మీరా కుమార్: కూర్పుల మధ్య తేడాలు
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 29: | పంక్తి 29: | ||
}} |
}} |
||
'''మీరా కుమార్ ''' భారత పార్లమెంటు సభ్యురాలు, [[లోక్సభ]]కు ఎన్నుకోబడిన మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు. |
'''మీరా కుమార్ ''' భారత పార్లమెంటు సభ్యురాలు, [[లోక్సభ]]కు ఎన్నుకోబడిన మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు. |
||
==నేపధ్యం== |
|||
==నేపధ్యము== |
|||
[[బీహార్]] లోని పట్నా జిల్లాలో సుప్రసిద్ద స్వాతంత్ర్య సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ [[బాబూ జగ్జీవన్ రామ్]], ఇంద్రాణీ దేవి దంపతులకు జన్మించింది. [[ఢిల్లీ విశ్వవిద్యాలయం]] లోని ఇంద్రప్రస్థ కళాశాల, మిరిండా కళాశాలల నుండి వరుసగా M.A, L.L.B పట్టాలను పొందింది. |
[[బీహార్]] లోని పట్నా జిల్లాలో సుప్రసిద్ద స్వాతంత్ర్య సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ [[బాబూ జగ్జీవన్ రామ్]], ఇంద్రాణీ దేవి దంపతులకు జన్మించింది. [[ఢిల్లీ విశ్వవిద్యాలయం]] లోని ఇంద్రప్రస్థ కళాశాల, మిరిండా కళాశాలల నుండి వరుసగా M.A, L.L.B పట్టాలను పొందింది. |
||
==జీవన పధం== |
==జీవన పధం== |
||
===విదేశీ |
===విదేశీ జీవితం=== |
||
ఈవిడ 1973 లో సివిల్ సర్వీసు పరీక్షలు రాసి [[m:en:Indian Foreign Service|ఇండియన్ ఫారిన్ సర్వీసు]]కు ఎంపికైంది. ఉద్యోగ రీత్యా అనేక దేశాలలో గడిపింది. |
ఈవిడ 1973 లో సివిల్ సర్వీసు పరీక్షలు రాసి [[m:en:Indian Foreign Service|ఇండియన్ ఫారిన్ సర్వీసు]]కు ఎంపికైంది. ఉద్యోగ రీత్యా అనేక దేశాలలో గడిపింది. |
||
===రాజకీయ |
===రాజకీయ జీవితం=== |
||
1985 లో క్రియాశీల రాజకీయాలలో ప్రవేశించింది. [[ఉత్తరప్రదేశ్]] లోని [[m:en:Bijnor|బిజ్నోర్]] నియోజకవర్గం నుండి రాజకీయ దిగ్గజాలైన రాం విలాస్ పాశ్వాన్, [[మాయావతి]] లాంటి దళిత నేతలను ఓడించి ప్రజా ప్రతినిధిగా ఎన్నికైంది. [[ఢిల్లీ]] లోని [[m:en:Karol Bagh (Lok Sabha constituency)|కరోల్ బాగ్]] నియోజకవర్గానికి [[m:en:8th Lok Sabha|8వ]], 12వ లోక్సభలో ప్రాతినిధ్యం వహించింది . 1999లో [[భారతీయ జనతా పార్టీ]] ప్రభంజనంలో ఈవిడ ఓడిపోయింది. కానీ 2004, 2009 లలో తన తండ్రి గతంలో పోటీచేసిన [[బీహార్]] లోని [[m:en:Sasaram|ససారం]] నియోజకవర్గం నుండి రికార్డు స్థాయి విజయం సాధించింది. |
1985 లో క్రియాశీల రాజకీయాలలో ప్రవేశించింది. [[ఉత్తరప్రదేశ్]] లోని [[m:en:Bijnor|బిజ్నోర్]] నియోజకవర్గం నుండి రాజకీయ దిగ్గజాలైన రాం విలాస్ పాశ్వాన్, [[మాయావతి]] లాంటి దళిత నేతలను ఓడించి ప్రజా ప్రతినిధిగా ఎన్నికైంది. [[ఢిల్లీ]] లోని [[m:en:Karol Bagh (Lok Sabha constituency)|కరోల్ బాగ్]] నియోజకవర్గానికి [[m:en:8th Lok Sabha|8వ]], 12వ లోక్సభలో ప్రాతినిధ్యం వహించింది . 1999లో [[భారతీయ జనతా పార్టీ]] ప్రభంజనంలో ఈవిడ ఓడిపోయింది. కానీ 2004, 2009 లలో తన తండ్రి గతంలో పోటీచేసిన [[బీహార్]] లోని [[m:en:Sasaram|ససారం]] నియోజకవర్గం నుండి రికార్డు స్థాయి విజయం సాధించింది. |
||
2004 నుండి 2009 వరకు [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ, సాధికార మంత్రిగా పనిచేసింది. 2009లో కేంద్ర జలవనరుల మంత్రిగానూ కొద్దికాలం బాధ్యతలు నిర్వర్తించింది. ఈ పదవిలో ఉండగానే [[లోక్సభ]] సభాపతిగా ఎన్నుకోబడటంతో మంత్రి పదవికి రాజీనామా చేసి, భారత [[లోక్సభ]]కు మొట్టమొదటి మహిళా సభాపతిగా బాచ్యతలు చేపట్టింది. |
