Coordinates: 16°05′21″N 80°10′02″E / 16.0892°N 80.1672°E / 16.0892; 80.1672

చిలకలూరిపేట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి అయోమయ నివృత్తి లింకు సవరించు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox Settlement|
{{Infobox India AP Town}}
'''చిలకలూరిపేట''' [[ఆంధ్ర ప్రదేశ్]]లోని [[పల్నాడు జిల్లా]]కు చెందిన ఒక పట్టణం. త్రికోటేశ్వర స్వామి వెలసిన [[కోటప్ప కొండ]] ఇక్కడికి 13 కి మీ దూరంలో ఉంది.
‎|name = చిలకలూరిపేట
|native_name =
|nickname =
|settlement_type = పట్టణం
|image_skyline =
|imagesize =
|image_caption =
|image_map =
|mapsize = 200px
|map_caption =
|image_map1 =
|mapsize1 =
|map_caption1 =
|image_dot_map =
|dot_mapsize =
|dot_map_caption =
|dot_x = |dot_y =
| pushpin_map = India Andhra Pradesh
|pushpin_label_position = right
|pushpin_map_caption = ఆంధ్రప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
|pushpin_mapsize = 200
| coordinates = {{coord|16.08917|N|80.16722|E|display=inline,title}}
|subdivision_type = [[రాష్ట్రం]]
|subdivision_name = [[ఆంధ్ర ప్రదేశ్]]
|subdivision_type1 = [[జిల్లా]]
|subdivision_name1 = [[పల్నాడు జిల్లా|పల్నాడు]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 = చిలకలూరిపేట
<!-- Politics ----------------->
|government_foonotes =
|government_type =
|leader_title =
|leader_name =
|leader_title1 = <!-- for places with, say, both a mayor and a city manager -->
|leader_name1 =
|leader_title2 =
|leader_name2 =
|established_title =
|established_date =
<!-- Area --------------------->
|area_magnitude = చ.కి.మీ
|unit_pref =
|area_footnotes = <ref name=census>{{cite web|title=District Census Handbook - Guntur |url=http://www.censusindia.gov.in/2011census/dchb/2817_PART_B_DCHB_GUNTUR.pdf|website=Census of India|accessdate=18 January 2015|page=14,46|format=PDF}}</ref>
|area_total_km2 = 18.13
<!-- Population ----------------------->
|population_as_of = 2011
|population_footnotes = <ref name=census />
|population_note =
|population_total = 101398
|population_density_km2 =
|population_blank1_title = పురుషుల సంఖ్య
|population_blank1 =
|population_blank2_title = స్త్రీల సంఖ్య
|population_blank2 =
|population_blank3_title = గృహాల సంఖ్య
|population_blank3 =
<!-- literacy ----------------------->
|literacy_as_of = 2011
|literacy_footnotes =
|literacy_total =
|literacy_blank1_title = పురుషుల సంఖ్య
|literacy_blank1 =
|literacy_blank2_title = స్త్రీల సంఖ్య
|literacy_blank2 =
<!-- General information --------------->
|timezone =
|utc_offset =
|timezone_DST =
|utc_offset_DST =
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_m =
|elevation_ft =
<!-- Area/postal codes & others -------->
|postal_code_type = పిన్ కోడ్
|postal_code = 522 616
|area_code =
|blank_name = ఎస్.టి.డి కోడ్
|blank_info =
|blank1_name =
|website =
|footnotes =
}}

'''చిలకలూరిపేట''' [[ఆంధ్ర ప్రదేశ్]]లోని [[పల్నాడు జిల్లా]]కు చెందిన ఒక పట్టణం.<ref>{{cite web|title=Adminsistrative divisions of Guntur district|url=http://guntur.nic.in/statistics/ataglance.pdf|publisher=guntur.nic.in|accessdate=16 January 2015|website=|archive-url=https://web.archive.org/web/20140626041854/http://guntur.nic.in/statistics/ataglance.pdf|archive-date=26 జూన్ 2014|url-status=dead}}</ref> గుంటూరుకు దాదాపు 40 కి మీల దూరంలో ఉంది. త్రికోటేశ్వర స్వామి వెలసిన [[కోటప్ప కొండ]] ఇక్కడికి 13 కి మీ దూరంలో ఉంది.


