మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 126: | పంక్తి 126: | ||
| 18,304 |
| 18,304 |
||
|} |
|} |
||
==2009 ఎన్నికలు== |
|||
2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ 2004లో విజయం సాధించిన డి.విఠల్ రావు పోటీ చేస్తున్నాడు. <ref>ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009</ref> |
|||
==మూలాలు== |
|||
{{మూలాలజాబితా}} |
|||
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ లోకసభ నియోజక వర్గాలు]] |
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ లోకసభ నియోజక వర్గాలు]] |
20:24, 28 మార్చి 2009 నాటి కూర్పు
ఆంధ్రప్రదేశ్ లోని 42 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ లోకసభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. అంతకు క్రితం ఉన్న ఆలంపూర్, గద్వాల, వనపర్తి నియోజకవర్గాలు నాగర్ కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో కల్పబడింది. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని జడ్చర్ల, షాద్నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లు ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో భాగమైనాయి.
దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
- కొడంగల్ అసెంబ్లీ నియోజక వర్గం
- నారాయణపేట అసెంబ్లీ నియోజక వర్గం
- మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజక వర్గం
- జడ్చర్ల అసెంబ్లీ నియోజక వర్గం
- దేవరకద్ర అసెంబ్లీ నియోజక వర్గం
- మక్తల్ అసెంబ్లీ నియోజక వర్గం
- షాద్నగర్ అసెంబ్లీ నియోజక వర్గం
నియోజకవర్గపు గణాంకాలు
- 2001 లెక్కల ప్రకారము నియోజకవర్గపు జనాభా: 17,41,848.
- ఓటర్ల సంఖ్య: 13,05,702.
- ఎస్సీ, ఎస్టీల శాతం: 15.12% మరియు 7.70%
నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు
లోకసభ కాలము గెలిచిన అభ్యర్థి పార్టీ మొదటి 1952-57 పి.రామస్వామి భారత జాతీయ కాంగ్రెస్ 1952-57 కె.జనార్ధనరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ రెండవ 1957-62 జే.రామేశ్వర్ రావు భారత జాతీయ కాంగ్రెస్ 1957-62 పి.రామస్వామి భారత జాతీయ కాంగ్రెస్ మూడవ 1962-67 జే.బి.ముత్యాలరావు భారత జాతీయ కాంగ్రెస్ నాల్గవ 1967-71 జే.రామేశ్వర్ రావు భారత జాతీయ కాంగ్రెస్ ఐదవ 1971-77 జే.బి.ముత్యాలరావు భారత జాతీయ కాంగ్రెస్ ఆరవ 1977-80 జే.రామేశ్వర్ రావు భారత జాతీయ కాంగ్రెస్ ఏడవ 1980-84 మల్లికార్జున్ భారత జాతీయ కాంగ్రెస్ ఎనిమిదవ 1984-89 ఎస్.జైపాల్రెడ్డి జనత పార్టీ తొమ్మిదవ 1989-91 మల్లికార్జున్ భారత జాతీయ కాంగ్రెస్ పదవ 1991-96 మల్లికార్జున్ భారత జాతీయ కాంగ్రెస్ పదకొండవ 1996-98 మల్లికార్జున్ భారత జాతీయ కాంగ్రెస్ పన్నెండవ 1998-99 ఎస్.జైపాల్రెడ్డి జనత పార్టీ పదమూడవ 1999-04 జితేందర్రెడ్డి భారతీయ జనతా పార్టీ పదునాల్గవ 2004-ప్రస్తుతం వరకు దేవరకొండ విఠల్ రావు భారత జాతీయ కాంగ్రెస్
2004 ఎన్నికలు
2004లో జరిగిన 14 వ లోకసభ ఎన్నికలలో నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన డి.విఠల్రావు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ చెందిన ఎల్కోటి ఎల్లారెడ్డిపై 47907 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది. అంతకు పూర్వం 1999లో జరిగిన లోకసభ ఎన్నికలలో భాజపా అభ్యర్థి జితేందర్ రెడ్డి తెలుగుదేశం మద్దతుతో ఎన్నికయ్యాడు.
- 2004 ఎన్నికలలో అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలు
అభ్యర్థి పార్టీ పొందిన ఓట్లు డి.విఠల్ రావు కాంగ్రెస్ పార్టీ 4,28,764 ఎల్కోటి యెల్లారెడ్డి తెలుగుదేశం పార్టీ 3,80,857 గుండాల విజయలక్ష్మి 25,842 జి.రామచంద్రయ్య బహుజన్ సమాజ్ పార్టీ 18,304
2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ 2004లో విజయం సాధించిన డి.విఠల్ రావు పోటీ చేస్తున్నాడు. [1]
మూలాలు
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009