భారత జాతీయ కాంగ్రెస్: కూర్పుల మధ్య తేడాలు
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 22: | పంక్తి 22: | ||
| website = [http://inc.in/ కాంగ్రెస్.ఆర్గ్.ఇన్] |
| website = [http://inc.in/ కాంగ్రెస్.ఆర్గ్.ఇన్] |
||
| colors = నీలం {{Colorsample|blue}} |
| colors = నీలం {{Colorsample|blue}} |
||
| symbol = [[ |
| symbol = [[File:Hand INC.svg|260x260px|thumb|పార్టీ గుర్తు హస్తం]] |
||
}} |
}} |
||
[[File:Hand INC.svg|260x260px|thumb|పార్టీ గుర్తు హస్తం]] |
|||
'''భారత జాతీయ కాంగ్రెస్''' (ఆంగ్లం: '''Indian National Congress''') (ఇంకనూ '''కాంగ్రెస్ పార్టీ''', '''INC''' అనిపేర్లు ఉన్నాయి) [[భారతదేశం]]లోని ఒక ప్రధాన [[రాజకీయపార్టీ]]. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశంలో ఎక్కువ సమయం (49 సంవత్సరాలు) అధికారంలో ఉన్న పార్టీ. |
'''భారత జాతీయ కాంగ్రెస్''' (ఆంగ్లం: '''Indian National Congress''') (ఇంకనూ '''కాంగ్రెస్ పార్టీ''', '''INC''' అనిపేర్లు ఉన్నాయి) [[భారతదేశం]]లోని ఒక ప్రధాన [[రాజకీయపార్టీ]]. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశంలో ఎక్కువ సమయం (49 సంవత్సరాలు) అధికారంలో ఉన్న పార్టీ. |
||
04:28, 21 సెప్టెంబరు 2021 నాటి కూర్పు
భారత జాతీయ కాంగ్రెసు | |
---|---|
president = సోనియా గాంధీ | |
స్థాపన | 28 డిసెంబర్ 1885 |
ప్రధాన కార్యాలయం | 24, అక్బర్ రోడ్, న్యూ ఢిల్లీ - 110011 |
సిద్ధాంతం | సామ్యవాద ప్రజాతంత్రం/జనాదరణ |
రంగు | నీలం |
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ | 0 / 175
|
తెలంగాణా అసెంబ్లీ | 6 / 119
|
లోక్ సభ | 51 / 545
|
రాజ్య సభ | 36 / 245
|
ఓటు గుర్తు | |
వెబ్ సిటు | |
కాంగ్రెస్.ఆర్గ్.ఇన్ |
భారత జాతీయ కాంగ్రెస్ (ఆంగ్లం: Indian National Congress) (ఇంకనూ కాంగ్రెస్ పార్టీ, INC అనిపేర్లు ఉన్నాయి) భారతదేశంలోని ఒక ప్రధాన రాజకీయపార్టీ. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశంలో ఎక్కువ సమయం (49 సంవత్సరాలు) అధికారంలో ఉన్న పార్టీ.
ప్రస్తుతం సోనియా గాంధీ ఈ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నారు. ప్రస్తుతం ఈ పార్టీ ఐదు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది - పంజాబ్, రాజస్థాన్ ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్ఘఢ్. భారతదేశ మాజీ ప్రధానమంత్రిగా పనిచేసిన ఒకేఒక్క తెలుగువాడు పి.వి.నరసింహారావు.
చరిత్ర
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని ఏ.ఓ.హుమే, మాజీ బ్రిటిషు అధికారి 1885 డిసెంబరు 25న స్థాపన చేయాల్సిఉంది.కానీ ప్లేగు వ్యాధి కారణంగా డిసెంబరు 28 న స్థాపించబడింది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఈ పార్టీలో ఎందరో మహానుభావులు శ్రమించారు. వారిలో మహాత్మా గాంధీ, బి.ఆర్. అంబేద్కర్, మొదలగు అనేక మంది ఇందులో సభ్యులుగా ఉండి దేశానికి ఎంతో సేవ చేశారు.
సాధారణ ఎన్నికలలో
1వ లోకసభ నుండి 17 వ లోక సభ వరకూ సాధించిన స్థానాలు |
అత్యధిక స్థానాలు పొందిన సంవత్సరం:1984 అత్యల్ప స్థానాలు పొందిన సంవత్సరం:2014
|