ఏ.వి.సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
కొత్త పేజీ: రంగస్థలపద్య,గాయకుడు.పద్యం కమ్మగా పాడేవాడు.వింటున్నవారు,అందుల... |
(తేడా లేదు)
|
08:04, 12 జనవరి 2009 నాటి కూర్పు
రంగస్థలపద్య,గాయకుడు.పద్యం కమ్మగా పాడేవాడు.వింటున్నవారు,అందులో లీనమయ్యేవారు. పద్యాన్ని, సంభాషణలాగా అర్థమయ్యేలా చేస్తూ ప్రేక్షకుల్ని ఆనందసాగరంలో ఓలలాడించేవాడు.కుప్పా సూర్యనారాయణ , వేమూరి సీతారామశాస్త్రి.విష్ణుభొట్ల వెంకటేశ్వర్లు ఇతన్ని తీర్చిదిద్దారు. శ్రీకృష్ణ రాయబారం,గయోపాఖ్యానం' కురుక్షేత్రం, శ్రీకృష్ణ తులాభారం, రామాంజనేయయుద్ధం, చింతామణి వంటి నాటకాల్లో ప్రధానపాత్రలకు వన్నెతెచ్చాడు.జంధ్యాల పాపయ్యశాస్త్రి గానకోకిల బిరుదుతో సత్కరించారు.ఏ.వి.సుబ్బారావు పద్యాలు గ్రామఫోను రికార్డులున్నాయి.