ధర్మ దేవత (1952 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
+{{విస్తరణ}} |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
పంక్తి 46: | పంక్తి 46: | ||
== కథా సారాంశం == |
== కథా సారాంశం == |
||
ఇది ఒక కాత్యాయని(పి.శాంతకుమారి) అనే ఒక స్త్రీ, జాలీ దయాలేని ఒక రాజు వీరసేనుడి(లింగమూర్తి) బారినుండి తన భర్త, కొడుకులను కాపాడుకునే కథ. వీరసేనుడు కాత్యాయని భర్త మరియు ఆమె కుమారుడు గోపాలుడికి(మాస్టర్ మోహన్) సరయిన కారణాలు లేకుండానే మరణదండన విధిస్తాడు. |
ఇది ఒక కాత్యాయని (పి.శాంతకుమారి) అనే ఒక స్త్రీ, జాలీ దయాలేని ఒక రాజు వీరసేనుడి (లింగమూర్తి) బారినుండి తన భర్త, కొడుకులను కాపాడుకునే కథ. వీరసేనుడు కాత్యాయని భర్త మరియు ఆమె కుమారుడు గోపాలుడికి (మాస్టర్ మోహన్) సరయిన కారణాలు లేకుండానే మరణదండన విధిస్తాడు. ఇందు ప్రతీకారంగా వీరసేనుడి కూతురు స్వర్ణను (బేబీ సరస్వతీ) కాత్యాయని సోదరుడు రఘునాథవర్మ (ముక్కమాల) అపహరిస్తాడు. అయితే కాత్యాయని స్వర్ణపై జాలి చూపించి, తన సోదరునికి తెలియకుండా స్వర్ణను అక్కడి నుండి తప్పించి, తన సొంత కూతురువలె పెంచి పెద్దచేస్తుంది. కాత్యాయని సొంత కొడుకును వీరసేనుడి బారి నుండి అతని సేవకుడొకడు కాపాడతాడు. చివరకు, ఇన్ని సంవత్సరాలు స్వర్ణను కాత్యాయని కాపాడి పెంచి పెద్దచేసిందని తెలుసుకున్న వీరసేనుడు, కాత్యాయని గొప్పదనం తెలుసుకుని ఆమెకు దర్మదేవత అని పిలుస్తాడు. కాత్యాయని కొడుకు, రాజు వీరసేనుడి కూతురి వివాహంతో సినిమా ముగుస్తుంది. |
||
== పాటలు == |
== పాటలు == |
07:08, 15 జనవరి 2009 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ధర్మ దేవత (1952 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.పుల్లయ్య |
---|---|
సంగీతం | సి.ఆర్.సుబ్బరామన్ |
నేపథ్య గానం | భీమవరపు నరసింహారావు, లలిత, జిక్కి కృష్ణవేణి, కె.రాణి, ప్రసాద రావు |
గీతరచన | సీనియర్ సముద్రాల |
సంభాషణలు | త్రిపురనేని గోపీచంద్ |
కళ | మాధవపెద్ది గోఖలే, ఎస్.వీ.ఎస్.రామారావు, ఎల్.వీ.మాండ్రే |
నిర్మాణ సంస్థ | రాగిణి ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
పాత్రధారులు
- పి.శాంతకుమారి (కాత్యాయిని)
- రేలంగి వెంకటరామయ్య (రంగన్న)
- వంగర వెంకటసుబ్బయ్య (దువ్వ)
- భీమవరపు నరసింహారావు (సంజీవి తాత)
- పద్మిని (నర్తకి)
- నల్ల రామమూర్తి
- ముదిగొండ లింగమూర్తి (వీరసేన మహారాజు)
- ముక్కామల కృష్ణమూర్తి (రఘునాథవర్మ)
- లలిత (బిజిలి)
- గిరిజ (వాసంతి)
- లక్ష్మీప్రభ (చంప)
- దొరైస్వామి (ధర్మాధికారి)
- కౌషిక్ (శూరసేనుడు)
- బేబీ సరస్వతీ (స్వర్ణ)
- మాస్టర్ మోహన్ (గోపాల్)
కథా సారాంశం
ఇది ఒక కాత్యాయని (పి.శాంతకుమారి) అనే ఒక స్త్రీ, జాలీ దయాలేని ఒక రాజు వీరసేనుడి (లింగమూర్తి) బారినుండి తన భర్త, కొడుకులను కాపాడుకునే కథ. వీరసేనుడు కాత్యాయని భర్త మరియు ఆమె కుమారుడు గోపాలుడికి (మాస్టర్ మోహన్) సరయిన కారణాలు లేకుండానే మరణదండన విధిస్తాడు. ఇందు ప్రతీకారంగా వీరసేనుడి కూతురు స్వర్ణను (బేబీ సరస్వతీ) కాత్యాయని సోదరుడు రఘునాథవర్మ (ముక్కమాల) అపహరిస్తాడు. అయితే కాత్యాయని స్వర్ణపై జాలి చూపించి, తన సోదరునికి తెలియకుండా స్వర్ణను అక్కడి నుండి తప్పించి, తన సొంత కూతురువలె పెంచి పెద్దచేస్తుంది. కాత్యాయని సొంత కొడుకును వీరసేనుడి బారి నుండి అతని సేవకుడొకడు కాపాడతాడు. చివరకు, ఇన్ని సంవత్సరాలు స్వర్ణను కాత్యాయని కాపాడి పెంచి పెద్దచేసిందని తెలుసుకున్న వీరసేనుడు, కాత్యాయని గొప్పదనం తెలుసుకుని ఆమెకు దర్మదేవత అని పిలుస్తాడు. కాత్యాయని కొడుకు, రాజు వీరసేనుడి కూతురి వివాహంతో సినిమా ముగుస్తుంది.
పాటలు
- చిందువేయవోయి చిన్ని కృష్ణయ్యా