== చరిత్ర ==
== చరిత్ర ==
పంక్తి 90: పంక్తి 7:
ఈ ప్రాంతాన్ని పాలించిన జమిందారులు ప్రజలతో ఉదారంగ ఉండే వారు. [[పన్ను]] రాయితీలు ఇస్తూ ప్రజలకు భారం తక్కువగా ఉండేలా చూసేవారు. [[పిండారీ|పిండారీలు]] చిలకలూరిపేటపై దాడి చేసినపుడు, జమీందార్లు సమర్ధంగా వ్యవహరించి ఆ ముఠాలను వెళ్ళగొట్టారు. 1818లో జమీందార్లు ''గోపురం'' గుర్తుతో తమ స్వంత నాణేలను (పగోడాలు) ముద్రించుకున్నారు. వారికి మంచి పరిపాలనా దక్షులుగ ఈష్టిండియా కంపెనీ ప్రభుత్వం నుండి బహుమతి వచ్చింది.
ఈ ప్రాంతాన్ని పాలించిన జమిందారులు ప్రజలతో ఉదారంగ ఉండే వారు. [[పన్ను]] రాయితీలు ఇస్తూ ప్రజలకు భారం తక్కువగా ఉండేలా చూసేవారు. [[పిండారీ|పిండారీలు]] చిలకలూరిపేటపై దాడి చేసినపుడు, జమీందార్లు సమర్ధంగా వ్యవహరించి ఆ ముఠాలను వెళ్ళగొట్టారు. 1818లో జమీందార్లు ''గోపురం'' గుర్తుతో తమ స్వంత నాణేలను (పగోడాలు) ముద్రించుకున్నారు. వారికి మంచి పరిపాలనా దక్షులుగ ఈష్టిండియా కంపెనీ ప్రభుత్వం నుండి బహుమతి వచ్చింది.


==భౌగోళికం==
==దేవాలయాలు==
గుంటూరుకు దాదాపు 40 కి మీల దూరంలో ఉంది. <ref>{{cite web|title=Adminsistrative divisions of Guntur district|url=http://guntur.nic.in/statistics/ataglance.pdf|publisher=guntur.nic.in|accessdate=16 January 2015|website=|archive-url=https://web.archive.org/web/20140626041854/http://guntur.nic.in/statistics/ataglance.pdf|archive-date=26 జూన్ 2014|url-status=dead}}</ref>
శ్రీ భూనిళా, రాజ్యలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి దేవాలయం: ఈ ఆలయం చిలకలూరిపేట పట్టణ పరిధిలో ఉన్న కొమరవల్లిపాడులో ఉంది. సా.శ. 1712 లో చిలకలూరిపేట జమీందారయిన శ్రీ రాజమానూరి వేంకటకృష్ణరాయణం బహద్దూర్ ఈ ఆలయాన్ని నిర్మించాడు. చిలకలూరిపేట ప్రక్కనే ఉన్న [[పసుమర్రు (చిలకలూరిపేట మండలం)|పసుమర్రు]] గ్రామంలో ఒక మహమ్మదీయుని ఇంటిలో కాకరపాదు త్రవ్వుచుండగా, శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి విగ్రహం లభించింది. రాజా వారు, ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ నిమిత్తం చంఘిజ్ ఖాన్ పేటకు తరలించుచుండగా ఓంకార నది ఒడ్డునగల కొమరవల్లిపాడుకు రాగానే విగ్రహం కదలలేదట. ఆ రాత్రి స్వామివారు జమీందారుగారికి కలలో సాక్షాత్కరించి, అక్కడనే ప్రతిష్ఠించమని కోరగా, అదే విధంగా దైవానుసారం, జమీందారు గారు కొమరవల్లిపాడు లోనే విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చరిత్ర కథనం. స్వామివారు వామాంకమున లక్ష్మీదేవిని కూర్చుండబెట్టుకొని నేత్రపర్వంగా భక్తుల అభీష్టాలు నెరవేర్చుచున్నారని ప్రతీతి.