2004 నుండి 2009 వరకు [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ, సాధికార మంత్రిగా పనిచేసింది. 2009లో కేంద్ర జలవనరుల మంత్రిగానూ కొద్దికాలం బాధ్యతలు నిర్వర్తించింది. ఈ పదవిలో ఉండగానే [[లోక్సభ]] సభాపతిగా ఎన్నుకోబడటంతో మంత్రి పదవికి రాజీనామా చేసి, భారత [[లోక్సభ]]కు మొట్టమొదటి మహిళా సభాపతిగా బాచ్యతలు చేపట్టింది. |
||
===2014 ఎన్నికలు=== |
|||
[[2014 పార్లమెంటు ఎన్నికలు|2014 పార్లమెంటు ఎన్నికల]]లో మీరాకుమార్ బీహార్లోని ససారం లోక్సభ నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. ఇక్కడ [[భారతీయ జనతా పార్టీ]] అభ్యర్థి పాశ్వాన్ సుమారు 60వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. |
[[2014 పార్లమెంటు ఎన్నికలు|2014 పార్లమెంటు ఎన్నికల]]లో మీరాకుమార్ బీహార్లోని ససారం లోక్సభ నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. ఇక్కడ [[భారతీయ జనతా పార్టీ]] అభ్యర్థి పాశ్వాన్ సుమారు 60వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. |
||
===2017 రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థి=== |
===2017 రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థి=== |
||
ఎన్.డి.ఎ. కూటమి రాష్ట్రపతి అభ్యర్థి రాం నాధ్ కోవింద్ కి పోటిగా ప్రతిపక్షాల తరుపున ఎన్నికోబడిన అభ్యర్థి మీరా కుమార్.<ref>ఈనాడు దినపత్రిక 04-07-2017</ref> |
|||
==వ్యక్తిగత |
==వ్యక్తిగత జీవితం== |
||
ఈమె వివాహము [[సుప్రీం కోర్టు]] [[న్యాయవాది]] అయిన మంజుల్ కుమార్ తో జరిగింది. వీరికి ముగ్గురు సంతానము. కుమారుడు అన్షుల్, కుమార్తెలు స్వాతి, దేవయాని. అన్షుల్ వివాహము మినితాతో జరిగింది. వీరికి ఒక [[కూతురు|కుమార్తె]] అనాహిత. కుమార్తె స్వాతి [[పెళ్ళి|వివాహము]] రంజీత్ తోనూ, దేవయాని వివాహము అమిత్ తోనూ జరిగింది. స్వాతి, రంజిత్ లకు ఒక కుమార్తె అమ్రిత, కుమారుడు అన్హద్ సంతానము. అలాగే దేవయాని, అమిత్ లకు ఒక [[కొడుకు|కుమారుడు]] ఫర్జాన్ సంతానము. |
ఈమె వివాహము [[సుప్రీం కోర్టు]] [[న్యాయవాది]] అయిన మంజుల్ కుమార్ తో జరిగింది. వీరికి ముగ్గురు సంతానము. కుమారుడు అన్షుల్, కుమార్తెలు స్వాతి, దేవయాని. అన్షుల్ వివాహము మినితాతో జరిగింది. వీరికి ఒక [[కూతురు|కుమార్తె]] అనాహిత. కుమార్తె స్వాతి [[పెళ్ళి|వివాహము]] రంజీత్ తోనూ, దేవయాని వివాహము అమిత్ తోనూ జరిగింది. స్వాతి, రంజిత్ లకు ఒక కుమార్తె అమ్రిత, కుమారుడు అన్హద్ సంతానము. అలాగే దేవయాని, అమిత్ లకు ఒక [[కొడుకు|కుమారుడు]] ఫర్జాన్ సంతానము. |
||
మీరా కుమార్ కి క్రీడల పట్ల ఆసక్తి మెండు. ఈవిడ రైఫిల్ షూటింగ్ లో అనేక పతకాలను కూడా గెలుచుకుంది. అలాగే ఈవిడ రచనలు కూడా ప్రచురితమయ్యాయి. |
మీరా కుమార్ కి క్రీడల పట్ల ఆసక్తి మెండు. ఈవిడ రైఫిల్ షూటింగ్ లో అనేక పతకాలను కూడా గెలుచుకుంది. అలాగే ఈవిడ రచనలు కూడా ప్రచురితమయ్యాయి. |
||
== మూలాలు == |
|||
{{మూలాలు}} |
|||
==బయటి లంకెలు== |
==బయటి లంకెలు== |
10:18, 11 నవంబరు 2021 నాటి కూర్పు
మీరా కుమార్ | |||
మూడవ ప్రపంచ దేశాక సభాపతుల సదస్సు లో ప్రసంగిస్తున్న మీరా కుమార్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2009 | |||
ముందు | సోమనాధ్ ఛటర్జీ | ||
---|---|---|---|
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2004 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ససారం, రోహ్తాస్, భారతదేశం | 1945 మార్చి 31||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | మంజుల్ కుమార్ | ||
సంతానం | 1 కుమారుడు, ఇద్దరు కుమార్తెలు | ||
నివాసం | ఢిల్లీ, భారతదేశం | ||
పూర్వ విద్యార్థి | ఢిల్లీ విశ్వవిద్యాలయము | ||
మతం | హిందూ | ||
జూన్ 3, 2009నాటికి |
మీరా కుమార్ భారత పార్లమెంటు సభ్యురాలు, లోక్సభకు ఎన్నుకోబడిన మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు.
