కుండలిని: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
కుండలిని జాగృతం: |
కుండలిని జాగృతం: |
||
" మానవతావాది, ఆధ్యాత్మిక వ్యక్తిత్వం,భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా మూర్తీభవించిన ఆదర్శ మహిళ శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు. |
|||
బాల్యం: |
బాల్యం: |
||
పగలు, రాత్రి రెండు సమానంగా ఉండే రోజున, అంటే మార్చి 21వ తేదీ 1923, మధ్యాహ్నం 12గం నిర్మలాదేవి మహారాష్ట్రలో చింద్వారాలో జన్మించారు. శ్రీమతి నిర్మల తన చిన్న తనంలో ప్రదర్శించిన గుణగణాలను తెలిసిన వారు, ఆమె ఓ కారణజన్మురాలు అని అంటారు.ఆమె ముఖకవళికలను బట్టి మహాత్మాగాంధీ చిన్ని నిర్మలను ముద్దుగా 'నేపాలి' అని పిలిచారు. |
|||
స్వాతంత్ర్య పోరాట సమయంలో తరచు ఆమె తల్లిదండ్రులను బ్రిటీష్ వారు జైల్లో పెట్టినపుడు కుటుంబ బాధ్యయతను తమ కుటుంబంలోని చిన్నదైన నిర్మలకు మాత్రమే అప్పగించేవారు. అందుకు కారణం ఆమె మిగతా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా భాధ్యతాయుతంగా ఉండేవారు. |
స్వాతంత్ర్య పోరాట సమయంలో తరచు ఆమె తల్లిదండ్రులను బ్రిటీష్ వారు జైల్లో పెట్టినపుడు కుటుంబ బాధ్యయతను తమ కుటుంబంలోని చిన్నదైన నిర్మలకు మాత్రమే అప్పగించేవారు. అందుకు కారణం ఆమె మిగతా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా భాధ్యతాయుతంగా ఉండేవారు. |
||
తల్లిదండ్రులు: |
తల్లిదండ్రులు: |
||
మహాత్మాగాంధీ నాయకత్వంలో భారతదేశ స్వాతంత్ర్య పోరాటయోధుడు శ్రీ పి.కె.సాల్వేగారి సంతానం నిర్మల. |
మహాత్మాగాంధీ నాయకత్వంలో భారతదేశ స్వాతంత్ర్య పోరాటయోధుడు శ్రీ పి.కె.సాల్వేగారి సంతానం నిర్మల. |
||
నిర్మల తల్లిదండ్రులు,మేధావులు,బాషాకోవిదులు,ఆధ్యాత్మికత ఉట్టిపడే |
నిర్మల తల్లిదండ్రులు, మేధావులు, బాషాకోవిదులు, ఆధ్యాత్మికత ఉట్టిపడే పుణ్య దంపతులు. |
||
వీరి తండ్రికి 14 భాషలలో ప్రవేశం ఉంది.ఆయన ఖురాన్ ను హిందీలోకి అనువదించిన వ్యక్తి.ఆమె తల్లి గణితశాస్త్రంలో దిట్ట.మన దేశంలో ఆ రోజులలో గణితశాస్త్రంలో పట్టా పొందిన అతికొద్ది మంది స్త్రీలలో ఆమె ఒకరు.వారి పూర్వికులు శాలివాహన వంశసంబంధీకులు.లాహోరులో బాలక్ రామ్ మెడికల్ కాలేజీలో సైకాలజీ మరియు వైద్య విద్యనభ్యసించారు.నిర్మల బ్యాట్మింటన్ ఛాంపియన్. |
వీరి తండ్రికి 14 భాషలలో ప్రవేశం ఉంది. ఆయన ఖురాన్ ను హిందీలోకి అనువదించిన వ్యక్తి. ఆమె తల్లి గణితశాస్త్రంలో దిట్ట. మన దేశంలో ఆ రోజులలో గణితశాస్త్రంలో పట్టా పొందిన అతికొద్ది మంది స్త్రీలలో ఆమె ఒకరు. వారి పూర్వికులు శాలివాహన వంశసంబంధీకులు. లాహోరులో బాలక్ రామ్ మెడికల్ కాలేజీలో సైకాలజీ మరియు వైద్య విద్యనభ్యసించారు. నిర్మల బ్యాట్మింటన్ ఛాంపియన్. |
||
స్వాతంత్ర్యపోరాటంలో ఆమె పాత్ర:(ఇంకా మిగిలిన భాగం తరువాత టైపు చేస్తాను) |
స్వాతంత్ర్యపోరాటంలో ఆమె పాత్ర:(ఇంకా మిగిలిన భాగం తరువాత టైపు చేస్తాను) |
14:16, 14 అక్టోబరు 2008 నాటి కూర్పు
కుండలిని జాగృతం:
" మానవతావాది, ఆధ్యాత్మిక వ్యక్తిత్వం,భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా మూర్తీభవించిన ఆదర్శ మహిళ శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు. బాల్యం:
పగలు, రాత్రి రెండు సమానంగా ఉండే రోజున, అంటే మార్చి 21వ తేదీ 1923, మధ్యాహ్నం 12గం నిర్మలాదేవి మహారాష్ట్రలో చింద్వారాలో జన్మించారు. శ్రీమతి నిర్మల తన చిన్న తనంలో ప్రదర్శించిన గుణగణాలను తెలిసిన వారు, ఆమె ఓ కారణజన్మురాలు అని అంటారు.ఆమె ముఖకవళికలను బట్టి మహాత్మాగాంధీ చిన్ని నిర్మలను ముద్దుగా 'నేపాలి' అని పిలిచారు.
స్వాతంత్ర్య పోరాట సమయంలో తరచు ఆమె తల్లిదండ్రులను బ్రిటీష్ వారు జైల్లో పెట్టినపుడు కుటుంబ బాధ్యయతను తమ కుటుంబంలోని చిన్నదైన నిర్మలకు మాత్రమే అప్పగించేవారు. అందుకు కారణం ఆమె మిగతా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా భాధ్యతాయుతంగా ఉండేవారు.
తల్లిదండ్రులు: మహాత్మాగాంధీ నాయకత్వంలో భారతదేశ స్వాతంత్ర్య పోరాటయోధుడు శ్రీ పి.కె.సాల్వేగారి సంతానం నిర్మల. నిర్మల తల్లిదండ్రులు, మేధావులు, బాషాకోవిదులు, ఆధ్యాత్మికత ఉట్టిపడే పుణ్య దంపతులు. వీరి తండ్రికి 14 భాషలలో ప్రవేశం ఉంది. ఆయన ఖురాన్ ను హిందీలోకి అనువదించిన వ్యక్తి. ఆమె తల్లి గణితశాస్త్రంలో దిట్ట. మన దేశంలో ఆ రోజులలో గణితశాస్త్రంలో పట్టా పొందిన అతికొద్ది మంది స్త్రీలలో ఆమె ఒకరు. వారి పూర్వికులు శాలివాహన వంశసంబంధీకులు. లాహోరులో బాలక్ రామ్ మెడికల్ కాలేజీలో సైకాలజీ మరియు వైద్య విద్యనభ్యసించారు. నిర్మల బ్యాట్మింటన్ ఛాంపియన్.
స్వాతంత్ర్యపోరాటంలో ఆమె పాత్ర:(ఇంకా మిగిలిన భాగం తరువాత టైపు చేస్తాను)