==జనగణన గణాంకాలు==
2011 జనగణన ప్రకారం పట్టణ జనాభా 1,01,398. పట్టణ విస్తీర్ణం 18.13 చ.కి.మీ.<ref name=census>{{cite web|title=District Census Handbook - Guntur |url=http://www.censusindia.gov.in/2011census/dchb/2817_PART_B_DCHB_GUNTUR.pdf|website=Census of India|accessdate=18 January 2015|page=14,46|format=PDF}}</ref>

==పరిపాలన==
[[చిలకలూరిపేట పురపాలక సంఘం]] పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

==రవాణా సౌకర్యాలు==
పట్టణం [[జాతీయ రహదారి 16 (భారతదేశం)]] పై వుంది. సమీప రైల్వే స్టేషన్ [[నరసరావుపేట]] లో వుంది.



==కళలు==
[[పురుషోత్తమపట్నం]] ప్రాధాన్యత కలిగిన స్థలం. ఇస్మాయిల్‌ అనే శిల్పి కారణంగా ఈ ఊరికి ప్రపంచ ప్రఖ్యాతి వచ్చింది. [[శిల్పకళ]]ను మైలాపూరులో తన గురువైన షణ్ముగాచారి వద్ద నేర్చుకున్న ఈయన ఈ ఊరిలో స్థిరపడ్డాడు. ఆయన చెక్కిన శిల్పాలు దేశంలోని పలు ప్రాంతాలలో ప్రతిష్ఠించ బడ్డాయి. ఆయన పేరు "Reference Asia" అనే పుస్తకంలో చేర్చబడింది.
==పరిశ్రమలు==
==పరిశ్రమలు==
పట్టణంలో ధాన్యం మిల్లులు, పత్తి జిన్నింగు మిల్లులు, నూనె మిల్లులు, వాహనాల మరమ్మత్తు సంస్థలున్నాయి. చిలకలూరిపేట వాహన నిర్మాణం, మరమ్మత్తులకు పేరు పొందిన స్థలం. వాహనాల బాడీ నిర్మాణానికి ఇది పెట్టింది పేరు.
పట్టణంలో ధాన్యం మిల్లులు, పత్తి జిన్నింగు మిల్లులు, నూనె మిల్లులు, వాహనాల మరమ్మత్తు సంస్థలున్నాయి. చిలకలూరిపేట వాహన నిర్మాణం, మరమ్మత్తులకు పేరు పొందిన స్థలం. వాహనాల బాడీ నిర్మాణానికి ఇది పెట్టింది పేరు.

==కళలు==
[[పురుషోత్తమపట్నం]] ప్రాధాన్యత కలిగిన స్థలం. ఇస్మాయిల్‌ అనే శిల్పి కారణంగా ఈ ఊరికి ప్రపంచ ప్రఖ్యాతి వచ్చింది. [[శిల్పకళ]]ను మైలాపూరులో తన గురువైన షణ్ముగాచారి వద్ద నేర్చుకున్న ఈయన ఈ ఊరిలో స్థిరపడ్డాడు. ఆయన చెక్కిన శిల్పాలు దేశంలోని పలు ప్రాంతాలలో ప్రతిష్ఠించ బడ్డాయి. ఆయన పేరు "Reference Asia" అనే పుస్తకంలో చేర్చబడింది.