నేపధ్యం
బీహార్ లోని పట్నా జిల్లాలో సుప్రసిద్ద స్వాతంత్ర్య సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబూ జగ్జీవన్ రామ్, ఇంద్రాణీ దేవి దంపతులకు జన్మించింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం లోని ఇంద్రప్రస్థ కళాశాల, మిరిండా కళాశాలల నుండి వరుసగా M.A, L.L.B పట్టాలను పొందింది.
జీవన పధం
విదేశీ జీవితం
ఈవిడ 1973 లో సివిల్ సర్వీసు పరీక్షలు రాసి ఇండియన్ ఫారిన్ సర్వీసుకు ఎంపికైంది. ఉద్యోగ రీత్యా అనేక దేశాలలో గడిపింది.
రాజకీయ జీవితం
1985 లో క్రియాశీల రాజకీయాలలో ప్రవేశించింది. ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ నియోజకవర్గం నుండి రాజకీయ దిగ్గజాలైన రాం విలాస్ పాశ్వాన్, మాయావతి లాంటి దళిత నేతలను ఓడించి ప్రజా ప్రతినిధిగా ఎన్నికైంది. ఢిల్లీ లోని కరోల్ బాగ్ నియోజకవర్గానికి 8వ, 12వ లోక్సభలో ప్రాతినిధ్యం వహించింది . 1999లో భారతీయ జనతా పార్టీ ప్రభంజనంలో ఈవిడ ఓడిపోయింది. కానీ 2004, 2009 లలో తన తండ్రి గతంలో పోటీచేసిన బీహార్ లోని ససారం నియోజకవర్గం నుండి రికార్డు స్థాయి విజయం సాధించింది.
2004 నుండి 2009 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ, సాధికార మంత్రిగా పనిచేసింది. 2009లో కేంద్ర జలవనరుల మంత్రిగానూ కొద్దికాలం బాధ్యతలు నిర్వర్తించింది. ఈ పదవిలో ఉండగానే లోక్సభ సభాపతిగా ఎన్నుకోబడటంతో మంత్రి పదవికి రాజీనామా చేసి, భారత లోక్సభకు మొట్టమొదటి మహిళా సభాపతిగా బాచ్యతలు చేపట్టింది.
2014 ఎన్నికలు
2014 పార్లమెంటు ఎన్నికలలో మీరాకుమార్ బీహార్లోని ససారం లోక్సభ నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పాశ్వాన్ సుమారు 60వేల ఓట్ల తేడాతో గెలుపొందారు.
2017 రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థి
ఎన్.డి.ఎ. కూటమి రాష్ట్రపతి అభ్యర్థి రాం నాధ్ కోవింద్ కి పోటిగా ప్రతిపక్షాల తరుపున ఎన్నికోబడిన అభ్యర్థి మీరా కుమార్.[1]
వ్యక్తిగత జీవితం
ఈమె వివాహము సుప్రీం కోర్టు న్యాయవాది అయిన మంజుల్ కుమార్ తో జరిగింది. వీరికి ముగ్గురు సంతానము. కుమారుడు అన్షుల్, కుమార్తెలు స్వాతి, దేవయాని. అన్షుల్ వివాహము మినితాతో జరిగింది. వీరికి ఒక కుమార్తె అనాహిత. కుమార్తె స్వాతి వివాహము రంజీత్ తోనూ, దేవయాని వివాహము అమిత్ తోనూ జరిగింది. స్వాతి, రంజిత్ లకు ఒక కుమార్తె అమ్రిత, కుమారుడు అన్హద్ సంతానము. అలాగే దేవయాని, అమిత్ లకు ఒక కుమారుడు ఫర్జాన్ సంతానము.
మీరా కుమార్ కి క్రీడల పట్ల ఆసక్తి మెండు. ఈవిడ రైఫిల్ షూటింగ్ లో అనేక పతకాలను కూడా గెలుచుకుంది. అలాగే ఈవిడ రచనలు కూడా ప్రచురితమయ్యాయి.
మూలాలు
- ↑ ఈనాడు దినపత్రిక 04-07-2017