చెయ్యేరు (కాట్రేనికోన): కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 4: | పంక్తి 4: | ||
ఛెయ్యేరు, చెయ్యెరు అగ్రహారం, పెనుమల్ల, గొరగన మూడి, సావరం, బంటుమిల్లి, ఉప్పూడి, కందికుప్ప,పల్లంకూరు తదితర గ్రమాలు ఉన్నాయి |
ఛెయ్యేరు, చెయ్యెరు అగ్రహారం, పెనుమల్ల, గొరగన మూడి, సావరం, బంటుమిల్లి, ఉప్పూడి, కందికుప్ప,పల్లంకూరు తదితర గ్రమాలు ఉన్నాయి |
||
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా గ్రామాలు]] |
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా గ్రామాలు]] |
||
చెయ్యేరు అగ్రహారం , తూర్పుగోదావరి జిల్లా, కాట్రేనికోన మండలానికి చెందిన గ్రామం. చెయ్యేరు గ్రామ పంచాయితీలో గల ఒక గ్రామం. ఇక్కడ శ్రీ విఘ్నేశ్వర ఆలయం, శ్రీవేంకటేశ్వర |
చెయ్యేరు అగ్రహారం , తూర్పుగోదావరి జిల్లా, కాట్రేనికోన మండలానికి చెందిన గ్రామం. చెయ్యేరు గ్రామ పంచాయితీలో గల ఒక గ్రామం. ఇక్కడ శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయం, శ్రీవేంకటేశ్వర స్వామిఆలయం, శ్రీ కనకదుర్గాదేవి ఆలయం ఉన్నాయి. |
||
ప్రాధమిక పాఠశాల ఉంది. దీన్ని ఆకాశం సన్యాసి రావు అనే ఒక బ్రాహ్మణుడు దానం చేసిన భూమిలో |
ప్రాధమిక పాఠశాల ఉంది. దీన్ని ఆకాశం సన్యాసి రావు అనే ఒక బ్రాహ్మణుడు దానం చేసిన భూమిలో భవనాలను నిర్మించారు. |
||
ఇక్కడ ఒక చెరువు ఉంది. ఒకప్పుడు ఆ చెరువులోనే వేదాధ్యయనం, స్నానాలు చేయడానికి నాటి పాలకులు బ్రాహ్మణులకు దానంగా ఇచ్చారని చెబుతారు. |
ఇక్కడ ఒక చెరువు ఉంది. ఒకప్పుడు ఆ చెరువులోనే వేదాధ్యయనం, స్నానాలు చేయడానికి నాటి పాలకులు బ్రాహ్మణులకు దానంగా ఇచ్చారని చెబుతారు. |
||
దార్ల వెంకటేశ్వరరావు అనే రచయిత ఇక్కడే పుట్టారు. ఆయనే ఈ గ్రామంలో తెలుగు సాహిత్యంలో పరిశోధన చేసి డాక్టరేట్ పొందిన |
దార్ల వెంకటేశ్వరరావు అనే రచయిత ఇక్కడే పుట్టారు. ఆయనే ఈ గ్రామంలో తెలుగు సాహిత్యంలో పరిశోధన చేసి డాక్టరేట్ పొందిన తొలి వ్యక్తి. |
10:06, 31 డిసెంబరు 2008 నాటి కూర్పు
చెయ్యేరు, తూర్పు గోదావరి జిల్లా, కాట్రేనికోన మండలానికి చెందిన గ్రామము గ్రామ మేజర్ పంచాయితీ. ఇక్కడ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ పశువుల ఆసుపత్రి, ఉన్నాయి. ఈ చెయ్యేరు పంచాయితీ లో ఛెయ్యేరు అగ్రహారం, మడకోడు, చింతల గరువు తదితర చిన్న గ్రామాలు ఉన్నాయి.
ఛెయ్యేరు, చెయ్యెరు అగ్రహారం, పెనుమల్ల, గొరగన మూడి, సావరం, బంటుమిల్లి, ఉప్పూడి, కందికుప్ప,పల్లంకూరు తదితర గ్రమాలు ఉన్నాయి చెయ్యేరు అగ్రహారం , తూర్పుగోదావరి జిల్లా, కాట్రేనికోన మండలానికి చెందిన గ్రామం. చెయ్యేరు గ్రామ పంచాయితీలో గల ఒక గ్రామం. ఇక్కడ శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయం, శ్రీవేంకటేశ్వర స్వామిఆలయం, శ్రీ కనకదుర్గాదేవి ఆలయం ఉన్నాయి. ప్రాధమిక పాఠశాల ఉంది. దీన్ని ఆకాశం సన్యాసి రావు అనే ఒక బ్రాహ్మణుడు దానం చేసిన భూమిలో భవనాలను నిర్మించారు. ఇక్కడ ఒక చెరువు ఉంది. ఒకప్పుడు ఆ చెరువులోనే వేదాధ్యయనం, స్నానాలు చేయడానికి నాటి పాలకులు బ్రాహ్మణులకు దానంగా ఇచ్చారని చెబుతారు. దార్ల వెంకటేశ్వరరావు అనే రచయిత ఇక్కడే పుట్టారు. ఆయనే ఈ గ్రామంలో తెలుగు సాహిత్యంలో పరిశోధన చేసి డాక్టరేట్ పొందిన తొలి వ్యక్తి.