భీమసేనుడు: కూర్పుల మధ్య తేడాలు
చి యంత్రము కలుపుతున్నది: bn:ভীম |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 2: | పంక్తి 2: | ||
'''భీముడు''' [[పాండవులు|పాండవ]] ద్వితీయుడు. [[మహాభారతం|మహాభారత]] ఇతిహాసములో [[వాయుదేవుడు|వాయుదేవుడి]] అంశ. [[పాండురాజు]] సంతానం. [[కుంతి|కుంతికి]] [[వాయుదేవుడు|వాయుదేవునికి]] కలిగిన సంతానం. <ref>Vettam Mani; Puranic Encyclopaedia</ref> <ref>http://www.sacred-texts.com/hin/iml/</ref> |
'''భీముడు''' [[పాండవులు|పాండవ]] ద్వితీయుడు. [[మహాభారతం|మహాభారత]] ఇతిహాసములో [[వాయుదేవుడు|వాయుదేవుడి]] అంశ. [[పాండురాజు]] సంతానం. [[కుంతి|కుంతికి]] [[వాయుదేవుడు|వాయుదేవునికి]] కలిగిన సంతానం. <ref>Vettam Mani; Puranic Encyclopaedia</ref> <ref>http://www.sacred-texts.com/hin/iml/</ref> |
||
== బాల్యం == |
|||
భీముడు వాయుదేవుని అంశమున జన్మించిన కారణంగా పుట్టుకతోనే అమితబలశాలి. పుట్టిన పదవ రోజున భీముడు తల్లి చంక నుంచి జారి ఒక రాతి మీద పడినాడు. భీముని తాకిడికి ఆ రాయి చూర్ణం అయినది. దుర్యోధనుడు నీటిలో పడవేసి చంపడానికి ప్రయత్నిస్తే నాగలోకానికి చేరి వెయ్యి ఏనుగుల బలం వచ్చే ఆశీర్వాదంతో బయటకు వచ్చాడు. |
|||
భుజ బలంలోనూ, గదా యుధ్ధంలోనూ కౌరవ పాండవులలో సాటిలేని వీరునిగా పేరొందిన వీరుడు. మగధరాజైన జరాసంధుని [[మల్ల యుద్ధం]]లో నిర్జించిన జట్టి. ఏకచక్రపురాన్ని పట్టి పీడిస్తున్న బకాసురున్నీ, అతని సోదరుడు కిమ్మీరున్నీ వధించిన మేటి. హిడింబాసురుణ్ణి వధించి, తనని వరించిన ఆతని సోదరి [[హిడింబి]] అను రాక్షస వనితను కుంతీ ధర్మరాజాదుల అనుమతితో వివాహమాడినాడు. వారిరువురికీ కలిగిన సంతానమే మహాభారత యుద్దమందు తన మాయాజాలముతో వీరంగము చేసి ప్రసిద్దుడైన [[ఘటోత్కచుడు]]. |
|||
కురుక్షేత్ర సంగ్రామంలో ఆరు అక్షౌహిణుల మేర శత్రుసైన్యాన్ని నిర్జించినాడు. ధుర్యోధన దుశ్శాసనాది [[కౌరవులు]] నూర్గురినీ భీమసేనుడే వధించినాడు. |
కురుక్షేత్ర సంగ్రామంలో ఆరు అక్షౌహిణుల మేర శత్రుసైన్యాన్ని నిర్జించినాడు. ధుర్యోధన దుశ్శాసనాది [[కౌరవులు]] నూర్గురినీ భీమసేనుడే వధించినాడు. |
22:02, 5 డిసెంబరు 2008 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
భీముడు పాండవ ద్వితీయుడు. మహాభారత ఇతిహాసములో వాయుదేవుడి అంశ. పాండురాజు సంతానం. కుంతికి వాయుదేవునికి కలిగిన సంతానం. [1] [2]
బాల్యం
భీముడు వాయుదేవుని అంశమున జన్మించిన కారణంగా పుట్టుకతోనే అమితబలశాలి. పుట్టిన పదవ రోజున భీముడు తల్లి చంక నుంచి జారి ఒక రాతి మీద పడినాడు. భీముని తాకిడికి ఆ రాయి చూర్ణం అయినది. దుర్యోధనుడు నీటిలో పడవేసి చంపడానికి ప్రయత్నిస్తే నాగలోకానికి చేరి వెయ్యి ఏనుగుల బలం వచ్చే ఆశీర్వాదంతో బయటకు వచ్చాడు.
భుజ బలంలోనూ, గదా యుధ్ధంలోనూ కౌరవ పాండవులలో సాటిలేని వీరునిగా పేరొందిన వీరుడు. మగధరాజైన జరాసంధుని మల్ల యుద్ధంలో నిర్జించిన జట్టి. ఏకచక్రపురాన్ని పట్టి పీడిస్తున్న బకాసురున్నీ, అతని సోదరుడు కిమ్మీరున్నీ వధించిన మేటి. హిడింబాసురుణ్ణి వధించి, తనని వరించిన ఆతని సోదరి హిడింబి అను రాక్షస వనితను కుంతీ ధర్మరాజాదుల అనుమతితో వివాహమాడినాడు. వారిరువురికీ కలిగిన సంతానమే మహాభారత యుద్దమందు తన మాయాజాలముతో వీరంగము చేసి ప్రసిద్దుడైన ఘటోత్కచుడు.
కురుక్షేత్ర సంగ్రామంలో ఆరు అక్షౌహిణుల మేర శత్రుసైన్యాన్ని నిర్జించినాడు. ధుర్యోధన దుశ్శాసనాది కౌరవులు నూర్గురినీ భీమసేనుడే వధించినాడు.
మూలాలు
- ↑ Vettam Mani; Puranic Encyclopaedia
- ↑ http://www.sacred-texts.com/hin/iml/