పాండవులు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
చి పంచపాండవులు ను దారిమార్పు ద్వారా పాండవులు కు తరలించాం |
(తేడా లేదు)
|
20:43, 30 డిసెంబరు 2008 నాటి కూర్పు
మహాభారతంలోని పాండురాజు కుమారులు ఐదుగురిని పాండవులు అంటారు. వీరి పేర్లు:
యుధిష్ఠిరుడు (ఇతడినే ధర్మరాజు అని కూడా అంటారు)
భీముడు లేదా భీమసేనుడు- వృకోదరుడు
అర్జునుడు- విజయుడు, కిరీటి, పార్ధుడు, ఫల్గుణుడు
వీరిలో మొదటి ముగ్గురూ కుంతీదేవి పుత్రులు కాగా చివరి ఇద్దరూ మాద్రి కుమారులు.
పాండవులకు ద్రౌపది వలన కలిగిన పుత్రులను ఉప పాండవులు అంటారు.