తెలుగు సాహిత్యం యుగ విభజన: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 4: పంక్తి 4:
రచనా సౌలభ్యం కోసం సాహితీ చరిత్రాధ్యయనకారులు వాఙ్మయ చరిత్రను కొన్ని యుగములుగా విభజిస్తారు.
రచనా సౌలభ్యం కోసం సాహితీ చరిత్రాధ్యయనకారులు వాఙ్మయ చరిత్రను కొన్ని యుగములుగా విభజిస్తారు.


* [[కందుకూరి వీరేశ లింగం పంతులు]] - తమ "ఆంధ్ర కవుల చరిత్ర"లో "ప్రాచీన కవులు", "మధ్యయుగ కవులు", "ఆధునిక కవులు" అని విభజించాడు. అతడు వ్రాసినది కవుల చరిత్ర గనుక ఇది సమంజసము.
* [[కందుకూరి వీరేశలింగం]] - తమ "ఆంధ్ర కవుల చరిత్ర"లో "ప్రాచీన కవులు", "మధ్యయుగ కవులు", "ఆధునిక కవులు" అని విభజించాడు. అతడు వ్రాసినది కవుల చరిత్ర గనుక ఇది సమంజసము.

* [[కాళ్ళకూరు నారాయణరావు]] - అజ్ఞాత యుగం, ప్రాచీన యుగం, మధ్యయుగం .. ఇలా విభజించాడు.


* కొందరు రాజ వంశములను బట్టి విభజించారు - చాళుక్య యుగము, రెడ్డి రాజ యుగము, విజయనగర యుగము ఇలా.. [[ఆరుద్ర]] తన [[సమగ్ర ఆంధ్ర సాహిత్యం]]లో ఈ విధానం అవలంబించాడు.
* కొందరు రాజ వంశములను బట్టి విభజించారు - చాళుక్య యుగము, రెడ్డి రాజ యుగము, విజయనగర యుగము ఇలా.. [[ఆరుద్ర]] తన [[సమగ్ర ఆంధ్ర సాహిత్యం]]లో ఈ విధానం అవలంబించాడు.
పంక్తి 15: పంక్తి 17:


* [[పింగళి లక్ష్మీకాంతం]] - "ఆంధ్ర సాహిత్య చరిత్ర"లో - మిశ్రమమైన విధానాన్ని అవలంబించాడు. - ప్రాఙ్నన్నయ యుగము, నన్నయ యుగము, తిక్కన యుగము, శ్రీనాధ యుగము, రాయల యుగము ఇలా..
* [[పింగళి లక్ష్మీకాంతం]] - "ఆంధ్ర సాహిత్య చరిత్ర"లో - మిశ్రమమైన విధానాన్ని అవలంబించాడు. - ప్రాఙ్నన్నయ యుగము, నన్నయ యుగము, తిక్కన యుగము, శ్రీనాధ యుగము, రాయల యుగము ఇలా..

* ఆయాకాలాలలో ప్రముఖ సాహితీ విషయాలకు అనుగుణంగా - భారత కవులు, శివకవులు, రామాయణ కవులు, శతక కవులు, ప్రబంధ కవులు, వాగ్గేయకారులు .. ఇలా..


==ప్రముఖ కవుల ననుసరించి==
==ప్రముఖ కవుల ననుసరించి==

20:25, 25 సెప్టెంబరు 2008 నాటి కూర్పు

తెలుగు సాహిత్యాన్ని అధ్యయనా సౌలభ్యం కోసం కొన్ని యుగాలుగా విభజిస్తారు. ఈ విభజన వివిధ పరిశోధకులు వివిధ ప్రమాణాలతో చేశారు. ఆయా కాలాలలో ఉన్న ప్రముఖ కవుల పేర్ల మీద గాని, లేదా ప్రముఖ పాలనాధికారుల పేర్లమీద గాని, లేదా కాలానుగుణంగా గాని ఈ యుగాలకు పేర్లు పెట్టారు.

యుగ విభజన విధానాలు

రచనా సౌలభ్యం కోసం సాహితీ చరిత్రాధ్యయనకారులు వాఙ్మయ చరిత్రను కొన్ని యుగములుగా విభజిస్తారు.

  • కందుకూరి వీరేశలింగం - తమ "ఆంధ్ర కవుల చరిత్ర"లో "ప్రాచీన కవులు", "మధ్యయుగ కవులు", "ఆధునిక కవులు" అని విభజించాడు. అతడు వ్రాసినది కవుల చరిత్ర గనుక ఇది సమంజసము.
  • ఆయా కాలాలలో ప్రముఖంగా వెలువడిన సాహిత్య ప్రక్రియలను బట్టి - పురాణ యుగము, కావ్య యుగము, ప్రబంధ యుగము, గద్య గేయ యక్షగాన యుగము, ఖండకావ్య (భావ కవితా) యుగము ఇలా..
  • ఆయా కాలాలలో ప్రసిద్ధులైన, మరియు ఇతరులకు మార్గ దర్శకులైన కవులను బట్టి - నన్నయ యుగము, తిక్కన యుగము, శ్రీనాధ యుగము ఇలా..
  • దివాకర్ల వేంకటావధాని - తన "ఆంధ్ర వాఙ్మయ చరిత్రము"లో - కావ్య ప్రక్రియలను బట్టి - ప్రాఙ్నన్నయ యుగము, భాషాంతరీకరణ యుగము, కావ్య యుగము, ప్రబంధ యుగము, దక్షిణాంధ్ర యుగము, ఆధునిక యుగము
  • పింగళి లక్ష్మీకాంతం - "ఆంధ్ర సాహిత్య చరిత్ర"లో - మిశ్రమమైన విధానాన్ని అవలంబించాడు. - ప్రాఙ్నన్నయ యుగము, నన్నయ యుగము, తిక్కన యుగము, శ్రీనాధ యుగము, రాయల యుగము ఇలా..
  • ఆయాకాలాలలో ప్రముఖ సాహితీ విషయాలకు అనుగుణంగా - భారత కవులు, శివకవులు, రామాయణ కవులు, శతక కవులు, ప్రబంధ కవులు, వాగ్గేయకారులు .. ఇలా..

ప్రముఖ కవుల ననుసరించి

పాలకుల, పోషకుల ననుసరించి

సాహితీ ప్రక్రియలననుసరించి

ఇవి కూడా చూడండి

వనరులు

మూలాలు

బయటి లింకులు