==పర్యాటక ఆకర్షణలు/దేవాలయాలు==
* శ్రీ భూనిళా, రాజ్యలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి దేవాలయం: ఈ ఆలయం చిలకలూరిపేట పట్టణ పరిధిలో ఉన్న కొమరవల్లిపాడులో ఉంది. సా.శ. 1712 లో చిలకలూరిపేట జమీందారయిన శ్రీ రాజమానూరి వేంకటకృష్ణరాయణం బహద్దూర్ ఈ ఆలయాన్ని నిర్మించాడు. చిలకలూరిపేట ప్రక్కనే ఉన్న [[పసుమర్రు (చిలకలూరిపేట మండలం)|పసుమర్రు]] గ్రామంలో ఒక మహమ్మదీయుని ఇంటిలో కాకరపాదు త్రవ్వుచుండగా, శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి విగ్రహం లభించింది. రాజా వారు, ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ నిమిత్తం చంఘిజ్ ఖాన్ పేటకు తరలించుచుండగా ఓంకార నది ఒడ్డునగల కొమరవల్లిపాడుకు రాగానే విగ్రహం కదలలేదట. ఆ రాత్రి స్వామివారు జమీందారుగారికి కలలో సాక్షాత్కరించి, అక్కడనే ప్రతిష్ఠించమని కోరగా, అదే విధంగా దైవానుసారం, జమీందారు గారు కొమరవల్లిపాడు లోనే విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చరిత్ర కథనం. స్వామివారు వామాంకమున లక్ష్మీదేవిని కూర్చుండబెట్టుకొని నేత్రపర్వంగా భక్తుల అభీష్టాలు నెరవేర్చుచున్నారని ప్రతీతి.

* [[కోటప్ప కొండ]] : ఇక్కడికి 13 కి మీ దూరంలో ఉంది.

==ఇవీ చూడండి==
==ఇవీ చూడండి==
* [[చిలకలూరిపేట శాసనసభ నియోజకవర్గం]]
* [[చిలకలూరిపేట శాసనసభ నియోజకవర్గం]]
పంక్తి 104: పంక్తి 38:
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}


{{పల్నాడు జిల్లా}}


[[వర్గం:పల్నాడు జిల్లా పట్టణాలు]]
[[వర్గం:పల్నాడు జిల్లా పట్టణాలు]]

12:10, 2 జూలై 2022 నాటి కూర్పు

పట్టణం
పటం
Coordinates: 16°05′21″N 80°10′02″E / 16.0892°N 80.1672°E / 16.0892; 80.1672
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపల్నాడు జిల్లా
మండలంచిలకలూరిపేట మండలం
Area
 • మొత్తం18.13 km2 (7.00 sq mi)
Population
 (2011)[1]
 • మొత్తం1,01,398
 • Density5,600/km2 (14,000/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1020
Area code+91 ( 8646 Edit this on Wikidata )
పిన్(PIN)522616 Edit this on Wikidata
WebsiteEdit this at Wikidata

చిలకలూరిపేట ఆంధ్ర ప్రదేశ్లోని పల్నాడు జిల్లాకు చెందిన ఒక పట్టణం. త్రికోటేశ్వర స్వామి వెలసిన కోటప్ప కొండ ఇక్కడికి 13 కి మీ దూరంలో ఉంది.

చరిత్ర

చిలకలూరిపేటను పూర్వం పురుషోత్తమ పట్నం అని, చిలకల తోట అని, రాజాగారి తోట అని, చిలకలూరిపాడు అని, పిలిచే వారు. పురుషోత్తమ పట్నం అనేది ప్రస్తుతం పట్టణ శివారులో ఉన్న ఒక గ్రామం. బ్రిటిషు వారు దీనిని చిక్‌పేట అని పిలిచే వారు. ఇక్కడి పండ్ల తోటల వలన చిలుకలు ఎక్కువగా వచ్చేవి, అందుచేత దీనిని చిలకలూరు అని జమీందార్ల కాలంలో అనేవారు.

ఈ ప్రాంతాన్ని పాలించిన జమిందారులు ప్రజలతో ఉదారంగ ఉండే వారు. పన్ను రాయితీలు ఇస్తూ ప్రజలకు భారం తక్కువగా ఉండేలా చూసేవారు. పిండారీలు చిలకలూరిపేటపై దాడి చేసినపుడు, జమీందార్లు సమర్ధంగా వ్యవహరించి ఆ ముఠాలను వెళ్ళగొట్టారు. 1818లో జమీందార్లు గోపురం గుర్తుతో తమ స్వంత నాణేలను (పగోడాలు) ముద్రించుకున్నారు. వారికి మంచి పరిపాలనా దక్షులుగ ఈష్టిండియా కంపెనీ ప్రభుత్వం నుండి బహుమతి వచ్చింది.

