బుర్రా మధుసూదన్ యాదవ్: కూర్పుల మధ్య తేడాలు
పంక్తి 27: | పంక్తి 27: | ||
==రాజకీయ జీవితం== |
==రాజకీయ జీవితం== |
||
బుర్రా మధుసూదన్ యాదవ్ [[వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ]] ద్వారా 2013లో రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో [[కనిగిరి శాసనసభ నియోజకవర్గం|కనిగిరి నియోజకవర్గ]] వెఎస్సార్సీపీ అభ్యర్ధిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి [[కదిరి బాబూరావు]] చేతిలో 7107 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. బుర్రా మధుసూదన్ 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి వెఎస్సార్సీపీ అభ్యర్ధిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి [[కదిరి బాబూరావు]] పై 40903 ఓట్ల మెజారిటీతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. |
|||
==మూలాలు== |
==మూలాలు== |
10:48, 16 సెప్టెంబరు 2021 నాటి కూర్పు
ఈ వ్యాసం లో చురుగ్గా మార్పులు జరుగుతున్నాయి. దిద్దుబాటు ఘర్షణను నివారించేందుకు గాను, ఈ సందేశం కనబడుతున్నంత కాలం ఈ పేజీలో మార్పులేమీ చెయ్యకండి. ఈ పేజీని చివరిసారిగా సవరించిన సమయం 2021 సెప్టెంబరు 16, 10:48 (UTC) (2 సంవత్సరాల క్రితం). ఒక పది గంటల పాటు ఈ పేజీలో ఏ మార్పులూ జరక్కపోతే ఈ సందేశాన్ని తీసెయ్యండి. ఈ మూసను చేర్చినది మీరే అయితే, మీ ప్రస్తుత దిద్దుబాటు సెషను పూర్తి కాగానే ఈ మూసను తిసెయ్యండి. లేదా దీని స్థానంలో {{నిర్మాణంలో ఉంది}} మూసను పెట్టండి. |
బుర్రా మధుసూదన్ యాదవ్ | |
---|---|
ఎమ్మెల్యే | |
Assumed office 2019 - ప్రస్తుతం | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1972 శివపురం,టంగుటూరు మండలం, ప్రకాశం జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం |
రాజకీయ పార్టీ | యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ) |
ఇతర రాజకీయ పదవులు | కాంగ్రెస్ పార్టీ |
జీవిత భాగస్వామి | లక్ష్మి |
సంతానం | అమృత భార్గవి, వెంకటసాయి, లక్ష్మీనారాయణ |
తల్లిదండ్రులు | బి.చినపేరయ్య, లక్ష్మమ్మ |
నివాసం | కనిగిరి |
బుర్రా మధుసూదన్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో కనిగిరి నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.
జననం, విద్యాభాస్యం
బుర్రా మధుసూదన్ యాదవ్ 15 మే 1972లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలం, శివపురం గ్రామంలో బి.చినపేరయ్య, లక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన ఇంటర్మీడియట్ వరకు చదివాడు.
రాజకీయ జీవితం
బుర్రా మధుసూదన్ యాదవ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా 2013లో రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కనిగిరి నియోజకవర్గ వెఎస్సార్సీపీ అభ్యర్ధిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కదిరి బాబూరావు చేతిలో 7107 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. బుర్రా మధుసూదన్ 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి వెఎస్సార్సీపీ అభ్యర్ధిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కదిరి బాబూరావు పై 40903 ఓట్ల మెజారిటీతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.