ధర్మ దేవత (1952 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
+{{విస్తరణ}}
పంక్తి 46: పంక్తి 46:


== కథా సారాంశం ==
== కథా సారాంశం ==
ఇది ఒక కాత్యాయని(పి.శాంతకుమారి) అనే ఒక స్త్రీ, జాలీ దయాలేని ఒక రాజు వీరసేనుడి(లింగమూర్తి) బారినుండి తన భర్త, కొడుకులను కాపాడుకునే కథ. వీరసేనుడు కాత్యాయని భర్త మరియు ఆమె కుమారుడు గోపాలుడికి(మాస్టర్ మోహన్) సరయిన కారణాలు లేకుండానే మరణదండన విధిస్తాడు. ఇందుప్రతీకారంగా వీరసేనుడి కూతురు స్వర్ణను(బేబీ సరస్వతీ) కాత్యాయని సోదరుడు రఘునాథవర్మ(ముక్కమాల) అపహరిస్తాడు. అయితే కాత్యాయని స్వర్ణపై జాలి చూపించి, తన సోదరునికి తెలియకుండా స్వర్ణను అక్కడి నుండి తప్పించి, తన సొంత కూతురువలె పెంచి పెద్దచేస్తుంది. కాత్యాయని సొంత కొడుకును వీరసేనుడి బారి నుండి అతని సేవకుడొకడు కాపాడతాడు. చివరకు, ఇన్ని సంవత్సరాలు స్వర్ణను కాత్యాయని కాపాడి పెంచి పెద్దచేసిందని తెలుసుకున్న వీరసేనుడు, కాత్యాయని గొప్పదనం తెలుసుకుని ఆమెకు దర్మదేవత అని పిలుస్తాడు. కాత్యాయని కొడుకు, రాజు వీరసేనుడి కూతురి వివాహంతో సినిమా ముగుస్తుంది.
ఇది ఒక కాత్యాయని (పి.శాంతకుమారి) అనే ఒక స్త్రీ, జాలీ దయాలేని ఒక రాజు వీరసేనుడి (లింగమూర్తి) బారినుండి తన భర్త, కొడుకులను కాపాడుకునే కథ. వీరసేనుడు కాత్యాయని భర్త మరియు ఆమె కుమారుడు గోపాలుడికి (మాస్టర్ మోహన్) సరయిన కారణాలు లేకుండానే మరణదండన విధిస్తాడు. ఇందు ప్రతీకారంగా వీరసేనుడి కూతురు స్వర్ణను (బేబీ సరస్వతీ) కాత్యాయని సోదరుడు రఘునాథవర్మ (ముక్కమాల) అపహరిస్తాడు. అయితే కాత్యాయని స్వర్ణపై జాలి చూపించి, తన సోదరునికి తెలియకుండా స్వర్ణను అక్కడి నుండి తప్పించి, తన సొంత కూతురువలె పెంచి పెద్దచేస్తుంది. కాత్యాయని సొంత కొడుకును వీరసేనుడి బారి నుండి అతని సేవకుడొకడు కాపాడతాడు. చివరకు, ఇన్ని సంవత్సరాలు స్వర్ణను కాత్యాయని కాపాడి పెంచి పెద్దచేసిందని తెలుసుకున్న వీరసేనుడు, కాత్యాయని గొప్పదనం తెలుసుకుని ఆమెకు దర్మదేవత అని పిలుస్తాడు. కాత్యాయని కొడుకు, రాజు వీరసేనుడి కూతురి వివాహంతో సినిమా ముగుస్తుంది.


== పాటలు ==
== పాటలు ==

07:08, 15 జనవరి 2009 నాటి కూర్పు


ధర్మ దేవత
(1952 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.పుల్లయ్య
సంగీతం సి.ఆర్.సుబ్బరామన్
నేపథ్య గానం భీమవరపు నరసింహారావు, లలిత, జిక్కి కృష్ణవేణి, కె.రాణి, ప్రసాద రావు
గీతరచన సీనియర్ సముద్రాల
సంభాషణలు త్రిపురనేని గోపీచంద్
కళ మాధవపెద్ది గోఖలే, ఎస్.వీ.ఎస్.రామారావు, ఎల్.వీ.మాండ్రే
నిర్మాణ సంస్థ రాగిణి ఫిల్మ్స్
భాష తెలుగు

పాత్రధారులు


కథా సారాంశం

ఇది ఒక కాత్యాయని (పి.శాంతకుమారి) అనే ఒక స్త్రీ, జాలీ దయాలేని ఒక రాజు వీరసేనుడి (లింగమూర్తి) బారినుండి తన భర్త, కొడుకులను కాపాడుకునే కథ. వీరసేనుడు కాత్యాయని భర్త మరియు ఆమె కుమారుడు గోపాలుడికి (మాస్టర్ మోహన్) సరయిన కారణాలు లేకుండానే మరణదండన విధిస్తాడు. ఇందు ప్రతీకారంగా వీరసేనుడి కూతురు స్వర్ణను (బేబీ సరస్వతీ) కాత్యాయని సోదరుడు రఘునాథవర్మ (ముక్కమాల) అపహరిస్తాడు. అయితే కాత్యాయని స్వర్ణపై జాలి చూపించి, తన సోదరునికి తెలియకుండా స్వర్ణను అక్కడి నుండి తప్పించి, తన సొంత కూతురువలె పెంచి పెద్దచేస్తుంది. కాత్యాయని సొంత కొడుకును వీరసేనుడి బారి నుండి అతని సేవకుడొకడు కాపాడతాడు. చివరకు, ఇన్ని సంవత్సరాలు స్వర్ణను కాత్యాయని కాపాడి పెంచి పెద్దచేసిందని తెలుసుకున్న వీరసేనుడు, కాత్యాయని గొప్పదనం తెలుసుకుని ఆమెకు దర్మదేవత అని పిలుస్తాడు. కాత్యాయని కొడుకు, రాజు వీరసేనుడి కూతురి వివాహంతో సినిమా ముగుస్తుంది.

పాటలు

  • చిందువేయవోయి చిన్ని కృష్ణయ్యా