భౌగోళికం

గుంటూరుకు దాదాపు 40 కి మీల దూరంలో ఉంది. [2]

జనగణన గణాంకాలు

2011 జనగణన ప్రకారం పట్టణ జనాభా 1,01,398. పట్టణ విస్తీర్ణం 18.13 చ.కి.మీ.[3]

పరిపాలన

చిలకలూరిపేట పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

రవాణా సౌకర్యాలు

పట్టణం జాతీయ రహదారి 16 (భారతదేశం) పై వుంది. సమీప రైల్వే స్టేషన్ నరసరావుపేట లో వుంది.


పరిశ్రమలు

పట్టణంలో ధాన్యం మిల్లులు, పత్తి జిన్నింగు మిల్లులు, నూనె మిల్లులు, వాహనాల మరమ్మత్తు సంస్థలున్నాయి. చిలకలూరిపేట వాహన నిర్మాణం, మరమ్మత్తులకు పేరు పొందిన స్థలం. వాహనాల బాడీ నిర్మాణానికి ఇది పెట్టింది పేరు.

కళలు

పురుషోత్తమపట్నం ప్రాధాన్యత కలిగిన స్థలం. ఇస్మాయిల్‌ అనే శిల్పి కారణంగా ఈ ఊరికి ప్రపంచ ప్రఖ్యాతి వచ్చింది. శిల్పకళను మైలాపూరులో తన గురువైన షణ్ముగాచారి వద్ద నేర్చుకున్న ఈయన ఈ ఊరిలో స్థిరపడ్డాడు. ఆయన చెక్కిన శిల్పాలు దేశంలోని పలు ప్రాంతాలలో ప్రతిష్ఠించ బడ్డాయి. ఆయన పేరు "Reference Asia" అనే పుస్తకంలో చేర్చబడింది.

పర్యాటక ఆకర్షణలు/దేవాలయాలు

  • శ్రీ భూనిళా, రాజ్యలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి దేవాలయం: ఈ ఆలయం చిలకలూరిపేట పట్టణ పరిధిలో ఉన్న కొమరవల్లిపాడులో ఉంది. సా.శ. 1712 లో చిలకలూరిపేట జమీందారయిన శ్రీ రాజమానూరి వేంకటకృష్ణరాయణం బహద్దూర్ ఈ ఆలయాన్ని నిర్మించాడు. చిలకలూరిపేట ప్రక్కనే ఉన్న పసుమర్రు గ్రామంలో ఒక మహమ్మదీయుని ఇంటిలో కాకరపాదు త్రవ్వుచుండగా, శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి విగ్రహం లభించింది. రాజా వారు, ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ నిమిత్తం చంఘిజ్ ఖాన్ పేటకు తరలించుచుండగా ఓంకార నది ఒడ్డునగల కొమరవల్లిపాడుకు రాగానే విగ్రహం కదలలేదట. ఆ రాత్రి స్వామివారు జమీందారుగారికి కలలో సాక్షాత్కరించి, అక్కడనే ప్రతిష్ఠించమని కోరగా, అదే విధంగా దైవానుసారం, జమీందారు గారు కొమరవల్లిపాడు లోనే విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చరిత్ర కథనం. స్వామివారు వామాంకమున లక్ష్మీదేవిని కూర్చుండబెట్టుకొని నేత్రపర్వంగా భక్తుల అభీష్టాలు నెరవేర్చుచున్నారని ప్రతీతి.

ఇవీ చూడండి

మూలాలు

  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
  2. "Adminsistrative divisions of Guntur district" (PDF). guntur.nic.in. Archived from the original (PDF) on 26 జూన్ 2014. Retrieved 16 January 2015.
  3. "District Census Handbook - Guntur" (PDF). Census of India. p. 14,46. Retrieved 18 January 2015.