించడంతో క్షేత్రయ్య తారామతి పట్ల మోహితుడౌతాడు. సిద్ధేంద్ర యోగి సహాయంతో మోహాన్మత్తత నుండి బయటపడి రచనసాగిస్తాడు.

పేర్లు

అంజలీ పిక్చర్స్ కంబైన్స్

మహాకవి క్షేత్రయ్య

కళా శిఖామణి అంజలీ దేవి

మంజుల ప్రభ జయసుధ రాజబాబు కాంతారావు ప్రభాకరరెడ్డి ధూళిపాళ గిరిబాబు


అతిథి నటులు రావుగోపాలరావు రచన :ఆరుద్ర



సృత్యాలు: వెంపటి సత్యం, ??

నిర్మాత , సంగీతం: ఆది నారాయణరావ్ దర్శక్లత్వం: సి యస్ రావు